ప్రపంచాన్ని ఓ కొత్త కోణంలో చూడండి... అవినీతి అక్రమాలు భూమి పై జీవజాతి పుట్టినప్పణ్ణుంచి ఉన్నాయి.. బాధ పడకండి.. బురద నీటిలోనే కలువ పరిమళాలు వెదజల్లుతుంది. మీరూ అలా పరిమళించండి.. సంపూర్ణులవుతారు ఇది మీ జనార్దన్ మాట.. కప్పు కాఫీ లేకుండా కాసిన్ని మాటలకు.. 9440585658

Wednesday, February 22, 2017

కోదండ రామ్‌ అరెస్ట్‌ నీతి మాలిన చర్య.. సభ్య సమాజం సిగ్గు పడాలి


కోదండ రామ్‌ అరెస్ట్‌ నీతి మాలిన చర్య.. సభ్య సమాజం సిగ్గు పడాలి ప్రొఫెసర్‌ కోదండ రామ్‌ తపెట్టిన నిరుద్యోగ ర్యాలీ విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు అత్యంత జుగుప్సాకరం. నా చిన్నతనంలో ఆలిండియా రేడియోలో ఆదివారం జ సమాధి అని ఒక నాటకం వచ్చింది. అందులో ఇద్దరు వ్యక్తు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతారు. అందులో ఒకరు ధైర్యంగా ఉద్యమం నడిపేవాడైతే, రెండవ వాడు మేథావి. వ్యూహకర్త, భావవ్యాప్తిలో దిట్ట. ఈ ఇద్దరి సాహసంతో ఉన్న అధినేతను కూల్చి రాజ్యాన్ని హస్తగతం చేసుకుంటారు. తర్వాత ఉద్యమాన్ని నడిపిన వాడు అధికారంలోకి వచ్చి పాత అధిపతి కంటే అరాచకాు చేస్తుంటాడు. ఇది చూసి సహించలేని మేథావి తిరిగి తన కలానికి పదును పెడతాడు. అధికారంలో ఉన్న స్నేహితుడు మేథావి రెండు చేతు నరికిస్తాడు. మేథావి తన గళానికి పని చెబుతాడు. ఇక లాభం లేదని ఒక నీటి తొట్టిలో కట్టేసి నీళ్లు వదుతారు. నీరు గొంతు వరకు వచ్చే వరకు ప్రభుత్వానికి తొత్తులా మారుతానని, లొంగి పోయే అవకాశం ఇస్తారు. కానీ మేథావి తన గొంతులో ప్రాణం ఉండగా అది జరగదంటాడు. గొంతు మునిగింది.. ఇదే నేను విన్న జసమాధి నాటకం. తర్వాత తాజ్‌మహల్‌ రూపక్పన చేసిన మేథావు, కట్టిన కూలీ చేతు విరిచింది ఈ వ్యూహంలో భాగంమే. మళ్లీ అటువంటి కళాఖండం కనిపించొద్దని. ఇప్పుడు కేసీఆర్‌ ప్రభుత్వంలో కూడా అదే స్పష్టంగా కనిపిస్తోంది. తెంగాణ ఉద్యమంలో అనుసరించిన ప్రజాస్వామిక పోరాట విధానాను, నిరసనను స్వరాష్ట్రంలో ఎందుకు తెలియజేయకూడదు. తెంగాణ సాధించుకున్నది స్వపాన కోసం తప్ప నియంత పాన కోసం కాదు కదా. ‘‘తెంగాణ ఉద్యమంలో ఏనాడు ఏ పోలీస్‌ అధికారి ఇంత రాత్రి వేళ నాయింటి గడప తొక్కలేదు’’. ఇదీ జేఏసీ నేత కోదండరాం ఆవేదన. తమ ర్యాలీ శాంతి యుతం గా ఉంటుందని. అది కేవం నిరసనా రూపమని, ప్రజాస్వామిక హక్కు అని పుమార్లు పునరుద్ఘాటించారు. ఎటువంటి అవాంచనీయ సంఘటనకు ప్పాడవద్దని ముందుగానే విద్యార్ధుకు, నిరుద్యోగుకు తెలిపారు. అయినా ప్రభుత్వానికి భయం. ఇప్పుడు ర్యాలీ భారీగా విజయవంతం అవుతుందన్న విషయం ప్రభుత్వానికి తొసు. అందుకే హడావుడిగా పోలీస్‌ కానిస్టేబుల్‌ పరీక్షా ఫలితాు విడుద చేసింది. హడావుడిగా నోటిఫికేషన్‌ు విడుద చేసి పరీక్షు నిర్వహించిన ప్రభుత్వానికి ఫలితాు విడుదాు చేయడంలో జాప్యం ఎందుకో సమాధానం లేదు. అందుకే కోదండరాం తపెట్టిన ఉద్యమానికి జంకింది. సమాధానం చెప్పాల్సిన వాళ్లు తప్పించుకొని, స్థాయి లేని వాళ్లతో తిట్టించడం అసమర్ధతకు నిదర్శనం. ర్యాలీని అడ్డుకోవడం పిరికిపంద చర్య. ఇప్పటి వరకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వం, ప్రజాస్వామిక హక్కును కారాయడం దుర్మార్గమే అవుతుంది. ఎంత అదిమి పడితే తెంగాణ ప్రజు అంతగా ఎగిసి పడతారన్న విషయం కేసీఆర్‌కు తెలియంది కాదు.

Wednesday, February 8, 2017

saree function of akhis part 2

Friday, February 3, 2017

saree function of akhis part 1