<?xml version='1.0' encoding='UTF-8'?><?xml-stylesheet href="http://www.blogger.com/styles/atom.css" type="text/css"?><feed xmlns='http://www.w3.org/2005/Atom' xmlns:openSearch='http://a9.com/-/spec/opensearchrss/1.0/' xmlns:georss='http://www.georss.org/georss' xmlns:gd='http://schemas.google.com/g/2005' xmlns:thr='http://purl.org/syndication/thread/1.0'><id>tag:blogger.com,1999:blog-2025145603318803586</id><updated>2012-02-22T10:29:38.810-08:00</updated><title type='text'>జనార్దన్ పెన్</title><subtitle type='html'>పెన్ పవర్</subtitle><link rel='http://schemas.google.com/g/2005#feed' type='application/atom+xml' href='http://janardhanpen.blogspot.com/feeds/posts/default'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default?max-results=100'/><link rel='alternate' type='text/html' href='http://janardhanpen.blogspot.com/'/><link rel='hub' href='http://pubsubhubbub.appspot.com/'/><link rel='next' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default?start-index=101&amp;max-results=100'/><author><name>అయితగాని జనార్ధన్</name><uri>http://www.blogger.com/profile/17726349396278618689</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='32' height='31' src='http://4.bp.blogspot.com/-kIWV33C5fgA/Tu3bxeqHLTI/AAAAAAAAAdE/CFzElU-_9eo/s220/janardhan.jpg'/></author><generator version='7.00' uri='http://www.blogger.com'>Blogger</generator><openSearch:totalResults>151</openSearch:totalResults><openSearch:startIndex>1</openSearch:startIndex><openSearch:itemsPerPage>100</openSearch:itemsPerPage><entry><id>tag:blogger.com,1999:blog-2025145603318803586.post-3691553204089463027</id><published>2012-02-20T12:10:00.000-08:00</published><updated>2012-02-20T12:17:37.135-08:00</updated><title type='text'>గల్ఫ్ గాయాలు - కనిపించని కన్నీళ్ళు</title><content type='html'>&lt;a href="http://3.bp.blogspot.com/-kfGLDiSxOug/T0KqWGDq1WI/AAAAAAAAAmo/E-2X7yldv1E/s1600/dd.jpg"&gt;&lt;img style="float:left; margin:0 10px 10px 0;cursor:pointer; cursor:hand;width: 400px; height: 267px;" src="http://3.bp.blogspot.com/-kfGLDiSxOug/T0KqWGDq1WI/AAAAAAAAAmo/E-2X7yldv1E/s400/dd.jpg" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5711314574019056994" /&gt;&lt;/a&gt;&lt;br /&gt;గల్ఫ్ గాయాలు - కనిపించని కన్నీళ్ళు&lt;br /&gt;జీవితాంతం తోడు నీడై.. నడిపించాల్సిన భర్త.. ఉపాధి కోసం వలసెళ్లిపోయి.. ఉండో లేడో తెలియని అయోమయంలో బతుకులీడుస్తున్న వారి బాధ వర్ణనాతీతం.  దినదిన గండం నూరేళ్లుగా గడుపుతున్న  పిల్లా పాపల దైన్యం చూస్తే కళ్లు చెమ్మగిల్లక మానవు. కళ్లలో వత్తులేసుకొని తమ కంటిదీపం కోసం ఎదురు చూస్తూ మూగగా రోదిస్తున్న ఆ నిరీక్షకులను కదిపితే కన్నీళ్ల కడవలు ఒలికాయి. తమ గోడెవరికి చెప్పుకోవాలో దిక్కుతోచని స్థితులో ఉన్న ఆ అభాగ్యులను హెచ్ఎంటీవీ పలకరించింది. గల్ఫ్ లో గల్లంతై గుండె గాయాలను మిగిల్చిన మూగ వేదన పై  ప్రత్యేక కథనం.&lt;br /&gt;ఇక్కడ కనిపిస్తున్న ఈ అభాగ్యులు సంవత్సరాల తరబడి కళ్లలో కన్నీటి సంద్రాలను దాచుకొని... పంటిబిగువున కాలం వెళ్లదీస్తున్నారు. రెక్కాడినా కానీ డొక్కాడని పరిస్థితి ఒకపక్క... కాసులు తెస్తానని ఖండాంతరాలు దాటెళ్లిన తోడు జాడ దొరకని బెంగ మరోపక్క... ఎదిగిన పిల్లల చదువులు ఎదలపై బండలవుతున్న బరువు మరోపక్క.. ఇన్ని కష్టాల నడుమ.. ఊరడించని నేతల మాటలు నీటి మూటలై వెక్కిరిస్తుంటే.. ఉండో లేడో తెలియని దైవాన్ని కొలుస్తూ.. తమ ఇంటిదిక్కు తిరిగి ఇంటికి రావాలని వేడుకుంటున్నారు. &lt;br /&gt;&lt;a href="http://3.bp.blogspot.com/-6K2vgto1uAQ/T0KpiAqyvWI/AAAAAAAAAmQ/NobWqJfjkcU/s1600/Agent.jpg"&gt;&lt;img style="float:left; margin:0 10px 10px 0;cursor:pointer; cursor:hand;width: 359px; height: 307px;" src="http://3.bp.blogspot.com/-6K2vgto1uAQ/T0KpiAqyvWI/AAAAAAAAAmQ/NobWqJfjkcU/s400/Agent.jpg" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5711313679219342690" /&gt;&lt;/a&gt;&lt;br /&gt;&lt;br /&gt; ఒకటి కాదు. రెండు కాదు. వలస వెళ్లి తిరిగిరాని కుంటుంబాలు ఎన్నో.. అందరికీ అదే మోసం.. అన్ని కథలకూ ఒకే ప్రారంభం..  ఒకే ముగింపు.  ఆర్ధికంగా చితికిపోయి ఉన్న తమ  కుటుంబాన్ని ఆదుకోవాలని. గల్ఫ్ ఏడారికి పయనమై  తమ అముల్యమైన  జీవితాన్ని తాకట్టు పెట్టి పోయారు. వెళ్లిన వారి వీడ్కోలే కడ చూపుగా మారింది. తమను నమ్ముకున్న వారి జీవితాలలో వెలుగు చుడాలని వెళ్లారు. కానీ వారికి పలుకే కరువయింది.  వారికే ఏళ్ల తరబడి ఎదురు చూసినా ఫలితం లేదు... కనీసం బ్రతికి ఉన్నారా లేదో తెలియదు. కుటుంబ సభ్యులు తొక్కని గడప తొక్కకుండా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ, రాజకీయ నాయకుల చుట్టూ, ప్రవాస భారతీయల సమస్యలను తీరుస్తామని ఏర్పాటు చేసే ప్రతీ కార్యక్రమాలకు చెప్పులరిగేలా తిరిగినా ఫలితం లేదు. తమ భర్తలు ఎక్కడ ఉన్నారో తెలపండి, వారు బ్రతికి ఉన్నారా లేక ఏడారిలోఇసుక దిబ్బలలోనే సమాధి చేసారా తెలుపండి అని వేడుకుంటున్నారు.  &lt;br /&gt;నిజామాబాద్ జిల్లా, మర్తాడు పాడు మండలానికి చెందిన ఇద్దరు తమ భర్తల కోసం ఏళ్లతరబడి ఎదురు చూస్తున్నారు. సమాజం దృష్టిలో తాము మనుషులమైనా.. తమ ఇంటిలో తాము జీవచ్ఛవాలమని చెబుతున్నారు.  వీరిలో ముందుగా నజీరా బేగం దీన గాధ తెలుసుకుందాం.. &lt;br /&gt;నజీరా బేగం భర్త మహమ్మద్ అబ్దుల్ సలీం.. తండ్రి  పేరు గోరే మియా, తల్లి ఖమ్రు భీ, పాస్‌పోర్టు నంబర్ పీ 995741, కువైట్ దేశంలో అలీ హసన్ ఫహీద్ హసన్ అల్ అజ్మీ వద్దకు ఉపాధికి వెళ్లాడు. &lt;br /&gt;1997 సంవత్సరంలో కువేట్ దేశానికి పయనమైన ముహమ్మద్ అబ్దుల్ సలీం ఒక సంవత్సరం పాటు తన కుటుంబ సబ్యులకు ఉత్తరాల ద్వారా తన బాగోగుల తెలిపాడు, అందులో తన యజమాని తనను వేధింపలకు గురిచేస్తున్నాడని  తాను ఈ బాధలను తట్టుకోలేక పోతున్నానని తెలిపాడు, ఒక సంవత్సర కాలంలో రెండే రెండు ఉత్తరాలు రాసిన సలీం ఆ తరువాత తన కుటుంబ సబ్యలతో కాని మరెవ్వరితో ఏలాంటి మాట్లాడి నట్టు దాఖలాలు లేవు, ఈ విశయాన్ని ఎన్నో సార్లు అధికారులకు తెలుపారు., కువైట్ లోని సలీం యజమానికి ఫోన్ లో సంప్రదించినా ఎలాంటి సమాచారం తనకు తెలుయదని నిర్లక్ష్చంగా సమాధానం ఇచ్చి ఫోన్ పెట్టెశాడని, కువైట్ లోని భారత దేశ రాయబారి కార్యాలయానికి ఎన్నో మార్లో లేఖలు రాసినా.. చూస్తున్నాము.. చేస్తున్నామని సమాధానమే తప్ప ఏలాంటి పురోగతి లేదని బాధితురాలు నజీరా తెలుపుతున్నారు.&lt;br /&gt;ఎన్ని బీడీలు చుట్టినా తీరని కష్టం నజీరాది.అటువంటి కష్టమే ముతుకు లక్ష్మిది. ఈమె భర్త పేరు ముతుకు రమేశ్. ఉపాధి కోసం సౌదీ వెళ్లాడు.&lt;br /&gt; తన సోదరడు  సౌది అరేబియా వెళ్లి కుటుంబాన్ని చక్కదిద్దుకున్నాడని తాను కూడా గల్ఫ్ దేశానికి పయనమయ్యాడు.  2004 సంవత్సరం లో  రియాద్ రిజన్ కు చెందిన అల్ ఫలాజ్ ప్రాంతనికి పయనమైనాడు, నాలుగు ఐదు సంవత్సారాల పాటు ఇంటి రాక పోకలు సాగించాడు అలాగే తన భార్య పిల్లలకు సైతం కొంత డబ్బు పోగు చేసుకున్నాడు,  ఆ నాలుగు ఐదు సంవత్సారాల కాలంలో ఇంటికి  రెండు సార్లు వచ్చి పోయాడు. ముడో సారి వచ్చిన ముతుకు రమే‌శ్ 2010 జనవరి 12 నాడు సౌదికి వెళ‌్లాడు. జనవరిలో సౌదికి వెళ్లిన రమేశ్ జనవరీ 2011 వరకు తన కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడుతూ అందుబాటులోనే ఉన్నాడు. కానీ ‍ జనవరి 2011 నుండి ఎలాంటి సమాచారం లేదు.   తాను నివాసం ఉన్న గది సైతం తాళం వేయకుండా మాయమయ్యాడని సమాచారం వచ్చింది.  ఎవ్వరిని అడిగిన తనకు తెలియదని సమాధానం చెప్పుతున్నారని ముతుకు  రమేశ్ భార్య లక్ష్మి చెబుతోంది.&lt;br /&gt;&lt;a href="http://2.bp.blogspot.com/-HxNxVl4Oh78/T0KqIj87KVI/AAAAAAAAAmc/xsReF8NK_Hc/s1600/asd.jpg"&gt;&lt;img style="float:left; margin:0 10px 10px 0;cursor:pointer; cursor:hand;width: 227px; height: 327px;" src="http://2.bp.blogspot.com/-HxNxVl4Oh78/T0KqIj87KVI/AAAAAAAAAmc/xsReF8NK_Hc/s400/asd.jpg" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5711314341525662034" /&gt;&lt;/a&gt; . అయితే తాను తన భర్త ఆచూకి కోసం ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశాననీ.. అందులో భాగంగానే సౌది లోని యజమానికి ఫోన్ చేయగా ఎక్కడ చచ్చాడు వచ్చి వెతుకండి అని కఠినంగా సమాధానం ఇచ్చి ఫోన్ పెట్టెస్తున్నాడని లక్ష్బి తన గోడు వెళ‌్ల బుచ్చుకున్నారు.  సంపాదన లేకపోగా భర్త జాడ కోసం ఉన్న ఇల్లును కూడా అమ్మి అప్పుల పాలయింది. ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు తన భర్త బతికున్నాడా. .లేక అక్కడే చంపేశారా తెలపాలని కోరుతోంది.  &lt;br /&gt; ఇలాంటి దీనగాధలు.. ఉపాధికని గల్ఫ్‌కు వెళ్లిన చాలా కుటుంబాల్లో కనిపిస్తాయి. గడప గడపలో కడివెడు కన్నీళ్లు వర్షిస్తాయి. ఆగని ఈ అశ్రుధారలకు ఆనకట్టలు వేసే రోజు ఎప్పుడొస్తుందో..&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2025145603318803586-3691553204089463027?l=janardhanpen.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://janardhanpen.blogspot.com/feeds/3691553204089463027/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2012/02/blog-post_20.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/3691553204089463027'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/3691553204089463027'/><link rel='alternate' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2012/02/blog-post_20.html' title='గల్ఫ్ గాయాలు - కనిపించని కన్నీళ్ళు'/><author><name>అయితగాని జనార్ధన్</name><uri>http://www.blogger.com/profile/17726349396278618689</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='32' height='31' src='http://4.bp.blogspot.com/-kIWV33C5fgA/Tu3bxeqHLTI/AAAAAAAAAdE/CFzElU-_9eo/s220/janardhan.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://3.bp.blogspot.com/-kfGLDiSxOug/T0KqWGDq1WI/AAAAAAAAAmo/E-2X7yldv1E/s72-c/dd.jpg' height='72' width='72'/><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2025145603318803586.post-6255638424886042173</id><published>2012-02-16T23:41:00.000-08:00</published><updated>2012-02-16T23:42:33.024-08:00</updated><title type='text'>అన్నా పై ఆంగ్లేయుల పరిశోధన,  పరధ్యానంలో భారతప్రభుత్వం</title><content type='html'>యావత్ దేశాన్ని కదిలించిన ఒకేఒక్కడు.. పాతాళానికి వేళ్లూనుకున్న అవినీతి మూలాలను కూకటి వేళ్లతో పెకిలించాలని ప్రభుత్వం పై సత్యాగ్రహాన్ని ఎక్కుపెట్టిన అభినవ గాంధీ. ఈ మాటలు అక్షరాలా అన్నా హజారేకి వర్తిస్తాయి.. ప్రఖ్యాత  బ్రిటన్ ససెక్స్ యూనివర్సిటీ హజారే ఉద్యమాన్ని పొగడ్తల్లో ముంచెత్తింది. అంతే కాదు హజారే ఉద్యమం పై పరిశోధించేందుకు ఏకంగా ఓ పరిశోధనా కేంద్రాన్నే ఏర్పాటు చేసింది. భారతదేశ పాఠ్యపుస్తకాల్లో పది వాక్యాలకు నోచుకొని హజారే చరిత్ర... బ్రిటన్ ససెక్స్ యూనివర్సిటీకి పరిశోధనాంశంగా మారడంలో మతలబు ఏంటి.. ఇదే ఈ వారం హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం.&lt;br /&gt; అన్నా హజారే.. ఇప్పుడు ఈ పేరు తెలియని ఇండియన్ లేడు. ఏ పార్టీకి చెందని... ఏ పదవిలో లేని సామాజిక ఉద్యమకారుడు. అవినీతికి వ్యతిరేకంగా దేశపౌరులందరినీ ఒక్కతాటి పైకి తెచ్చిన థీశాలి. తెల్లదొరలకు వ్యతిరేకంగా నాడు గాంధీ పోరాడితే.. అవినీతికి వ్యతిరేకంగా నేడు హజారే అదే తీవ్రతలో పోరాడాడు. అదే స్థైర్యం, అదే పంథా, అదే నినాదం. అయితే నాడు స్వచ్ఛందంగా ఉద్యమాల్లో పాల్గొనే కార్యకర్తలు, ఉద్యమకారులున్నారు. కానీ రోజులు మారాయి. పైసలిస్తే గానీ పాదం కదపని ఈ రోజుల్లో ఇంతమందిని తరాల తరబడి పాతుకుపోయిన అవినీతికి వ్యతిరేకంగా అందరినీ ఎలా ఏకం చేయగలిగాడు.. ఇదే ఇప్పుడు బ్రిటన్ విద్యార్ధుల ముందున్న పరిశోధనాంశం.&lt;br /&gt; గాంధీ తరువాత భారత దేశంలో  అంతటి ప్రభావశీలిగా తక్కువ సమయంలో పేరు తెచ్చుకున్న అభినవ గాంధీ. భారతదేశాన్ని కొల్లగొడుతున్న విదేశీయుల పై గాంధీ పోరాటం చేస్తే. హజారే స్వదేశాన్ని కొల్లగొట్టి కోట్లు గడిస్తున్న అక్రమార్కుల పై యుద్ధం ప్రకటించాడు. ఆనాటి ఉద్యమంలో దేశ పౌరులంతా కలిసి వచ్చినట్టే.. ఈ అవినీతి వ్యతిరేక ఉద్యమలోనూ దేశ పౌరులంతా కదం తొక్కారు. అయితే వచ్చిన సందేహమల్లా ఒక్కటే.. దేశం మొత్తాన్ని ఏ రాజకీయ శక్తి అండ లేకుండా.. హజారే ఒక్కరే ఎల ాకదిలించ గలిగారా అని. హజారే ఉద్యమం పై రకరకాల విమర్శలు వెలువడ్డా అవేవీ సత్యం ముందు నిలవలేక పోయాయి. హజారే ఉద్యమానికి పౌరులు, మేథావులే స్వచ్ఛందంగా మద్దతునిచ్చారనే విషయం స్పష్టమయింది. అందుకే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. లోక్‌పాల్ బిల్లుకు సరే అంది. అయితే ఈ విషయాన్ని కేంద్రప్రభుత్వం పెద్దగా ప్రచారం చేయలేదు. హజారే వంటి వ్యక్తి సమరస్పూర్తిని పట్టించుకున్న పాపాన పోలేదు.&lt;br /&gt; తొలి అడుగు అన్నా హజారే రూపంలో పడితే ఆ అడుగుకు వేల.. లక్షల.. కోట్ల అడుగులు తోడయ్యాయి. అసలు అన్నా చేస్తున్న ఈ ఉద్యమానికి అంత ఆదరణ ఎందుకు వచ్చినట్లు..? వందల నుంచి వేలు.. వేల నుంచి లక్షలు.. లక్షల నుంచి కోట్ల సంఖ్యలో ప్రజల మద్దతు ఎందుకు పెరిగింది..? అనే ప్రశ్నలను తరిచి చూస్తే మనకు అసలు  విషయాలు అర్ధమవుతాయి.&lt;br /&gt; రాజకీయాల్లోకి వచ్చిన నాయకులు పట్టుమని ఐదేళ్లు తిరగకుండా తమ ఆస్తులను వందలరెట్లు పెంచుకుంటున్నారు. ఏ పార్టీ అయినా ఏ పార్టీకి చెందిన నాయకుడిదైనా ఇదే దారి. ఎవరో కొందరు తప్పించి మిగిలిన వారందరిదీ రహదారే..  అక్రమ మార్గంలో ఆస్తులను కూడగట్టుకునే  అడ్డగోలు దారి. దానికి ఆయుధం అధికారం. రాజకీయం. వీటిని అడ్డం పెట్టుకుని ప్రజా ధనాన్ని లూటీ చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు.  ప్రజల వద్దకు వచ్చినపుడు మాత్రం నీతి వాక్యాలు వల్లిస్తున్నారు. అయితే సగటు భారతీయులు మాత్రం అవినీతి నాయకులతో విసిగిపోయారు. అవినీతికి వ్యతిరేకంగా వచ్చిన ప్రతి సినిమానూ ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. భారతీయుడు, శివాజీ, అపరిచితుడు వంటి సినిమాల్లో తమను తాము హీరోలుగా ఊహించుకొని ఏదో ఒక సందర్భంలో అవినీతిని ప్రశ్నిస్తూనే ఉన్నారు. సరిగ్గా ఇదే సమయంలో అన్నా హజారే అవినీతి పై ఖడ్గం దూశారు. అందుకే మేము సైతం అంటూ యువత పదం పాదం కలిపారు. మీడియా కూడా తన వంతు పాత్ర పోషించడంతో హజారే పతాక విశ్వయవనిక పై రెపరెపలాడింది. &lt;br /&gt;మరో మహా సంగ్రామానికి తెరలేచింది. అయితే మన సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామ్య దేశంలో గెలిచిన వాడు రాసిందే చరిత్ర... రాజు చేసిందే ఘనకార్యం.. సామాన్యుడు రాజ్యానికి ఎదురు మాట్లాడితే అది తప్పు. అది ఒప్పేనని తమను గెలిపించిన కోట్లాది మంది ప్రజలు నొక్కి చెప్పినా అది అధికారంలో ఉన్నవారికి వినిపించదు. వినిపించినా నెత్తికెక్కదు. ఒకవేళ వారికి కూడా అది ఒప్పే అనిపించినా అది తాము చేసిన గొప్పతనంగా తీర్చిదిద్దుకొని రాజకీయ ప్రయోజనాలు పొందాలి. అందుకే అన్నా చేసిన ప్రయత్నాన్ని కాలగర్భంలో కలిపి లోక్‌పాల్ ప్రవేశ పెట్టిన ఘనత తమదే అని ఎన్నికల్లో చాటుకొనే ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి.  అంటే అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన అన్నా ఉద్యమాన్నే తమ అక్రమానికి ఉక్కు కవచంగా వాడుకొనే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ ఉద్యమం నా చేత, నా వలన, ప్రజల కొరకు చేసిందని అన్నా చెప్పుకోవలసిన పరిస్థితి తెస్తున్నారు. ప్రభుత్వాల భవిష్యత్ వ్యూహాలు ఇలా ఉంటే అన్నా కోసం విద్యాబుద్దులు నేర్చుకునే విద్యార్ధుల పాఠ్యపుస్తకాల్లో రెండు పేజీల్లో చోటు ఆశించడం అత్యాశే అవుతుందేమో... కానీ బ్రిటన్ యూనివర్సిటీ హజారే ఉద్యమాన్ని ఒక పరిశోధనా అంశంగా స్వీకరించింది. ఎందుకంటే బ్రిటన్ అమాంతంగా అన్నా హజారేను ఎత్తుకుంటే వాళ్లకొచ్చే నష్టం లేదు. వాళ్ల థియరీ వల్ల ఒక కొత్త అంశం కనిపెట్టామనే తృప్తి లభిస్తుంది. సామాజిక శాస్త్రంలో జనసమీకరణకు ఓ కొత్త ఫార్మలాను కనుక్కొగలుగుతారు. ప్రజలను కదిలించాలంటే ఏఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలో కనిపెట్టగలుగుతారు.  భౌషా బ్రిటన్ ససెక్స్ యూనివర్సిటీ అన్నా పై రూపొందించిన పూర్తి సిద్ధాంతాన్ని మనం తెలుగులోకి, హిందీలోకి తర్జుమా చేసి చదువుకోవాలేమో. అంతే కాదు.. అవునా మన అన్నా ఇంత గొప్పవాడా అని బ్రిటన్ పుస్తకాలు చదివి తెలుసుకోవాలేమే.. అవును మన వారసత్వ సంపదంగా బ్రిటీష్ దేశాల్లో పదిలంగా ఉంది. అందుకే ఈ అవినీతి నాయకుల కంటే తెల్లదొరలే నయం అన్న జనవాక్యాన్ని మన నేతలు నిజం చేస్తున్నారు. ఎందుకంటే నథింగ్ ఈజ్ బెటర్ దేన్ సంథింగ్.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2025145603318803586-6255638424886042173?l=janardhanpen.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://janardhanpen.blogspot.com/feeds/6255638424886042173/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2012/02/blog-post_1597.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/6255638424886042173'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/6255638424886042173'/><link rel='alternate' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2012/02/blog-post_1597.html' title='అన్నా పై ఆంగ్లేయుల పరిశోధన,  పరధ్యానంలో భారతప్రభుత్వం'/><author><name>అయితగాని జనార్ధన్</name><uri>http://www.blogger.com/profile/17726349396278618689</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='32' height='31' src='http://4.bp.blogspot.com/-kIWV33C5fgA/Tu3bxeqHLTI/AAAAAAAAAdE/CFzElU-_9eo/s220/janardhan.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2025145603318803586.post-7723420509407477989</id><published>2012-02-16T19:36:00.000-08:00</published><updated>2012-02-16T19:38:49.393-08:00</updated><title type='text'>ఎవడి వెనుక కథేందో ఇక్కడ తెలుస్తుంది..</title><content type='html'>&lt;a href="http://3.bp.blogspot.com/-K-ZRA-5XuXM/Tz3LwfSaEKI/AAAAAAAAAlY/mrAPpMckE3w/s1600/images.jpg"&gt;&lt;img style="float:left; margin:0 10px 10px 0;cursor:pointer; cursor:hand;width: 259px; height: 195px;" src="http://3.bp.blogspot.com/-K-ZRA-5XuXM/Tz3LwfSaEKI/AAAAAAAAAlY/mrAPpMckE3w/s400/images.jpg" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5709943936468521122" /&gt;&lt;/a&gt;&lt;br /&gt;&lt;br /&gt;ఎన్నికల నగారా మోగింది. ఈ ఉప ఎన్నికలు రాజకీయ పార్టీలకు అగ్ని పరీక్షగా నిలవబోతున్నాయి. ప్రధాన రాజకీయ పక్షాలన్నీ తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఏడుస్థానాలకు గానూ తెలంగాణలోనే ఆరు స్థానాలకు గట్టి పోటీ జరగబోతోంద. ఏఏ స్థానాల్లో ఏఏ పార్టీల బలా బలాలు ఎలా ఉన్నాయి. ఎవరు బరిలోకి దిగబోతున్నారు అనే అంశం పై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. &lt;br /&gt; ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ కోసం ఎదురు చూస్తున్న ప్రధాన పార్టీలన్నీ తమ సత్తా చాటేందుకు అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే ఈ ఎన్నికలు ఇటు టీడీపీకి అటు కాంగ్రెస్ పార్టీకి అగ్ని పరీక్షగా నిలవబోతున్నాయి. ఎందుకంటే తెలంగాణలో ఖాళీ అయిన ఆరుస్థానాల్లో మూడు టీడీపీ సిట్టింగ్ స్థానాలయితే, రెండు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలు కాగా ఒకటి కాంగ్రెస్ అసోసియేటెడ్ ఇండిపెండెంట్ స్థానం. అంటే టీడీపీ, కాంగ్రెస్ రెండూ చెరి మూడు స్థానాల్లో తమ సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకోడానికి కసరత్తు చేస్తున్నాయి.  తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ విధానాలను విభేదిస్తూ నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నలు పార్టీకి వీడ్కోలు పలికి తమ పదవులకు రాజీనామా చేశారు. వీరిలో కామారెడ్డి ఎమ్మెల్యే గంపా గోవర్దన్ , ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నలు టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. కానీ నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి మాత్రం తెలంగాణ నగార భేరి పేరుతో వేదిక స్థాపించుకొని స్వతంత్ర అభ్యర్ధిగానే కొనసాగుతున్నారు.  ఈ మూడు స్థానాల్లోనూ టీడీపీ తన సత్తా చాటుకునేందుకు  సమాయత్తమవుతోంది..  ఇటు కోస్తాంధ్ర ప్రాంతానికి వస్తే నెల్లూరు జిల్లా కోవూర్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమర్ రెడ్డి కూడా జగన్ శిభిరంలో చేరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాజీనామాను స్పీకర్ ఆమోదించడంతో ఈ స్థానంలో కూడా టీడీపీ తన సత్తా చాటాల్సి వచ్చింది.  &lt;br /&gt; తెలంగాణ ప్రాంతంలో ఖాళీ అయిన ఆరుస్థానాల్లో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలు రెండు, అసోసియేటెడ్ స్థానం ఒకటి ఉంది.  స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య, కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావులు తెలంగాణ ఉద్యమ సమయంలో తమ పదవులకు రాజీనామా చేసి టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి ఇండిపెండెంట్‌గా గెలిచనప్పటికీ కాంగ్రెస్ అసోసియేట్ మెంబర్ గా కొనసాగుతున్నారు. ఈయన అకాల మరణంతో ఆ స్థానం కూడా ఖాళీ అయింది. దీంతో ఈ మూడు స్థానాల్లో కాంగ్రెస్ తన పట్టు నిలబెట్టుకొనే ప్రయత్నం చేస్తోంది.&lt;br /&gt; కామారెడ్డి, ఆదిలాబాద్ స్థానాల్లో టీడీపీ నుంచి బయటకు వచ్చి టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేల ఇక్కడ తమ గెలుపు నల్లెరు పై నడగానే భావిస్తున్నారు. ఇక్కడ వారు దాదాపు ప్రచారంలో ముందున్నారనే చెప్పాలి. దీనికి తోడు తెలంగాణ సెంటిమెంట్ బాగా పనిచేస్తుందనే అంచనాల్లో ఉన్నారు. అయితే గతంలో బాన్సువాడ ఉప ఎన్నికల్లో చేసిన తప్పు చేయకుండా తమ అభ్యర్ధులను రంగంలోకి దింపడమే కాకుండా వీలైనంత వరకు విజయ ఢంకా మోగించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. నాగర్ కర్నూల్ నుంచి టీడీపీ తరపున ఎన్నికై రాజీనామా చేసిన ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డికి కూడా ఇది పరీక్షాకాలమనే చెప్పొచ్చు. ఎందుకంటే టీడీపీకి గట్టి పట్టున్న నాగర్ కర్నూల్ లో నాగం రాజీనామా చేసి మళ్లీ ఏ రాజకీయ పార్టీ తీర్ధం పుచ్చుకోకుండా ఇండిపెండెంట్ గా బరిలో నిల్చుంటున్నారు. ఈ స్థానంలో టీఆర్ఎస్ తమ అభ్యర్ధిని పోటీకి నిలబెట్టే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నాగం జనార్దన్ రెడ్డికి మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయి. అయినా నాగం కు కష్టాలు తప్పెటట్టు లేవు. టీడీపీ తన క్యాడర్‌ను బలపరురస్తోంది. మరోవైపు బలమైన ఆర్ధిక పునాదులున్న  జనార్ధన్ రెడ్డి పేరు కలిగిన ప్రముఖ వస్త్ర వ్యాపారి జేసీ బ్రదర్స్ యజమాని మర్రి జనార్ధన్ రెడ్డిని రంగంలోకి దించాలని తెదేపా అధినాయకత్వం నిర్ణయించి, ఈ మేరకు సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఆయన కూడా అదే నియోజకవర్గానికి చెందినవారు కావడం, ఆర్థికంగా స్థితిమంతుడు కావడంతో ఒక్కసారిగా అక్కడ పోటీ రసవత్తరంగా మారింది. &lt;br /&gt;అంతేకాక మరి కొందరు జనార్ధన్ రెడ్డి పేరు కలిగిన వారిని స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేయించవచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. &lt;br /&gt; కాంగ్రెస్ విషయానికి వస్తే స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలోకి దిగబోతున్నారు. ఈ స్థానంలో కాంగ్రెస్ తన పట్టు నిలపుకోవలసి ఉంది.  కొల్లాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పదికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావుకు కూడా ఈ ఎన్నికలు అగ్ని పరీక్షాగానే నిలవబోతున్నాయి. జూపల్లి కాంగ్రెస్ లో ఉన్నప్పటికే అదే జిల్లాకు చెందిన మంత్రి డీకే అరుణకు జూపల్లికి పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా డీకే అరుణ ఈ ఎన్నికల్లో తన పవరేంటో చూపించేందుకు అస్త్రాలు సిద్ధం చేస్తోంది. మరోవైపు పాలమూర్ నుంచి ఎన్నికయి అకాల మరణం చెందిన రాజేశ్వర్ రెడ్డి భార్యను బరిలో దింపేందుకు టీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. &lt;br /&gt; నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి టీడీపీ నుంచి ఎన్నికై జగన్ శిబిరంలో చేరిన నల్లపురెడ్డి ప్రసన్న కుమర్ రెడ్డి తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సిద్ధమవుతున్నారు. ఈ స్థానం వైయస్సార్ పార్టీకి కైవసమైతే రాష్ట్రంలో రెండు ఎమ్మెల్యే స్థానాలు దక్కించుకోవడంతో పాటు వేటుకు సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యేలకు ఆత్మ విశ్వాసం కలిగినట్లవుతుంది. తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్ధులను పోటీకి దించబోమని ప్రకటించినా తరువాత  పరిణామాల్లో ఏంచేయబోతుందోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఈ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ బలాబలాలను నిరూపించుకునేందుకు వ్యూహ ప్రతి వ్యూహాలతో, అస్త్ర శస్త్రాలతో సిద్ధమవుతున్నాయి.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2025145603318803586-7723420509407477989?l=janardhanpen.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://janardhanpen.blogspot.com/feeds/7723420509407477989/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2012/02/blog-post_16.html#comment-form' title='2 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/7723420509407477989'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/7723420509407477989'/><link rel='alternate' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2012/02/blog-post_16.html' title='ఎవడి వెనుక కథేందో ఇక్కడ తెలుస్తుంది..'/><author><name>అయితగాని జనార్ధన్</name><uri>http://www.blogger.com/profile/17726349396278618689</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='32' height='31' src='http://4.bp.blogspot.com/-kIWV33C5fgA/Tu3bxeqHLTI/AAAAAAAAAdE/CFzElU-_9eo/s220/janardhan.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://3.bp.blogspot.com/-K-ZRA-5XuXM/Tz3LwfSaEKI/AAAAAAAAAlY/mrAPpMckE3w/s72-c/images.jpg' height='72' width='72'/><thr:total>2</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2025145603318803586.post-9173506392194120567</id><published>2012-02-15T20:03:00.000-08:00</published><updated>2012-02-15T20:09:29.390-08:00</updated><title type='text'>మూడవ ప్రపంచ యుద్ధానికి సైరన్ సిద్ధం..?</title><content type='html'>&lt;a href="http://1.bp.blogspot.com/-87Q5yajCnr0/TzyBQ6ZX5TI/AAAAAAAAAko/vQcSU0bG9Sc/s1600/images.jpg"&gt;&lt;img style="float:left; margin:0 10px 10px 0;cursor:pointer; cursor:hand;width: 257px; height: 196px;" src="http://1.bp.blogspot.com/-87Q5yajCnr0/TzyBQ6ZX5TI/AAAAAAAAAko/vQcSU0bG9Sc/s400/images.jpg" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5709580555152516402" /&gt;&lt;/a&gt;&lt;br /&gt; ప్రపంచదేశాల మధ్య నెలకొన్ని తాజా యుద్ధ మేఘాలు భారత్‌కు చమురు సంకటంగా మారాయి. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లయింది భారత్ పరిస్థితి. ఢిల్లీలో ఇజ్రాయిల్ దౌత్య కార్యాలయం ముందు జరిగిన బాంబు పేలుళ్లు ఇరాన్‌ పనే అని భారత్ అభిప్రాయపడటం పట్ల కూడా ఇరాన్ గుర్రుగా ఉంది. అగ్రరాజ్యానికి వత్తాసు పలుకడం సరికాదని ఇరాన్ అధ్యక్షుడు అహ్మదినెజాద్ అభిప్రాయపడ్డారు. ఇరాన్ ను ఏకాకి చేయాలన్న అగ్రరాజ్య పిలుపు వివాదాస్పదంగా మారింది. దీంతో ప్రపంచ దేశాలు నిట్ట నిలువుగా చీలిపోతున్నాయి.. పాత పగలన్నీ తిరిగి తోడుకుంటున్నాయి. అగ్రరాజ్య గుత్తాధిపత్యానికి తెర దించాలని కొన్ని దేశాలు ప్రయత్నిస్తే అగ్రరాజ్యపు అడుగుజాడల్లో నడిచేందుకు మరికొన్ని దేశాలు తప్పక తలవంచాల్సిన పరిస్థితి.&lt;br /&gt; ఇప్పటికే..ఇజ్రాయిల్ , ఇరాన్ దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. ఇరాన్ కయ్యానికి కాలుదువ్వుతోంది. ఐక్యరాజ్య సమితి ఆంక్షలను ఇరాన్ బేఖాతరు చేసింది. టెహ్రాన్ లో అణుప్రదర్శన నిర్వహించారు. ఇరాన్ అణురియాక్టర్ లో యురేనియం రాడ్లను నింపింది. ఇరాన్ ని ఏకాకిగా చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. చైనా, రష్యాలు ఇరాన్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఇప్పటికే యూరప్ లోని ఆరు దేశాలకు ఇరాన్ చమురు సరఫరాని నిలిపివేసింది. గ్రీస్, పో్ర్చుగల్, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, నెదర్లాండ్ దేశాలకు ఆయిల్ సరఫరా నిలిపివేసింది. ఆయిల్ సరఫరా చేసే ముఖ్యదేశాలు రెండుగా చీలిపోయాయి. అమెరికా, యూరప్ దేశాలు ఇజ్రాయిల్ కు వెన్నుదన్నుగా ఉన్నాయి.&lt;br /&gt;&lt;a href="http://1.bp.blogspot.com/-xMgrhXV20WY/TzyBKVcRNbI/AAAAAAAAAkc/6F2PGO6umfw/s1600/World%2BWar%2B1%2B%252813%2529.jpg"&gt;&lt;img style="float:left; margin:0 10px 10px 0;cursor:pointer; cursor:hand;width: 400px; height: 350px;" src="http://1.bp.blogspot.com/-xMgrhXV20WY/TzyBKVcRNbI/AAAAAAAAAkc/6F2PGO6umfw/s400/World%2BWar%2B1%2B%252813%2529.jpg" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5709580442153334194" /&gt;&lt;/a&gt;&lt;br /&gt; ఈ సంక్షోభ సమయంలో భారత్ పరిస్థితి ఆడకత్తెరలో పోకచెక్కలా మారింది.  ఎందుకంటే, భారత్‌కి అత్యధికంగా క్రూడ్ సరఫరా చేసే దేశాల్లో ఇరాన్ రెండో స్థానంలో ఉంది. ఇరాన్‌పై ఆంక్షల నేపథ్యంలో భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురు పరిమాణం కూడా భారీగా తగ్గుతోంది. 2010-11లో ఇరాన్ నుంచి భారత్ దాదాపు 9.4 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 47,000 కోట్ల మేర ముడిచమురును దిగుమతి చేసుకుంది. గతేడాది ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో రూ. 15,500 కోట్లు మేర చమురు దిగుమతి చేసుకుంది. ఇరాన్‌పై అమెరికా, యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించినప్పటికీ.. వీటిని తోసిరాజని భారత్ ఇప్పటిదాకా ఆ దేశంతో లావాదేవీలు కొనసాగిస్తూనే ఉంది. అయితే, ఇరాన్ నుంచి దిగుమతి చేసుకునే చమురుకి సంబంధించి చెల్లింపులు జరిపే విషయంలో భారత్‌కి సమస్యలు తలెత్తాయి. డాలర్ల బదులు రూపాయి మారకంలో చెల్లింపులు జరిపేందుకు, ఇతర సర్దుబాట్లు చేసేందుకు ఇరు దేశాలు మధ్యే మార్గంగా ఒక పరిష్కారాన్ని కనుగొన్నాయి.  దీంతో సమస్య ఒక కొలిక్కి వచ్చినట్టేనని ఇరు దేశాలు భావించాయి. ఇంతలోనే  న్యూఢిల్లీలో ఇజ్రాయెల్ దౌత్యకార్యాలయం దగ్గర జరిగిన బాంబు దాడి ఘటన.. ఏదో విధంగా ఇరాన్‌తో వాణిజ్య లావాదేవీలు జరపాలన్న భారత ప్రయత్నాలకు మరింత విఘాతంగా పరిణిమించింది. కాగా భారత్ నుంచి ఇరాన్‌కు భారీ స్థాయిలో బాస్మతి బియ్యం, టీ ఎగుమతి అవుతోంది. విదేశాలకి ఎగుమతయ్యే మొత్తం 2 మిలియన్ టన్నుల పైగా బియ్యం ఎగుమతుల్లో సగభాగం ఇరాన్‌కే వెడుతోంది. ఇప్పటికే రూ. 600 కోట్ల మేర బకాయిలు పేరుకుపోవడంతో సతమతమవుతున్న ఎగుమతిదార్లకు ఇరాన్ కరెన్సీ మారక విలువ క్షీణించడం మరింత ఆందోళనకరంగా మారింది. ప్రపంచదేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణంతో చమురు ధరలు భారీగా పెరగడంతో ఆ ప్రభావం భారత్ పై కూడా పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2025145603318803586-9173506392194120567?l=janardhanpen.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://janardhanpen.blogspot.com/feeds/9173506392194120567/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2012/02/blog-post_15.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/9173506392194120567'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/9173506392194120567'/><link rel='alternate' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2012/02/blog-post_15.html' title='మూడవ ప్రపంచ యుద్ధానికి సైరన్ సిద్ధం..?'/><author><name>అయితగాని జనార్ధన్</name><uri>http://www.blogger.com/profile/17726349396278618689</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='32' height='31' src='http://4.bp.blogspot.com/-kIWV33C5fgA/Tu3bxeqHLTI/AAAAAAAAAdE/CFzElU-_9eo/s220/janardhan.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://1.bp.blogspot.com/-87Q5yajCnr0/TzyBQ6ZX5TI/AAAAAAAAAko/vQcSU0bG9Sc/s72-c/images.jpg' height='72' width='72'/><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2025145603318803586.post-3466902265783327854</id><published>2012-02-08T07:42:00.000-08:00</published><updated>2012-02-08T07:45:42.837-08:00</updated><title type='text'>సమ్మక్క సారలమ్మలకు బెల్లాన్నే కానుకగా ఇస్తారెందుకు ?</title><content type='html'>&lt;a href="http://3.bp.blogspot.com/-ymWt72tMl4A/TzKYntH00uI/AAAAAAAAAkQ/wvuXMcdDsJ4/s1600/bellam.jpg"&gt;&lt;img style="float:left; margin:0 10px 10px 0;cursor:pointer; cursor:hand;width: 400px; height: 268px;" src="http://3.bp.blogspot.com/-ymWt72tMl4A/TzKYntH00uI/AAAAAAAAAkQ/wvuXMcdDsJ4/s400/bellam.jpg" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5706791485726577378" /&gt;&lt;/a&gt;&lt;br /&gt;&lt;br /&gt; బంగారు బెల్లం&lt;br /&gt;కొండ ప్రజల కొంగు బంగారం... గిరిజన ప్రజల కులదైవం.. సమ్మక్క సారలమ్మలు.. పేరుకైతే పెద్ద జాతర... కానీ ఆ తల్లుల కరుణ పొందాలంటే ఏ వెండి బంగారాలు సమర్పించనక్కర్లేదు.. పిరెంతో పిడికెడు బెల్లం పెడితే సంతోషిస్తారు. జాతరలో ఈ బెల్లాన్నే  భక్తులు బంగారంగా పిలుచుకుంటారు. అసలు సమ్మక్క సారక్క జాతరలో బంగారాన్నే ఎందుకు కానుకగా సమర్పిస్తారు.. &lt;br /&gt; కోరిన కోర్కెలు తీర్చే కొండంత దైవం.. గిరిజనుల పాలిట కొంగుబంగారం సమ్మక్క సారలమ్మలు.. అడవి పుత్రులకు అండగా నిలబడి నెత్తురోడి పోరాడి.. ఆ నెత్తుటి మడుగులో కుంకుమ భరిణలై వెలిసిన అడవి తల్లులు సమ్మక్క సారలమ్మలు. చిలకల గుట్ట పై వెలిసిన రోజు నుంచి ఈ తల్లులను గిరిజనులు తమ ఇలవేల్పుగా కొలుస్తున్నారు. ఏ చిన్న కష్టం వచ్చినా మేడారం ప్రాంతం ప్రజలు సమ్మక్కలకే మొక్కుకునే వారు. అయితే ఈ తల్లులకు బంగారాన్నే ఎందుకు సమర్పిస్తారనే విషయం పై ఒక కథ ప్రచారంలో ఉంది. గిరిజనులు చెప్పే ఆ కథ ప్రకారం... ఒకరోజు ఒకగిరిజనుడికి ఒక ఆపద వచ్చింది. ఆ ఆపద గట్టెక్కితే తల్లికి తగిన కానుకలు ఇస్తానని మొక్కుకున్నాడు. కొద్దికాలానికే ఆ గిరిజనుడి కోరిక నెరవేరింది. ఆపద గట్టెక్కింది. అయితే ఆ తల్లులకు తగిన కానుకలైతే ఇస్తానన్నాడు కానీ ఏ కానుకలు ఇవ్వాలో అతనికి అర్ధం కాలేదు. వెండి బంగారు తొడుగులు చేయించేంతటి ధనికుడు కాదు. అదే విషయాన్ని ఆ తల్లులకు మొర పెట్టుకున్నాడు. తన కోరిక తీర్చినందుకు ఆ తల్లులకు రుణపడి ఉన్నానని.. అయితే వెండి బంగారు నగలు చేయించేంతటి ధనికుణ్ని కానని.. కానుకలు ఏం చెల్లించాలో మీరే చెప్పాలని వేడుకున్నాడు. ఆ రోజు రాత్రి ఆ భక్తుడి కలలోకి వచ్చిన సమ్మక్క సారలమ్మలు.. తమకు వెండి బంగారాలేమీ వద్దని, గిరిజనులకు ఇష్టమైన బెల్లమే బంగారమని చెప్పారు. బంగారు రంగును కలిగిఉన్న బెల్లాన్ని కానుకగా చెల్లిస్తే... తమకు అది బంగారంతో సమానం అని చెప్పారట. కలలో జరిగిన ఈ విషయాన్ని అతడు తమ కులపెద్దలకు చెప్పాడు. బెల్లమే కదా అని.. తననిలువెత్తు బంగారాన్ని కానుకగా సమర్పించాడు. దీంతో అప్పటినుంచి భక్తులు తమ బరువుతో బెల్లాన్ని తులాభారంగా సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2025145603318803586-3466902265783327854?l=janardhanpen.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://janardhanpen.blogspot.com/feeds/3466902265783327854/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2012/02/blog-post_8303.html#comment-form' title='1 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/3466902265783327854'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/3466902265783327854'/><link rel='alternate' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2012/02/blog-post_8303.html' title='సమ్మక్క సారలమ్మలకు బెల్లాన్నే కానుకగా ఇస్తారెందుకు ?'/><author><name>అయితగాని జనార్ధన్</name><uri>http://www.blogger.com/profile/17726349396278618689</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='32' height='31' src='http://4.bp.blogspot.com/-kIWV33C5fgA/Tu3bxeqHLTI/AAAAAAAAAdE/CFzElU-_9eo/s220/janardhan.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://3.bp.blogspot.com/-ymWt72tMl4A/TzKYntH00uI/AAAAAAAAAkQ/wvuXMcdDsJ4/s72-c/bellam.jpg' height='72' width='72'/><thr:total>1</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2025145603318803586.post-936639612209733029</id><published>2012-02-08T06:41:00.000-08:00</published><updated>2012-02-08T06:44:05.019-08:00</updated><title type='text'>సమ్మక్క సారలమ్మలు  కొండదేవరలెందుకయ్యారు..?</title><content type='html'>&lt;a href="http://2.bp.blogspot.com/-IUabtTnMiec/TzKKLB5BEpI/AAAAAAAAAkE/V6nfSLtyZ-A/s1600/Medaram-Jathara-7.jpg"&gt;&lt;img style="float:left; margin:0 10px 10px 0;cursor:pointer; cursor:hand;width: 400px; height: 268px;" src="http://2.bp.blogspot.com/-IUabtTnMiec/TzKKLB5BEpI/AAAAAAAAAkE/V6nfSLtyZ-A/s400/Medaram-Jathara-7.jpg" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5706775599922614930" /&gt;&lt;/a&gt;&lt;br /&gt;సమ్మక్క సారలమ్మలు  కొండదేవరలెందుకయ్యారు..?&lt;br /&gt;&lt;br /&gt;ఆసియా ఖండంలోనే అతి పెద్ద జాతర సమ్మక్క సారలమ్మ జాతర... ఇంత పేరు మోసిన ఈ జాతరలో వేద మంత్రాలు, హోమగుండాలేవీ ఉండవు. కేవలం నమ్మకంతోనే నడిచే జాతర ఇది.. గిరిజనుల కొంగు బంగారంగా విలసిల్లే ఈ దేవరలకు... బెల్లాన్ని బంగారంగా ముడుపు చెల్లిస్తే చాలు కోరిన కోరికలు తీరుస్తారనే నమ్మకం గిరిజనులది... వీరికి పూజలు చేసే అధికారం కేవలం గిరిజనులకే సొంతమా.. ఎప్పటి నుంచి వస్తుందీ ఆచారం. సమ్మక్క సారలమ్మలు గిరిజన దేవరలు ఎలా అయ్యారో... కథనం.&lt;br /&gt; &lt;br /&gt;కాకతీయ రాజు చేతిలో వీరమరణం చెందిన గిరిజన వీరనారీమణులు సమ్మక్క సారలమ్మలు.. వీరు చిలకలగుట్ట వద్ద కుంకుమ భరిణలుగా వెలిసి గిరిజనుల పాలిట కొంగు బంగారంగా పూజలందుకుంటున్నారు. తొలుత గిరిజన గూడేలకే పరిమితమైన ఈ జాతర ఇప్పుడు ఖండాంతరాలు వ్యాపించింది. అందుకే ఈ జాతరను ప్రభుత్వం స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించింద.ి&lt;br /&gt; సమ్మక్క-సారలమ్మలు మరణించిన చోట గద్దెలు నిర్మించి, వారి ప్రతిమలుగా కొయ్యలను ప్రతిష్టించారు. వీటినే దేవరగా భావించి కోయలు పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తున్నారు. తమ వీర వనితలైన సమ్మక్క సారలమ్మలను దేవతా స్వరూపాలుగా భావిస్తూ ప్రతి కార్యక్రమంలో గుర్తు చేసుకుని స్ఫూర్తి పొందుతారు. మేడారం అతిచిన్న గిరిజన గ్రామం. వరంగల్ జిల్లా తాడ్వాయి మండలానికి చెందిన అరణ్య ప్రాంతంలో ఇది ఉంది. ఈ గ్రామంలోనే సమ్మక్క-సారలమ్మ జాతర జరుగుతుంది. అందుకే, ‘ఈ జాతరను గిరిజనులు నిర్వహిస్తారు కాబట్టి గిరిజన జాతరగానూ పిలుస్తున్నారు.&lt;br /&gt; సమ్మక్క-సారలమ్మ దేవతలకు జాతరను నిర్వహించే గిరిజనులు ఎవరు? ఆ పూజారులు ఎవరు? ఆ హక్కు అందరికీ ఉంటుందా? సమ్మక్క సారలమ్మలకు గిరిజనులకు సంబంధం ఏమిటి? ఎందుకు సమ్మక్క-సారలమ్మ జాతర చేస్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే జాతర మూలాల్లోకి వెళ్లాలి. సమ్మక్క-సారలమ్మ జాతరను నిర్వహించేది కోయతెగకు చెందిన గిరిజనులు. మళ్లీ ఇందులోనే 12 రకాల కోయ తెగల వారున్నారు. ఈ కోయల్లో వరంగల్ జిల్లాలో రాచకోయ వారున్నారు. ఈ తెగకు చెందిన కోయలే మేడారం సమ్మక్క-సారలమ్మల జాతరను నిర్వహిస్తున్నారు. వీరే దీనికి హక్కుదారులు, పూజారులు. పూజారులనే కోయలు వడ్డెలు అని కూడా అంటారు.&lt;br /&gt; కోయ తెగలో గోత్రాలుంటాయి. ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క దేవత ఇలవేల్పుగా ఉంటుంది. సమ్మక్కకు పూజారులు... అంటే వడ్డెలు... వారెవరంటే సిద్ధబోయిన, కక్కెర అనే ఇంటిపేరు గల వాళ్లు.&lt;br /&gt; సారలమ్మ 4వ గోత్రికం వారికి ఇలవేల్పు. కేవలం కాక అనే ఇంటి పేరు గల వాళ్లు సారలమ్మకు వడ్డెలు. 4వ గోత్రికం వారికి ఇలవేల్పుగా పగిడిద్ద రాజును పూజిస్తారు . పెనక అనే ఇంటిపేరు గలవాళ్లు పగిడిద్ద రాజుకు వడ్డెలు. 6వ గోత్రికం వారికి గోవిందరాజులును ఇలవేల్పుగా పూజిస్తారు . ‘దబ్బగట్ల’ అనే ఇంటిపేరు గల వాళ్లు గోవిందరాజుకు పూజారులుగా వ్యవహరిస్తారు. మొత్తంగా సమ్మక్క సారలమ్మ జాతరకు కోయ గిరిజన తెగకు చెందిన రాచకోయ వారు హక్కుదారులుగా ఉన్నారు. ముందే చెప్పినట్టు కోయ సంప్రదాయం ప్రకారం కేవలం ఆయా గోత్రాలకు సంబంధించిన వాళ్లు మాత్రమే పూజారులుగా వ్యవహరిస్తారు.&lt;br /&gt; సమ్మక్క సారలమ్మల జాతర పూర్వం నుంచి 1947 వరకు మేడారం గ్రామం కులపెద్ద ఆధ్వర్యంలో నడిచేది. మొదట గ్రామ సామూహిక పండుగ. తర్వాత కోయల తెగ పరిమితిలో, అనంతరం పెరిగిపోయి, గిరిజనుల, గిరిజనేరుతరుల ప్రవేశంతో పెద్దదిగా మారింది. ఆదాయం పెరిగి 1947లో రెవెన్యూ స్వాధీనంలోకి వెళ్ళింది. 1962లో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోకి వెళ్లడంతో కోయలు తమకు హక్కులు కల్పించాలన్న డిమాండ్‌తో కోర్టుకు వెళ్లారు. హైకోర్టు కోయ వడ్డెలకు 1/3 వంతు జాతర ఆదాయం ఇవ్వాలని తీర్పు ఇస్తూ వీరికి హక్కులు కల్పించారు.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2025145603318803586-936639612209733029?l=janardhanpen.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://janardhanpen.blogspot.com/feeds/936639612209733029/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2012/02/blog-post_9529.html#comment-form' title='1 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/936639612209733029'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/936639612209733029'/><link rel='alternate' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2012/02/blog-post_9529.html' title='సమ్మక్క సారలమ్మలు  కొండదేవరలెందుకయ్యారు..?'/><author><name>అయితగాని జనార్ధన్</name><uri>http://www.blogger.com/profile/17726349396278618689</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='32' height='31' src='http://4.bp.blogspot.com/-kIWV33C5fgA/Tu3bxeqHLTI/AAAAAAAAAdE/CFzElU-_9eo/s220/janardhan.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://2.bp.blogspot.com/-IUabtTnMiec/TzKKLB5BEpI/AAAAAAAAAkE/V6nfSLtyZ-A/s72-c/Medaram-Jathara-7.jpg' height='72' width='72'/><thr:total>1</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2025145603318803586.post-5676048700010427408</id><published>2012-02-08T06:27:00.000-08:00</published><updated>2012-02-08T06:28:39.065-08:00</updated><title type='text'>రాజకీయాల రంగు మారుస్తున్నఎవడీ రమణకు పూర్తి వీడియో..రూపం..?</title><content type='html'>&lt;iframe width="420" height="315" src="http://www.youtube.com/embed/ODioYAiuWKE" frameborder="0" allowfullscreen&gt;&lt;/iframe&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2025145603318803586-5676048700010427408?l=janardhanpen.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://janardhanpen.blogspot.com/feeds/5676048700010427408/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2012/02/blog-post_1294.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/5676048700010427408'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/5676048700010427408'/><link rel='alternate' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2012/02/blog-post_1294.html' title='రాజకీయాల రంగు మారుస్తున్నఎవడీ రమణకు పూర్తి వీడియో..రూపం..?'/><author><name>అయితగాని జనార్ధన్</name><uri>http://www.blogger.com/profile/17726349396278618689</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='32' height='31' src='http://4.bp.blogspot.com/-kIWV33C5fgA/Tu3bxeqHLTI/AAAAAAAAAdE/CFzElU-_9eo/s220/janardhan.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://img.youtube.com/vi/ODioYAiuWKE/default.jpg' height='72' width='72'/><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2025145603318803586.post-3549168616439231801</id><published>2012-02-08T03:00:00.000-08:00</published><updated>2012-02-08T03:01:42.097-08:00</updated><title type='text'>రాజకీయాల రంగు మారుస్తున్న రమణ... ఇంతకీ ఎవరీ రమణ ?</title><content type='html'>&lt;a href="http://4.bp.blogspot.com/-gg78zsrDaF4/TzJWDWJK8mI/AAAAAAAAAj4/W9hwgmdcLCs/s1600/ramana.jpg"&gt;&lt;img style="float:left; margin:0 10px 10px 0;cursor:pointer; cursor:hand;width: 150px; height: 205px;" src="http://4.bp.blogspot.com/-gg78zsrDaF4/TzJWDWJK8mI/AAAAAAAAAj4/W9hwgmdcLCs/s400/ramana.jpg" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5706718293315482210" /&gt;&lt;/a&gt;&lt;br /&gt;&lt;br /&gt;లిక్కర్ సిండికేట్ రమణ.. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను, అధికారులను కలిపి పీటముడి వేసి అవినీతి రంగు పులిమిన లిక్కర్ కింగ్.  రమణ ఏసీబీకి ఇచ్చిన స్టేట్‌మెంట్ కు ఇటు రాజకీయ నాయకులు అటు  అధికారులు కూడా భూజాలు తడుముకుంటున్నారు. నేరం మాది కాదంటున్నారు. ఆ మాటకొస్తే రమణే పెద్ద నేరగాడని ఎదురు దాడికి దిగుతున్నారు. అధికారులనూ, రాజకీయ నాయకులనూ ముప్పు తిప్పలు పెట్టి అవినీతి నీళ్లు   తాగిస్తున్న ఒక సామాన్యడు లిక్కర్ డాన్ గా ఎలా మారాడు.. ఈ రమణ ఎవరు ?&lt;br /&gt;   లిక్కర్ కింగ్ రమణ.. ఈ పేరు ఇప్పుడు రాష్ట్రం మొత్తం వినిపిస్తోంది.. ఇది నాలుగైదేళ్లుగా వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ లో తరుచూ వినపడే పేరే... రమణ స్వగ్రామం వరంగల్ జిల్లా, డోర్నకల్ మండలం గొల్లగూడెం .  రైల్వే కానిస్టేబుల్ గా జీవితాన్న మొదలు  పెట్టి, ఉద్యోగంలో పస లేదని గ్రహించి.. కిక్కిచ్చే గంజాయి వ్యాపారాన్ని మొదలు పెట్టాడు. రైల్వే కానిస్టేబుల్ గా కెరీర్ మొదలు పెట్టిన రమణకు... రైల్‌లో గంజాయి వ్యాపారులతో పరిచయం ఏర్పడింది. వారి వద్ద ముడుపులు పుచ్చుకొని చూసీ చూడనట్టు వదిలేశాడని ఉన్నతాధికారులు రమణను సస్పెండ్ చేశారు. తర్వాత అతను పాత పరిచయాలతో   బంధువు సాయంతో గంజాయి వ్యాపారంలోకి దిగి కోట్లు గడించాడు.  ఆ తర్వాత రమణ చూపు మద్యం వ్యాపారం వైపు మళ్ళింది.. తాను గంజాయి వ్యాపారం చేసేటప్పుడే ఎవరిని ఎలా బుట్టలో వేసుకోవాలో నేర్చుకున్నాడు. అధికారులను హోదాలకు అతీతంగా, రాజకీయ నాయకులను పార్టీలకు అతీతంగా ఎలా ట్రీట్ చేయాలో నేర్చుకున్నాడు. ఆ విద్యతోనే మద్యం వ్యాపారంలోకి దిగి సిండికేట్ గా మారాడు. రెండు జిల్లాల్లో రమణ ఆడింది ఆట... పాడింది పాట.. ఏ వైన్ షాపు ముందయినా.. బార్ షాపు ముందయినా.. ఏ కస్టమరూ - నోరు తెరవడానికి వీల్లేదు.. ఒకవేళ నంబర్ ఉందికదాని ఎక్సైజ్ అధికారులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేద్దామని ప్రయత్నించారో.. ఆ నంబరు ప్రస్తుతం స్పందించుటలేదు అనే సమాధానం వస్తుంది. ఇప్పటికే రమణ రాజకీయ నాయకులకు, అధికారులకు వీఐపీగా మారిపోయాడు. తాను సస్పెండయిన కానిస్టేబుల్ కాబట్టి,  మద్యం షాపు అనుమతులు ఏవీ తన పేరుమీద ఉండవు. తనకు నమ్మిన బంట్లైన గిరిజనుల పేరుతో లైసెన్సులు తీసుకొని రసవత్తరమైన కథ నడిపించేవాడు. ఏ రాజకీయ నాయకుడి, అధికారి ఇంట్లో కార్యం జరిగా రమణ రాక కోసం చూస్తారని ప్రచారంలో ఉంది. ఎందుకంటే రమణది కాస్త పెద్ద చేయేనట. ఆయన సమర్పించుకునే నజరానాలు ఆ ఫంక్షన్‌కయ్యే ఖర్చులో సగం ఉంటాయని చెప్పుకుంటారు. తాజాగా ఏసీబీ దాడుల్లో ఖమ్మంలో దొరికిన ఆధారాలను బట్టి రమణను ప్రశ్నిస్తే తన వద్ద ఉన్న చాంతాడంత లిస్టు విప్పాడు. ఆ లిస్టులో ఉన్న కొందరు పెద్దలు ముడుపులు పుచ్చుకుంది వాస్తవమే నంటే, మరి కొందరు మాత్రం రమణా.. అతను ఎలా ఉంటాడనే సమాధానం వచ్చింది. ఇంతకీ రమణ అన్ని పేర్లు చెప్పాడా... రమణ కొన్ని పేర్లు బయటపెట్టలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రతి చిన్నదానికీ డబ్బులడిగే పోలీసుల పేర్లు బయటకు రాకపోవడం ఇందుకు కారణం.. రమణ మీద అక్షరాలా 18 క్రిమినల్ కేసులు నమోదయి ఉన్నాయి. కానిస్టేబుల్ గా సస్పెండయిన ఇతను రాజకీయ నాయకులను, పెద్ద పెద్ద అధికారులనే వలలో వేసుకోవడమే కాదు.  ఏసీబీ చేతిలో పెట్టాడు.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2025145603318803586-3549168616439231801?l=janardhanpen.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://janardhanpen.blogspot.com/feeds/3549168616439231801/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2012/02/blog-post_08.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/3549168616439231801'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/3549168616439231801'/><link rel='alternate' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2012/02/blog-post_08.html' title='రాజకీయాల రంగు మారుస్తున్న రమణ... ఇంతకీ ఎవరీ రమణ ?'/><author><name>అయితగాని జనార్ధన్</name><uri>http://www.blogger.com/profile/17726349396278618689</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='32' height='31' src='http://4.bp.blogspot.com/-kIWV33C5fgA/Tu3bxeqHLTI/AAAAAAAAAdE/CFzElU-_9eo/s220/janardhan.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://4.bp.blogspot.com/-gg78zsrDaF4/TzJWDWJK8mI/AAAAAAAAAj4/W9hwgmdcLCs/s72-c/ramana.jpg' height='72' width='72'/><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2025145603318803586.post-7575301013255927285</id><published>2012-02-07T04:48:00.000-08:00</published><updated>2012-02-07T04:49:37.670-08:00</updated><title type='text'>మాల్దీవుల మాటున..? ఏంజరుగుతోంది</title><content type='html'>&lt;a href="http://3.bp.blogspot.com/-D2JLq1k80lk/TzEd18CQH9I/AAAAAAAAAjs/K6MKZrrfUnI/s1600/maldives059.jpg"&gt;&lt;img style="float:left; margin:0 10px 10px 0;cursor:pointer; cursor:hand;width: 400px; height: 266px;" src="http://3.bp.blogspot.com/-D2JLq1k80lk/TzEd18CQH9I/AAAAAAAAAjs/K6MKZrrfUnI/s400/maldives059.jpg" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5706375015340974034" /&gt;&lt;/a&gt;&lt;br /&gt;&lt;br /&gt;సముద్రంలో చిన్న బిందువుగా ఉన్న మాల్దీవులు ఇప్పుడు వివాస్పద రాజకీయానికి కేంద్ర బిందువుగా మారాయి.  దశాబ్దాలుగా పాలిస్తున్న అధ్యక్షుడు నషీద్ ప్రజాభీష్టం మేరకు రాజీనామా చేశాడు. ఉపాధ్యక్షుడు వాహిద్ హసన్ కు అధ్యక్ష పదవి కట్టబెట్టబోతున్నారు. ఇంతకీ మహా సముద్రంలో కన్నీటి బిందువు పరిమాణంలో ఉండే మాల్డీవులకొచ్చిన కష్టం ఏంటి. ప్రజలు అధ్యక్షుడి పై తిరగుబాటు చేసేంత కష్టం ఏమొచ్చింది. &lt;br /&gt; మాల్దీవులు.. ఈ పేరు ప్రకృతి అందాలకు మారు పేరు.. ఒక్కసారి మాల్డీవుల్లో అడుగు పెడితే మళ్లీ తిరిగి రావాలనిపించదు.. క్రిస్టల్ క్లియర్ గా కనిపించే సముద్రపునీరు.. నీటి జాడల్లో నిర్మించిన రెస్టారెంట్లు... తేమ తెమ్మెరలు కలిగిన పిల్లగాలి... ఎటు చూసినా నీలాకాశం... నింగిలోని చుక్కలు... జడలు విప్పుకొని ఊగే కొబ్బరి చెట్లు... సముద్ర తీరంలో చక్కిలిగింతలు పెట్టే ఇసుక తిన్నెలు.. ఎంత చూసినా తనితీరని అందం మాల్దీవులది.. కానీ ఈ మాల్డీవుల మాటున ప్రజాగ్రహం ఉప్పెనలా ఎగిసి పడింది. ఈ చిన్న పగడపు రాజ్యంలో ప్రజలు రాజుకు ఎదురు తిరగారు. ఇక మిమ్మల్ని భరించలేం దిగిపోవాల్సిందేనని రోడ్డుకెక్కారు. విధిలేని పరిస్థితుల్లో అధ్యక్షుడు పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించాడు.&lt;br /&gt; ఈ సుందర దీవులకు అతి ప్రాచీన చరిత్ర ఉంది. శతాబ్దాల క్రితం శ్రీలంక యువరాజు సముద్రంలో కొత్త పెళ్లి కూతురితో సహా విహారానికి వెళ్లి సముద్రంలో చిక్కుకొని మాల్దీవులకు చేరుకున్నాడు. అక్కడి వారితో తన రాజ్యం ఏర్పరచుకొన్నాడు. మాల్దీవులకు మొదటి సుల్తాన్ అతడే అని చెప్పుకుంటారు. ఈ దీవి భారతదేశానికి దగ్గరగా ఉంది. ఇటు అరేబియా, హిందూ మహా సముద్రాలకు సరిహద్దుల్లో ఉండటం వల్ల ఇరు ప్రాంతాల నావికుల ప్రభావం ఈ దీవి పై ఉంది. అంతే కాదు ఈ దీవి చిన్నగా ఉండటం చేత తరుచూ సముద్రపు దొంగలు పడి దోచుకుంటారు. ఒక్కోసారి మొత్తం ప్రాంతాన్నే ఆక్రమించి ప్రజలను భయకంపితులను చేస్తారు. 16 శతాబ్దంలో పోర్చుగీస్ వారు ఈ దీవిని ఆక్రమించి 15 సంవత్సరాలు పాలించారు. తరువాత స్వతంత్ర మహ్మదీయ రాజ్యంగా అవతరించింది. 1965లో స్వాతంత్ర్యము పొందినా సుల్తాను రాజ్యమే తరువాత 3 సంవత్సరాలు పరిపాలన సాగించింది. నవంబరు 11,1968 లో దాన్ని రద్దు చేసి ఇప్పటి పేరుతో గణతంత్ర రాజ్యముగా మార్చడం జరిగింది.&lt;br /&gt; చాలా కాలం మల్డీవుల్లో ప్రశాంతంగానే గడిచింది.. ఇక్కడ పర్యాటకం, మత్యపరిశ్రమ, కుటీర పరిశ్రమతోనే జీవనం గడుపుతారు. మొత్తం జనాభా మూడున్నర లక్షలు మాత్రమే..  అయినా ఈ దీవులను పాలించే అధ్యక్షుడు ఒకరు కావాలి. అందుకే మొదటిసారి..మౌమూన్ అబ్దుల్ గయూమ్‌ను 1978లో మొదటి  అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.. అప్పటి నుండి ఆయనే అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన అధికారదర్పముతో పరిపాలించాడు. 1988లో ఆయనకు వ్యతిరేకముగా జరిగిన ఒక కుట్ర నుండి భారత రక్షక దళాల సహాయముతో తప్పించుకున్నాడు. 2003 నుండి అప్పుడప్పుడు జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు రాజకీయ ప్రక్షాళనకు దారితీశాయి. తరనంతర పరిణామలలో  మహ్మద్ అన్నా నషీద్ దీనికి అధ్యక్షుడు గా పీఠమెక్కారు. ఇతని వ్యవహారి శైలి నచ్చని ప్రజలు మళ్లీ తిరుగబాటు చేయడంతో తన పదవికి రాజీనామా చేశాడు. &lt;br /&gt; ఇంత చేసీ ఈ దీవి ఎంతకాలం మనుగడ సాగిస్తుదో తెలియని పరిస్థితి. ఎందుకంటే..  డిసెంబరు 26, 2004లో హిందూ మహాసముద్రములో వచ్చిన భూకంపము వలన ఏర్పడిన సునామీ వల్ల మాల్దీవులకు అపార నష్టం వాటిల్లింది. భవిష్యత్తులో ఈ దీవి ప్రపంచ పటం నుంచి కనుమరుగయ్యే ప్రమాదం లేకపోలేదని ఆ దేశ ప్రభుత్వం ఆందోలన చెందుతుంది. సముద్ర మట్టానికి కేవలం రెండున్నర మీటర్ల ఎత్తులో ఉండే ఈ దీవిలో ఎన్నో వింతలు విశేషాలు, ప్రకృతి సోయగాలు.. వీటన్నిటినీ సముద్రగర్భంలో ముంచాలంటే ఈ దీవి ప్రజల మనసు మనసులో ఉండదు. కానీ అది శతాబ్దాల తరువాత మాట అనుకున్నారు. తరచుగా వచ్చే సునామీలు. ఏదో ఒకరోజు మాల్దీవులను ముచేస్తాయన్న భయం మాత్రం వారిని నిత్యం వేదిస్తూ ఉంది.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2025145603318803586-7575301013255927285?l=janardhanpen.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://janardhanpen.blogspot.com/feeds/7575301013255927285/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2012/02/blog-post_07.html#comment-form' title='4 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/7575301013255927285'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/7575301013255927285'/><link rel='alternate' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2012/02/blog-post_07.html' title='మాల్దీవుల మాటున..? ఏంజరుగుతోంది'/><author><name>అయితగాని జనార్ధన్</name><uri>http://www.blogger.com/profile/17726349396278618689</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='32' height='31' src='http://4.bp.blogspot.com/-kIWV33C5fgA/Tu3bxeqHLTI/AAAAAAAAAdE/CFzElU-_9eo/s220/janardhan.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://3.bp.blogspot.com/-D2JLq1k80lk/TzEd18CQH9I/AAAAAAAAAjs/K6MKZrrfUnI/s72-c/maldives059.jpg' height='72' width='72'/><thr:total>4</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2025145603318803586.post-7247443325680819879</id><published>2012-02-04T15:17:00.000-08:00</published><updated>2012-02-04T15:19:17.350-08:00</updated><title type='text'>అతడే ఓ సైన్యం - ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించిన సుభ్రమణ్యస్వామి</title><content type='html'>&lt;a href="http://1.bp.blogspot.com/-MjhsXoQE298/Ty28zy16M8I/AAAAAAAAAjg/kddtQEIcQvg/s1600/11sheela1.jpg"&gt;&lt;img style="float:left; margin:0 10px 10px 0;cursor:pointer; cursor:hand;width: 329px; height: 400px;" src="http://1.bp.blogspot.com/-MjhsXoQE298/Ty28zy16M8I/AAAAAAAAAjg/kddtQEIcQvg/s400/11sheela1.jpg" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5705423900955521986" /&gt;&lt;/a&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;ఆయన ఓ సైన్యం... ఓ యాంటీ కరెప్టన్ మూవ్‌మెంట్... సమాజాన్ని అల్లుకుపోయిన అవినీతి ఉక్కు చెదలును దులిపే అగ్ని కీల.. ప్రభుత్వ వ్యవహారాల్లో దాగిన అక్రమాలనుని వేరు చేసి వేలెత్తి చూపిన హంసధ్వని.. యావత్ ప్రపంచ దృష్టిని తనవైపు మళ్లించుకొని ప్రభుత్వానికి ముచ్చెటమటలు పట్టించిన వన్ అండో ఓన్లీ వన్ మ్యాన్.. ఒకే ఒక్కడు.. డాక్డర్ సుభ్రమహణ‌్య స్వామి..&lt;br /&gt;అవును.. ఆయన పార్టీ మారడు.. పంథా మార్చడు.. ఒకే నినాదం.. పట్టిన పట్టు విడువని పట్టు వదలని విక్రమార్కుడు.. తన దృష్టికి వస్తే మంత్రయినా... ప్రధాన మంత్రయినా... నిజాన్ని నిగ్గుతేల్చేదాకా వదిలిపెట్టడు.. తన ఆశయ సాధనకు... ఆయన ఏ ఉద్యమాన్నీ చేయడు.. ఏ ర్యాలీలు తీయడు.. కానీ దేశాన్ని తొలుస్తున్న అవినీతి వేరు పురుగును ప్రపంచం ముందు ఆవిష్కరించాడు. అప్పడు ఆయనకు తెలియకుండానే.. ఆయన అడక్కుండానే అన్ని వర్గాల ప్రజలు ఆయనకు సైన్యం అయ్యారు. దేశాన్నే ఊపేసిన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం తీగలాడి.. అవినీతి డొంక కదిలించిన డాక్టర్ సుభ్రమణ్య స్వామి పై ప్రత్యేక కథనం &lt;br /&gt;డాక్టర్ సుభ్రమణ్యస్వామి.. ఇప్పుడు ఈ పేరు చెబితే అవినీతి పరుల గుండె లిప్త కాలం పాటు చిన్న వణుకు పుట్టడం ఖాయం. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి తొలి అడుగు నుంచి నేటి వరకు అదే ప్రస్థానం.. ప్రతి అడుగులోనూ ఎన్నో మలుపులు... ధైర్యం వీడింది లేదు. .అత్మ విశ్వాసం సడలింది లేదు... ఆయనకు వీరు వారు అనే తేడా లేదు.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎవరు తప్పు చేసినా నిలదీస్తాడు... ప్రపంచం ముందు నిల్చోబెడతాడు.. న్యాయం జరిగే వరకు కడదాకా పోరాడుతాడు. అందుకే సుభ్రమణ్య స్వామి పోరాట పటిమకు మారుపేరుగా నిలిచాడు..&lt;br /&gt; అవినీతి పై అలుపెరగని పోరాటమంటే గత దశాబ్ద కాలం నుంచీ అర్ధం మారింది. అక్రమాలను ఎదిరించాలంటే ఒక సైన్యం కావాలి. యువత సాయం కావాలి. నినాదాలు, ర్యాలీలు, సత్యాగ్రహాలు, మీడియా కవరేజి, ఇంకా.. ఇంకా.. కావాలి.. నాలుగు రోజుల హడావుడి తరువాత.. అవినీతిని అంతమొందిస్తామని ప్రగల్భాలు పలికినవారే అదే ఊబిలో చిక్కుకొని విలవిల్లాడి వెనకడుగు వేయడం చూస్తున్నాం.. కానీ సుబ్రమణ్యానికి ఇవేవి తెలియవు. తనకు తానే సైన్యం.. తన దృష్టికి అవినీతి జరిగిందనే విషయం వస్తే దాన్ని ఆపరేషన్ చేసి తీరాల్సిందే. గతంలో అవినీతి పై ఎన్నో  సార్లు సుబ్రమణ్యం పోరాడిన సందార్భాలు అనేకం.. అన్నిటికంటే 2జీ స్పెక్ట్రం కుంభకోణం సుబ్రమణ్యం సత్తా ఏంటో ప్రపంచానికి తెలిపింది. మొక్కవోని ధైర్యానికి, పట్టువదలని పట్టదలకు రాజకీయలోకం బిత్తరపోయింది. సుబ్రమణ్యస్వామి ఇలా కావడానికి వెనుక ఆయన నడిచొచ్చిన దారే కారణం. ఇంతకీ సుబ్రమణ‌్య స్వామి నేపధ్యం ఏంటి.. ఎవరీ సుబ్రమణ్యస్వామి..&lt;br /&gt; జయప్రకాష్ నారాయణ్ ఆధ్వర్యంలో సాగిన రాజకీయేతర సర్వోదయ ఉద్యమంలో పాలుపంచుకున్న అనుభవం ఉంది.  1990 నుంచి జనతా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఐదుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అంతేకాకుడా ప్రణాళికా సంఘం కమిటీ సభ్యుడిగా ఉంటూ ఆర్ధిక సంస్కరణల్లో కీలక పాత్ర పోషించారు. జనతా పార్టీలోనే కొనసాగుతున్నారు. సామాజిక రుగ్మతల పై పోరాడుతూనే పత్రికల్లో ఎన్నో వ్యాసాలు రాసేవారు. కొన్ని వ్యాపాలు వివాదాలు కూడా రేపాయి. అవినీతి కుంభకోణాల పై ప్రధానంగా దృష్టి సారించిన సుబ్రమణ్యస్వామికి బాగా ఖ్యాతి తెచ్చింది మాత్రం 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణమే.&lt;br /&gt; 2జీ లైసెన్సుల మంజూరులో జరిగిన భారీ కుంభకోణాన్ని వెలికి తీయడానికి 2008 నవంబర్ నుంచి ఆయన పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడుతున్నారు. ఈ కుంభకోణానికి సంబంధించి అప్పటి కేంద్ర మంత్రి రాజాను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి ఇవ్వమని కోరుతూ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఆయన తొలి లేఖ 2008 నవంబర్ 29న రాశారు. వరుసగా ఐదు లేఖలు రాసినా ఫలితం లేకపోవడంతో స్వామి సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశారు. దీంతో ఈ కేసు వివరాలను అందించాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించడంతో సీబీఐ రంగంలోకి దిగి, అక్రమాల డొంకను బయటకు లాగింది. 2జీ స్పెక్ట్రమ్ తిరిగి వేలాన్ని వేసే విషయంలో కమ్యూనికేషన్ల మంత్రి కపిల్ సిబల్ ప్రమేయం లేకుండా చూడమని కూడా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2జీ కుంభకోణంలో చేతులు మారిన సొమ్ములో 18 వేల కోట్లు సోనియా గాంధీ సోదరీమణులు ఇద్దరికి చేరాయని స్వామి ఆరోపించారు. సోనియాను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతించవలసిందిగా గత ఏడాది ఏప్రిల్ 15న ప్రధానికి స్వామి 206 పేజీల లేఖ రాశారు. 1972 నుంచే సోనియాకు అనేక అవినీతి కార్యకలాపాలతో ప్రమేయం ఉందని ఆ లేఖలో ఆరోపించారు. హోం మంత్రి చిదంబరంను ప్రాసిక్యూట్ చేయమని కోరుతూ కోర్టుకు అనేక పత్రాలను అందజేశారు. &lt;br /&gt; ఒకసామాన్య పౌరుడిగా మత్రమే తాను ఇలా స్పందించానని... ప్రభుత్వాన్ని కదిలించే యంత్రాంగమేదీ తన చేతుల్లో లేదని స్వామి వ్యాఖ్యానించడం వెనుక ఆయన ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. ప్రజాజీవితంలో ఉన్న ఎవరినైనా ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి కోరితే 3 నెలల్లోగా ప్రభుత్వం స్పందించాలని కోర్టు వ్యాఖ్యానించడం సామాన్య  పౌరుడికి స్వామి సాధించి పెట్టిన  విజయమే.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2025145603318803586-7247443325680819879?l=janardhanpen.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://janardhanpen.blogspot.com/feeds/7247443325680819879/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2012/02/blog-post_04.html#comment-form' title='3 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/7247443325680819879'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/7247443325680819879'/><link rel='alternate' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2012/02/blog-post_04.html' title='అతడే ఓ సైన్యం - ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించిన సుభ్రమణ్యస్వామి'/><author><name>అయితగాని జనార్ధన్</name><uri>http://www.blogger.com/profile/17726349396278618689</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='32' height='31' src='http://4.bp.blogspot.com/-kIWV33C5fgA/Tu3bxeqHLTI/AAAAAAAAAdE/CFzElU-_9eo/s220/janardhan.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://1.bp.blogspot.com/-MjhsXoQE298/Ty28zy16M8I/AAAAAAAAAjg/kddtQEIcQvg/s72-c/11sheela1.jpg' height='72' width='72'/><thr:total>3</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2025145603318803586.post-533169666519555284</id><published>2012-02-04T10:00:00.001-08:00</published><updated>2012-02-04T10:01:06.987-08:00</updated><title type='text'>నేరం మాది కాదు బాబయ్య అంటున్న  ఐఏఎస్‌ అధికారులు</title><content type='html'>&lt;a href="http://3.bp.blogspot.com/-KBXPLPoihs4/Ty1yWhMZjCI/AAAAAAAAAjU/TsutNESxEx0/s1600/IAS-Preparation.jpg"&gt;&lt;img style="float:left; margin:0 10px 10px 0;cursor:pointer; cursor:hand;width: 300px; height: 245px;" src="http://3.bp.blogspot.com/-KBXPLPoihs4/Ty1yWhMZjCI/AAAAAAAAAjU/TsutNESxEx0/s400/IAS-Preparation.jpg" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5705342034141350946" /&gt;&lt;/a&gt;&lt;br /&gt;&lt;br /&gt;ప్రభుత్వ వ్యవహారాల గుట్టంతా తెలుసుకొని.. అవసరానికి తగ్గట్టు మసలుకొంటూ.. గుట్టు చప్పుడు కాకుండా పాలనా వ్యవహారాలు చక్కదిద్దే ఐఏఎస్ లు నోరు విప్పారు.  ప్రభుత్వ ఉత్తర్వులను తూచా తప్పకుండా అమలు చేయడమే తమ విధి అని.. అయితే ఆ ఉత్తర్వుల వలన ప్రజా ధనం దుర్వినియోగం అయితే ఉత్తర్వులను ఇచ్చిన వారిని వదిలి అమలు చేసిన వారిని నేరస్థులుగా పరిగణించడం తగదన్నారు. కేబినెట్ ఉత్తర్వుల వలన కొన్ని ఇబ్బందులు ఎదరవుతాయని తెలిసినా పబ్లిక్ సర్వెంట్ లుగా అమలు చేయక తప్పని పరిస్థితి ఉంటుందని.. ప్రభుత్వ ఉత్తర్వులు అమలు చేసిన పాపానికి అత్యున్నత హోదాలో ఉండి కూడా అవమానాల పాలు కావలిసి వస్తుందని ఐఏఎస్ లు ఆవేదన వ్యక్తం చేశారు. &lt;br /&gt;తప్పొకరు చేస్తే శిక్ష మరొకరికా ?&lt;br /&gt;మంత్రులకో న్యాయం అధికారులకో న్యాయమా ?&lt;br /&gt;అరెస్టులు శిక్షలు కావా ?&lt;br /&gt;అవినీతి ఆరోపణల్లో అరెస్టయితే అవమానం కాదా ?&lt;br /&gt;అవమానానికి మించిన శిక్ష ఉంటుందా ?&lt;br /&gt;మంత్రులను విచారించేది పేషీల్లో... తమను కస్టడీలోనా ?&lt;br /&gt;సీబీఐకి బిజినెస్ రూల్స్ తెలుసా..?&lt;br /&gt;సీబీఐ టీంలో రిటైర్డ్ ఐఏఎస్ తప్పనిసరి&lt;br /&gt;డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ హోదాలో రాజ్యాంగాన్ని... ప్రభుత్వ ఉత్వర్వులను అమలు చేస్తూ పాలనా వ్యవహారాలు చక్కబెట్టే అధికారులు వారు. ఇప్పుడు తమకు న్యాయం కావాలంటూ మీడియా ముందుకు వచ్చారు. రోజు రోజుకూ అవినీతి కేసుల్లో అరెస్టవుతున్న ఐఏఎస్ అధికారుల జాబితా పెరుగుతుండటంతో ఐఏఎస్‌లంతా ఒక్కటయ్యారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని ముఖ్యమంత్రికి విన్నవించారు.. ప్రభుత్వ ఉత్తర్వులు అమలు చేయడమే తమ విధి అని... ఆ ఉత్తర్వుల వలన మంచి జరిగినా, చెడు జరిగినా..  ఆ ఘనత ప్రభుత్వాన్ని నడిపించే మంత్రులదే తప్ప తమది కాదని తేల్చి చెప్పారు. అలాగని అధికారుల తప్పు లేదని తాము  లేదని వాదించడం లేదన్నారు. అధికారులెవరైనా ప్రభుత్వ ఉత్తర్వులను తప్పుదోవ పట్టిస్తే విచారించాల్సిందే కానీ చట్టం దృష్టిలో అంతా సమానమే అన్న సూత్రాన్ని మరువరాదని ఐఏఎస్‌ల సంఘం గుర్తు చేసింది. కీలక నిర్ణయాలకు సంబంధించిన ఉత్తర్వులను వెలువరించిన మంత్రులను వదిలి ఆ ఉత్తర్వులను అమలు చేసిన తమను అక్రమాలకు కారకులుగా సీబీఐ వేధించడం శోచనీయమన్నారు. జీ.వోల వల్ల తప్పు జరిగితే దాన్నికి ముమ్మాటికీ మంత్రులే బాధ్యత వహించాలని  కుండబద్దలు కొట్టారు. సీబీఐ బిజినెస్ రూల్స్ తెలుసుకొని మసలుకోవాలన్నారు. &lt;br /&gt; అవినీతి ఆరోపణలతో అరెస్టు చేసినా బెయిల్ తో బయటకు రావచ్చు కదా.. చార్జి షీట్ దాఖలయినంత మాత్రాన నేరస్థులు కారని.. కోర్టులో తమ నిర్ధోషిత్వాన్ని రుజువు చేసుకొనే అవకాశం ఉందని ముఖ్యమంత్రితో సహా పలువురు వ్యాఖ్యానించడాన్ని ఐఏఎస్‌లు తప్పు బట్టారు. నిజానిజాలు తెలుసుకోకుండా.. విచారణ పేరుతో సీబీఐ తమను అవినీతి కేసుల్లో విచారణ నిమిత్తం అరెస్టు చేస్తే... దాన్ని  మీడియా చిలువలు పలువలు చేసి చూపిస్తుందన్నారు. దీంతో బంధువర్గంలోనూ.. సివిల్ సొసైటీలోనూ ఒక ముద్దాయిగా ముద్రపడుతుందన్నారు. కోర్టు తీర్పు వెలువడే వరకు ఈ అవమానాలు తప్పవని ఆవేదన వ్యక్తం చేశారు. సస్పెన్షన్ ఈజ్ నాటే పనిష్మెంట్ అనే సూత్రం తప్పని.. సస్పెన్షన్ అయిన వాడిని చిన్న చూపు చూస్తారని.. అలాగే తమను కూడా సీబీఐ అరెస్టు చేస్తే అవినీతి పరుడిగానే చూస్తారన్నారు. మీడియా, సీబీఐ మంత్రులను, అధికారులను సమదృష్టితో చూడాలని కోరారు. అక్రమాలకు బాధ్యులైన మంత్రులను పేషీల్లో విచారించి తమను మాత్రం కస్టడీలో విచారించడం ఏ న్యాయ విలువల్లో భాగమని ప్రశ్నించారు.&lt;br /&gt; ప్రభుత్వం పై యుద్ధం ప్రకటించడమో.. లేక పోరాట బాట పట్టడమో తమ అభిమతం కాదని.. జరుగుతున్న అన్యాయాన్ని మీడియా ద్వారా ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి తెలియజేయడమే తమ అభిమతమని ఐఏఎస్‌ల సంఘం తెలిపింది. &lt;br /&gt; రకరకాల మంత్రుల వద్దా.. ముఖ్యమంత్రుల వద్దా కీలక నిర్ణయాలలో క్రియాశీల పాత్ర పోషించే అధికారులు అలక బూనారు. ఐఏఎస్ అంటే పాలనా వ్యవస్థ పైన గట్టి పట్టుంటుంనే ఉద్దేశ్యంతో మంత్రులు వివిధ రకాల నిర్ణయాలు తీసుకునే టప్పుడు వారిని ఒకటి రెండు సార్లు సంప్రదిస్తారు. గతంలో పనిచేసిన మంత్రులు ముఖ్యమంత్రులు ఐఏఎస్ ల సలహాలతోనే చాలా నిర‌్ణయాలు తీసుకున్న చరిత్ర ఉంది. ఆ నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదురైతే ఆ తప్పును కప్పిపుచ్చి గండం గట్టెక్కించిన సందర్భాలూ ఉన్నాయి. కానీ ఇప్పుడు నిర్ణయాలు సొంతంగా తీసుకొని తప్పుకు అధికారులను బాధ్యులుగా చేసే సంప్రదాయం మొదలవడంతో ఐఏఎస్‌లు నోరువిప్పారు. ఇక ముందు నుంచి మంత్రులు ఇచ్చిన ఉత్తర్వుల వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందనో లేక తాము చిక్కుకుంటామని అనుమానం వచ్చినా ఆ ఉత్తర్వులను సంఘంలో చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2025145603318803586-533169666519555284?l=janardhanpen.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://janardhanpen.blogspot.com/feeds/533169666519555284/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2012/02/blog-post.html#comment-form' title='1 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/533169666519555284'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/533169666519555284'/><link rel='alternate' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2012/02/blog-post.html' title='నేరం మాది కాదు బాబయ్య అంటున్న  ఐఏఎస్‌ అధికారులు'/><author><name>అయితగాని జనార్ధన్</name><uri>http://www.blogger.com/profile/17726349396278618689</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='32' height='31' src='http://4.bp.blogspot.com/-kIWV33C5fgA/Tu3bxeqHLTI/AAAAAAAAAdE/CFzElU-_9eo/s220/janardhan.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://3.bp.blogspot.com/-KBXPLPoihs4/Ty1yWhMZjCI/AAAAAAAAAjU/TsutNESxEx0/s72-c/IAS-Preparation.jpg' height='72' width='72'/><thr:total>1</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2025145603318803586.post-3784591997921754770</id><published>2012-01-31T09:32:00.000-08:00</published><updated>2012-01-31T09:37:26.436-08:00</updated><title type='text'>విగ్రహాలను కూల్చడంలో అసలు కుట్ర ఇది</title><content type='html'>&lt;a href="http://2.bp.blogspot.com/-dmAIEJhSuaw/TygmztWNKAI/AAAAAAAAAjA/6Acj3RecKyY/s1600/147.jpg"&gt;&lt;img style="float:right; margin:0 0 10px 10px;cursor:pointer; cursor:hand;width: 261px; height: 193px;" src="http://2.bp.blogspot.com/-dmAIEJhSuaw/TygmztWNKAI/AAAAAAAAAjA/6Acj3RecKyY/s400/147.jpg" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5703851597852649474" /&gt;&lt;/a&gt;&lt;br /&gt;అంబేడ్కర్ విగ్రహం కూలింది.. తల తెగి కాలువలో పడ్డది... రాజ్యాంగ స్ఫూర్తి ప్రధాత మురికి కాలువలో మునకేశాడు.. అంబేడ్కర్ కేవలం దళితుల సొత్తేనన్నట్టు దళితులంతా గుండెలు బాదుకున్నారు. ఆ ఘోషలో మిగతా జనం పడే బాధ కనిపించలేదు. భారతదేశానికంతటికీ పూజ్యనీయుడైన అంబేడ్కర్ ఏ కులానికీ మతానికీ, ప్రాంతానికీ చెందిన వాడు కాదని ఇప్పటి వరకు చదువుకున్నాము.. అలా పక్షపాత రహిత వ్యక్తి, మేథావి, కాబట్టే ఆయనకు దేశ న్యాయవ్యవస్థనే నిర్ధేశించే బృహత్తర బాధ్యత అప్పజెప్పారు. ఆయన కూడా దళితులు తన జాతి వారు అని కాకుండా... దేశంలో ఒక వర్గం వారు ఎలా అణిచివేతకు గురవుతున్నారో స్వతహాగా తెలిసిన వ్యక్తి కాబట్టి.. ఏ చట్టాలు చేస్తే.. అణచబడే వారు ఎదుగుతారో అధ్యయనం చేసి.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగ రచన చేశారు. సో.. దళితుల అభ్యున్నతికి కృషి చేసిన అంబేడ్కర్ అభినందనీయుడే.. కానీ ఆ రాజ్యాంగాన్ని అక్షరం దిద్దకుండా చేసిన చట్టాన్ని ఆమోదించిన రాజ్యాంగ సభ కూడా దళితులకు పూజ్యనీయమైనదే.. ఆ మాట కొస్తే అంబేడ్కర్ ఆ పదవిలో లేకున్నా న్యాయం జరగదని మాత్రం ఊహించలేం..  సరే ఇది పక్కన పెడితే.. ఇన్నాళ్లకు అంబేడ్కర్ విగ్రహం పై తాగుబోతులకు ఎందుకు కోపం వచ్చింది. దీనికి చాలా కారణాలుండొచ్చు.. దాని వెనక విపరీతమైన కుట్రలూ దాగి ఉండొచ్చు. కారణాలు చెబితే.. చదువరులలో ఒక వర్గానికి కోపం రావచ్చు. కానీ కారణాలు పక్కన బెట్టి కుట్రల గురించి నాకు తెలిసింది.. నాలుగు ముక్కలు పంచుకుంటాను. &lt;br /&gt; అంబేడ్కర్ దళితులను ఎవరూ కించపరచరాదని చట్టం తెచ్చింది. ఆ పునాదులతోనే ఎస్సీ, ఎస్టీ ‍యాక్ట్ రూపుదిద్దుకుంది. ఆ యాక్ట్ నేడు ఎవరెవరికి ఉపయోగపడుతుందో ఇప్పడు పెద్దగా చెప్పాల్సిన అవరసం లేదు. బ్లాక్ మెయిల్ చేసే వారికి ఇది బంగారు బాతుగా మారిందని అనడంలో అతిశయోక్తి లేదు. గల్లీ లీడర్, పోలీస్ దగ్గర్నుంచి  డీఎస్పీ స్థాయి వ్యక్తుల వరకు ఈ చట్టాన్ని ఎలా చట్టుబండలు చేసి దండుకుంటున్నారో తెలియంది కాదు. పాపం నిజంగా అణిచివేయబడే వారికి ఈ చట్టం అందని ద్రాక్షే. గ్రామాల్లో ఇప్పటికీ వివక్ష పేరుతో తిడుతున్నా.. వారికి ఈ చట్టం వర్తించదు. సరే ఈ విషయాలను పక్కన బెట్టి ఇప్పుడు విగ్రహాల పై ఆగ్రహం దగ్గరకు వస్తాను. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రాష్ట్ర రాజకీయాన్ని కుక్కలు చింపిన విస్తరిలా.. రాష్ట్రంలో పరిపాలనా క్రమశిక్షణను డాంబర్ రోడ్డు పై వేసిన సీసం గోళీల్లా తయారు చేసిన వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలు పుట్టకొక్కుల కంటే ఎక్కువగా పుట్టుకొస్తున్నాయి. ఈ విగ్రహాలకు డబ్బులెవరిచ్చి పెట్టిస్తున్నారో.. తెలియంది కాదు... సాక్షి వీక్షకులకు ఇది కంఠోపాఠం. డబ్బున్న వాడు వందల విగ్రహాలు పెట్టిస్తాడు. పెట్టవద్దు అనడానికి అవకాశమే లేదు. అధికారంలో ఉన్న మాయావతే దీనికి నిదర్శనం. అధికారంలో లేకున్నా విగ్రహాలతో పునాదులు గట్టిగా వేసుకోవడం జగన్ కే సాధ్యం. సో ప్రత్యర్ధులు ఈ విగ్రహాలు వెలవకుండా సర్వశక్తులు ఒడ్డారు. వీటిని నియంత్రించడానికి ప్రత్యేక చట్టమంటూ లేక పోవడం తెలిసి నాలిక్కరుచుకున్నారు. కానీ ఏదో ఒక చట్టం కావాలి. దానికి సందర్భం కావాలి. ఆ చట్టమే కాలికి తగిలిందిప్పుడు. యస్... అంబేడ్కర్ విగ్రహాలను ఎవరు.. ఎందుకు కూల్చారో అన్న విషయం పక్కన పెట్టినా.. ఆ తరువాత వ్యూహాత్మకంగా  మోహన రంగా, ఎన్జీ రంగాల విగ్రహాలు రంగులు వెలిశాయి. వాళ్ల పేర్లు మళ్లీ వార్తల కెక్కాయి. తరువాత ఎన్జీఆర్ విగ్రహాలు కూడా కంపించాయి. ఇప్పుడు ఎవరి వంతు..? దివంగత మహానేత.. ప్రియతమ నాయకుడు.. అని నిత్యం జగన్ జపం చేసే వైయస్ విగ్రహాల వంతనేది ఎవరిని అడిగినా చెబుతారు. ఎవర్నీ తప్పు బట్టడానికి వీలుండదు. ఈ తప్పులను విచారించాలన్నా.. విగ్రహాలను నియంత్రించాలన్నా.. ఈ గొడవలను అడ్డు  కట్ట వేయాలనే సాకుతో చట్టం తీసుకువచ్చే అవకాశం ప్రభుత్వానికి దొరుకుతుంది. దీంతో 2014 వరకు విగ్రహాల ప్రతిష్టాపనను నియంత్రించవచ్చు. అంటే అంబేడ్కర్ విగ్రహాలను కూల్చేస్తే... దళితులకు ఆగ్రహం వస్తుంది... రంగాల విగ్రహాలను కూల్చేస్తే రెండు వర్గాల మధ్య పోరు ముదురుతుంది... అదే సందర్భంలో వైయస్సార్ విగ్రహాల జోలికి వెళ్లొచ్చు. ఇదే వ్యూహం.. సో.. తుఫాను వెలిసినట్టు కనిపించినా.. మళ్లీ త్వరలో వైయస్ విగ్రహం పై చేయి వేసి పైచేయి సాధించాలని ప్రత్యర్ధులు బలంగా పావులు కదిపినా ఆశ్చర్యం లేదు. సో విగ్రహాల్లారా.. నిగ్రహం పాటించండి...&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2025145603318803586-3784591997921754770?l=janardhanpen.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://janardhanpen.blogspot.com/feeds/3784591997921754770/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2012/01/blog-post_31.html#comment-form' title='3 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/3784591997921754770'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/3784591997921754770'/><link rel='alternate' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2012/01/blog-post_31.html' title='విగ్రహాలను కూల్చడంలో అసలు కుట్ర ఇది'/><author><name>అయితగాని జనార్ధన్</name><uri>http://www.blogger.com/profile/17726349396278618689</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='32' height='31' src='http://4.bp.blogspot.com/-kIWV33C5fgA/Tu3bxeqHLTI/AAAAAAAAAdE/CFzElU-_9eo/s220/janardhan.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://2.bp.blogspot.com/-dmAIEJhSuaw/TygmztWNKAI/AAAAAAAAAjA/6Acj3RecKyY/s72-c/147.jpg' height='72' width='72'/><thr:total>3</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2025145603318803586.post-275438447668100808</id><published>2012-01-30T16:41:00.000-08:00</published><updated>2012-01-30T16:42:12.468-08:00</updated><title type='text'>ఎస్పీ బాలసుభ్రమణ్యానికి ఇదేం బుద్ది</title><content type='html'>&lt;a href="http://1.bp.blogspot.com/-YxXIMhdSvdY/Tyc43nnRx1I/AAAAAAAAAio/h3bFW6-1c-o/s1600/S.P.Balasubramanyam%2Bin%2BOpen%2BHeart%2Bwith%2BRK.jpg"&gt;&lt;img style="float:left; margin:0 10px 10px 0;cursor:pointer; cursor:hand;width: 400px; height: 353px;" src="http://1.bp.blogspot.com/-YxXIMhdSvdY/Tyc43nnRx1I/AAAAAAAAAio/h3bFW6-1c-o/s400/S.P.Balasubramanyam%2Bin%2BOpen%2BHeart%2Bwith%2BRK.jpg" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5703589981265708882" /&gt;&lt;/a&gt;&lt;br /&gt;తెలుగు భాష గురించి సుద్దులు చెప్పే బాల సుబ్రమణ్యం గురించి నేను చాలా ఊహించుకున్నాను. తెలుగు భాషకు తెగులు పట్టిస్తున్నామని.. పరభాషకు బానిసలైపోతున్నామని తెగ మదన పడిపోయే మన ఎస్పీ బాలసుబ్రమణ్యం అలియాస్ ఎస్పీబీ డొల్లతన బయట పడింది. ఆ మధ్య ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లో రాధకృష్ణ అనే సోకాల్డ్ జర్నలిస్టు చేసే ఓపెన్ హర్ట్ విత్ ఆర్కే అనే ప్రోగ్రాంలో ఆయన మనసు విప్పాడు. అయితే ఆయన పర్సనల్ విషయాల గురించి.. మనకెందుకులేగానీ... ఎందుకంటే ఇప్పటికే ఎన్నో సినిమాల్లో సెటైర్లు ఉన్నాయి. కానీ తెలుగు భాషను ఉద్దరిస్తానని జబ్బలు చరుచుకునే ఈ అపర గాన గాంధర్వుడు ఇంటర్వ్యూ మొత్తం టింగ్లీష్ లో సాగింది.  ఇట్స్ హేపెన్ అంతే.. ఇట్స్ హెపెన్ అంటూ... తెలుగు మాట్లాడే ఇంగ్లీష్ వాడిలా బిల్డప్ ఇచ్చాడు .. ఆ దెబ్బకు నేను షాక్ కు గురయ్యాను. ఇంగ్లీష్ భాషకు బానిసయ్యామని, యాంకర్లంతా ఇంగ్లీష్ లేనిదే యాంకరింగ్ చేయలేకపోతున్నారని.. వ్యగ్యాస్త్రాలు విసిరే ఎస్పీబీ గారికి ఇదేం బాగాలేదనిపించింది. ఆయన చక్కని తెలుగులోనే మాట్లాడాలని నేను అత్యాశ పడటం లేదు. ఇతరులు మాట్లాడే భాషను హేళన చేసి తాను మాత్రం తగుదునమ్మా అంటూ ఆంగ్లాంధ్రంలో మాట్లాడం ఎలా చెల్లిందని ఆవగింజంత ఆందోళన.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2025145603318803586-275438447668100808?l=janardhanpen.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://janardhanpen.blogspot.com/feeds/275438447668100808/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2012/01/blog-post_30.html#comment-form' title='4 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/275438447668100808'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/275438447668100808'/><link rel='alternate' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2012/01/blog-post_30.html' title='ఎస్పీ బాలసుభ్రమణ్యానికి ఇదేం బుద్ది'/><author><name>అయితగాని జనార్ధన్</name><uri>http://www.blogger.com/profile/17726349396278618689</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='32' height='31' src='http://4.bp.blogspot.com/-kIWV33C5fgA/Tu3bxeqHLTI/AAAAAAAAAdE/CFzElU-_9eo/s220/janardhan.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://1.bp.blogspot.com/-YxXIMhdSvdY/Tyc43nnRx1I/AAAAAAAAAio/h3bFW6-1c-o/s72-c/S.P.Balasubramanyam%2Bin%2BOpen%2BHeart%2Bwith%2BRK.jpg' height='72' width='72'/><thr:total>4</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2025145603318803586.post-7579983307842220782</id><published>2012-01-29T12:28:00.000-08:00</published><updated>2012-01-29T12:33:31.928-08:00</updated><title type='text'>రెండువేల పద్నాలుగు ఎన్నికల్లో జగన్ తో జతకట్టనున్న కేసీఆర్ ?</title><content type='html'>&lt;a href="http://1.bp.blogspot.com/-u8IGX0EX3nU/TyWtFJoFo1I/AAAAAAAAAic/R4eowQbBIik/s1600/KCR---s-rude-shock-to-Jagan-126.jpg"&gt;&lt;img style="float:left; margin:0 10px 10px 0;cursor:pointer; cursor:hand;width: 310px; height: 258px;" src="http://1.bp.blogspot.com/-u8IGX0EX3nU/TyWtFJoFo1I/AAAAAAAAAic/R4eowQbBIik/s400/KCR---s-rude-shock-to-Jagan-126.jpg" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5703154807129613138" /&gt;&lt;/a&gt;&lt;br /&gt;టీఆర్ఎస్ పార్టీ అధినేత ఈసారి ఎవరితో పొత్తు పెట్టుకోబోతున్నాడు... ఆ పార్టీ రానున్న ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందా లేక ఏ పార్టీతోనన్నా పొత్తుకు సై అంటుందా.. ఇదే ప్రశ్న ఇప్పుడు రాజకీయ విశ్లేషకులందరి మెదడుకు పదును పెడుతోంది. గతంలో 2004 ఎన్నికల్లో వైయస్సార్ ప్రోత్సాహంతో కాంగ్రెస్ తో జత కట్టాడు. తరువాత తెలంగాణ ఇవ్వలేదని కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి పాత మిత్రుడు చంద్రబాబును కలిశాడు. చంద్రబాబుతో ఆఖరు నిముషం వరకు పొత్తు ఖరారు కాలేదు. తరువాత ఎలాగోలా పొత్తు కుదిరినా తరువాత సవాలక్ష కష్టాలు వచ్చి పడ్డాయి. అయితే ఈ సారి మాత్రం టీఆర్ఎస్ తో పొత్తుకు కలిసి రావడానికి ఎవరూ ముందుకు రావట్లేదు. కేసీఆర్ గొంతెమ్మ కోర్కెలు తీర్చాలంటే తమ కోరికలు చంపుకొని దాసోహం అనాల్సిందే.. ఆఖరు వరకు టెన్షన్.. టెన్షన్. పొత్తు కుదురుతుందో లేదో తెలియదు. ఈ లోపు వివిధ నియోజక వర్గాల్లో పాగా వేయాలని ఆశపడ్డ అభ్యర్ధులంతా తమ పార్టీకి ఆ స్థానం కేటాయిస్తారో లేదో అనే అనుమానం వెంటాడుతుంది. తరువాత భాగస్వామ్య పార్టీ తన అభ్యర్ధులను ఖరారు చేసుకోవడంలో అయోమయంలో ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న జాతీయ పార్టీ కాంగ్రెస్ కు, ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ కేసీఆర్ వైఖరితో విసిగి వేసారాయి. ఇక కేసీఆర్ పొత్తు పెట్టుకోడానికి పార్టీలేవీ మిగల్లేదు. అందుకే కొత్తగా పుట్టుకొచ్చిన జగన్ పార్టీతో కేసీఆర్ జత కట్టొచ్చనే ఊహాగానాలు జోగుగా ప్రచారంలోకి వచ్చాయి. ఈ ఆలోచన ఉండబట్టే మహబూబా బాద్ లో రాళ్లతో కొట్టిచ్చిన కేసీఆర్... జగన్ తెలంగాణలో దీక్షచేస్తే నామమాత్రపు వ్యతిరేకతతో వ్యూహాత్మకంగా వ్యవహరించాడు. రెండు కళ్ల సిద్ధాంతం వల్లించిన చంద్రబాబును మాత్రం నాన్ స్టాప్ గా ఆడిపోసుకొని.. తమ న్యూస్ ఛానల్, తమ పేపర్ లలో అడ్డ దిడ్డంగా తిట్టి.. తెలంగాణలో రైతు పోరు బాటను రచ్చరచ్చ చేశారు. కాన్వాయి మీదకు రాళ్లూ రప్పలు విసిరారు. కానీ పార్లమెంట్ లో తెలంగాణకు వ్యతిరేకంగా ఫ్లకార్డు పట్టుకొని ఊరేగిన జగన్ ను మాత్రం మహబూబాబాద్ నాటి పరిణామాలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడ్డారు. ముందే అనుకున్న ప్రకారమో... చేసుకున్న ఒప్పందం ప్రకారమో జగన్ తెలంగాణలో స్వేచ్ఛగా తిరగగలిగాడు. ఈ చనువు చూసుకొనే చంద్రబాబు హ్యాపీగా తెలంగాణ వచ్చి కేసీఆర్ దళం పై సూటిగా విమర్శలు గుప్పించగలిగాడు. ఎందుకంటే రానున్న ఎన్నికల్లో జగన్ ను టార్గెట్ చేయాలంటే తెలంగాణలో కేసీఆర్ ను కార్నర్ చేయాలనేది బాబు వ్యూహం. కేసీఆర్ కూడా తమ పార్టీకి పూర్తి మెజారిటీ వస్తుందా రాదా అన్న అయోమయంలో ఉన్నాడు. తొలి విడత ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించి తెలుగుదేశంలాంటి పార్టీల డిపాజిట్లు గల్లంతయినా... రెండోసారి బాన్సువాడం వంటి ప్రాంతాల్లో కేసీఆర్ ఖంగు తినాల్ి వచ్చింది. అందుకే మళ్లీ పొత్తు రాజకీయాలకు తెరలేపబోతున్నాడు. కాంగ్రెస్ కు ధీటుగా ఎదుగుతూ... బాబును టార్గెట్ చేసిన జగన్ కు జ్ఞానోదయం కలిగిందని కేసీఆర్ భావించాడని చాలమంది అభిప్రాయం . అందుకే రానున్న ఎన్నికల్లో జగన్ తో పొత్తుకుదుర్చుకునే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదంతా ముదస్తుగా చేసుకున్న ఒప్పంద ప్రకారమే నడుస్తుందని ప్రజాసంఘాలు కూడా ఆరోపిస్తున్నాయి. అదే జరిగి ... జగన్ పార్టీ రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చింది... ఇక తెలంగాణ ఉద్యమాన్ని పూర్తిగా మర్చిపోవలసిందే.. ఎందుకైనా మంచిది. కేసీఆర్ తన క్రెడిబిలిటీ నిలుపుకోవాలంటే.. జగన్ తో జత కట్టకపోవడమే మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2025145603318803586-7579983307842220782?l=janardhanpen.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://janardhanpen.blogspot.com/feeds/7579983307842220782/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2012/01/blog-post_29.html#comment-form' title='5 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/7579983307842220782'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/7579983307842220782'/><link rel='alternate' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2012/01/blog-post_29.html' title='రెండువేల పద్నాలుగు ఎన్నికల్లో జగన్ తో జతకట్టనున్న కేసీఆర్ ?'/><author><name>అయితగాని జనార్ధన్</name><uri>http://www.blogger.com/profile/17726349396278618689</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='32' height='31' src='http://4.bp.blogspot.com/-kIWV33C5fgA/Tu3bxeqHLTI/AAAAAAAAAdE/CFzElU-_9eo/s220/janardhan.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://1.bp.blogspot.com/-u8IGX0EX3nU/TyWtFJoFo1I/AAAAAAAAAic/R4eowQbBIik/s72-c/KCR---s-rude-shock-to-Jagan-126.jpg' height='72' width='72'/><thr:total>5</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2025145603318803586.post-2016949524039560827</id><published>2012-01-17T04:01:00.000-08:00</published><updated>2012-01-17T04:43:49.037-08:00</updated><title type='text'>స్త్రీలకు అన్యాయం చేసిన దేవుడు... స్త్రీలకు భావప్రాప్తి లేకుండా చేసిన సృష్టి కర్త.. దానికి మార్గం ఇదిగో...</title><content type='html'>ఈ కథనం అశ్లీల సాహిత్యం కాదు.. కేవలం విజ్ఞానాన్ని అందించడానికి రాసిన సైన్స్ ఆర్టికిల్... ఉద్రేకం కోసమో... మరేదైనా ఆశించి చదివేవారు మీ సమయాన్ని వృదా చేసుకోవద్దు. మంచి విషయం తెలుసుకోవాలనుకున్న అన్ని వయసుల వారికీ ఈ ఆర్టికిల్ నాలెడ్జ్ నిస్తుంది. ఇది అప్ డేటెడ్ సైన్స్ ఆర్టికిల్.. అవుట్ డేటెడ్ కాదని గుర్తించ గలరు. ఇక ప్రారంభించండి.&lt;br /&gt;&lt;a href="http://3.bp.blogspot.com/-8uyszE1tKkU/TxVs9HUXBzI/AAAAAAAAAiA/PAP4C4M8oI8/s1600/lady%2Bimage.jpg"&gt;&lt;img style="float:left; margin:0 10px 10px 0;cursor:pointer; cursor:hand;width: 380px; height: 400px;" src="http://3.bp.blogspot.com/-8uyszE1tKkU/TxVs9HUXBzI/AAAAAAAAAiA/PAP4C4M8oI8/s400/lady%2Bimage.jpg" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5698580700699494194" /&gt;&lt;/a&gt;&lt;br /&gt;ఈ ప్రకృతికి మూలం సెక్స్ అన్న విషయం భూమి పై పుట్టిన ప్రతి మనిషికి తెలిసు. కానీ సెక్స్ పునరుత్పత్తికేనా...? అవును ఒక్క మానవుడిలో తప్ప మిగతా జీవులన్నీ సెక్స్ ను పునరుత్పత్తికి మాత్రమే వాడుకుంటాయి. కానీ ఒక్క మనిషి మాత్రమే సెక్స్‌ సుఖానికి బానిసయ్యాడు. ఆ కోరిక కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతాడు.  ఎన్నో రుచులను ఆస్వాదించాలని ఆశపడతాడు. తాను కోరుకున్న దాన్ని దక్కించుకునేదుకు రాజ్యాలను, కోల్పోయిన వారున్నారు. ఇళ్లూ వాకిళ్లు గుల్ల చేసుకున్న వారున్నారు. జీవితాన్ని భారంగా మలుచుకున్న వారున్నారు. పచ్చటి సంసారంలో చిచ్చు పెట్టుకున్న వారు కూడా ఉన్నారు.  దీనికి మగా, ఆడా అన్న భేదం లేదు. అందరూ ఒక్కటే.. అన్ని సుఖాల్లో కెల్లా అత్యంత విలువైనదీ, ప్రమాదకరమైనదీ సెక్స్. &lt;br /&gt; అయితే ఈ సెక్స్ జీవితం అందరికీ సమానంగా ఉండదు. స్త్రీ, పురుషుల్లో వేరు వేరుగా ఉంటుంది. ప్రకృతి తీర్చి దిద్దిన ఆకారాలు మానవ పునరుత్పత్తికి తగినట్టు ఉన్నా... ఒక్కొక్కరికీ ఒక్కోరకమైన భావావేశాలుంటాయి. దీనికి కారణాలు వారికున్న లైంగికేచ్ఛ, వారు పెరిగిన వాతావరణం, వారిలో ఉత్పన్న మయ్యే హర్మోన్లు, ఇలా రకరకాల కారణాలు వ్యక్తి పై ప్రభావం చూపుతాయి. హైపో సెక్సువాలిటీ.. హైపర్ సెక్సువాలిటీ అని వాడుకలో ఉన్న మనుషుల భావావేశాల తారతమ్య స్థితిని తెలుపుతాయి. అయితే మొత్తం సెక్స్ నాలెడ్జ్ గురించి చెప్పాలంటే చాలా స్టోరీ అవుతుంది. కానీ స్త్రీ, పురుషులిరువురి మధ్యలో ఉన్న భేదం ప్రస్తావిస్తాను. ఎందుకంటే లైంగిక కార్యంలో పురుషుడు అంతిమంగా వీర్య స్కలనం తరువాత తృప్తి పొందుతాడు. అది శీఘ్రస్కలనమైనా, దీర్ఘ స్కలనమైనా.. పురుషుడు భావ ప్రాప్తి పొందుతాడు. అంటే సెక్స్ అయిపోయిందనిపిస్తాడు. తన కోరిక తీరుతుంది.. మరి మగువలకు ఆ అదృష్టం లేదా... భేదమే కొంపలు ముంచుతోంది.. పురుషుడు బలహీనుడైనా.. శీఘ్రస్కలన సమస్యలున్నా... లేక ఇతర కారణాల వల్లనైనా.. మగువ మగడితో నానా ఇబ్బందులు పడుతుంది. వద్దంటే ఊరుకోడు... అలా అని పూర్తి స్థాయి సుఖాన్నిస్తాడా అంటే అదీ లేదు. అందుకని అర్ధాకలితో రోజులెల్లదీసుకోవలసిందే.. ఎన్ని కోట్ల రూపాయాల సంపద ఉన్నా.. ఆ కొరత తీర్చలేనిది.. ఒక వేళ డబ్బుంది కదా అని గీత దాటినా.. గీత ఆవల సుఖం దొరుకుతుందన్న గ్యారంటీ లేదు. పై పెచ్చు కొత్త సమస్యలు వేధించే అవకాశాలున్నాయి. తేడా వస్తే బ్లాక్ మెయిలింగ్‌లు, స్పై కెమెరాలు, నానా బాధలు పడాల్సి వస్తుంది. ఈ బాధలు స్త్రీలకు మనుషులు పెట్టలేదు. దేవుడే పెట్టాడు. మనిషికి వీర్య స్కలనం తరువాత కోరిక చల్లార్చినట్టు స్త్రీకి కూడా ఆ రకమైన ఏర్పాటు ఉంటే.. అది జరిగే వరకు పురుషుడు ఆమె కోరిక తీర్చేందుకైనా రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఫోర్ ప్లే లాగా ఆఫ్టర్ ప్లే చేసైనా సుఖ పెట్టేవాడు. కానీ అటువంటి ఏర్పాట్లు లేకపోవడం... భావప్రాప్తికి కొలమానాలు లేకపోవడం వల్ల 95 శాతం మంది స్త్రీలు సంపూర్ణ లైంగిక తృప్తిని, భావప్రాప్తిని పొందలేక పోతున్నారని అధ్యయనాల్లో వెల్లడయింది. అసలు మగువలకు భావ ప్రాప్తి అంటే ఏమిటి ? ఈ విషయం పై సెక్సాలజిస్టులు రకరకాల ప్రయోగాలు చేశారు. ఒక మహిళను యంఆర్ఐ స్కానింగ్ మిషన్ లో పడుకోబెట్టి.. రతి క్రియలు నిర్వహించారు. ఆ సందర్భంలో మెదడులో వచ్చే రకరకాల మార్పులను అధ్యయనం చేశారు. భావ ప్రాప్తి పొందక ముందు మెదడులో తాత్కాలిక మార్పులు జరిగి ఆగిపోయాయి. తరువాత దశలో పూర్తిగా భావప్రాప్తి కలిగే వరకు రకరకాల పద్దతుల్లో ప్రేరేపించారు. ఈ సారి కంప్యూటర్లలో రికార్డయిన వివరాలు ఆశ్చర్యాన్ని గొలిపాయి. మెదడు మొత్తం ఉత్తేజితమయింది. మెదడుకు ఎక్కువ రక్త సరఫరా జరిగి అన్ని రకాల కేంద్రాలు శక్తిని పుంజుకున్నాయి. దీని వల్ల మెదడుకు అదనపు శక్తి వచ్చినట్లయింది. ఆరోగ్యవంతమైన, సంతృప్తి కరమైన రతి తరువాత స్త్రీ చాలా చలాకీగా ఉండటానికి కారణం కనుక్కొన్నారు శాస్త్రవేత్తలు. తరువాత స్త్రీకి భావ ప్రాప్తి కలిగించాలంటే శరీరంలో ఏ ప్రాంతాన్ని ఎక్కువగా ప్రేరేపించాలన్న విషయం పై కూడా రకరకాల పరిశోధనలు నిర్వహించారు. ఈ పరిశోధనల్లో స్కానింగ్ ద్వారా లైంగిక వాంచకు ప్రేరేపించ బడిన యువతి మర్మాంగాలను స్కానింగ్ చేస్తూ పరిశీలించారు. అప్పుడు క్లిటోరిస్ ప్రాంతంలో ఎక్కువ రక్తం ప్రవహించడం ప్రారంభమయ్యాక స్త్రీలో లైంగిక వాంచ తీవ్ర రూపాన్ని దాలుస్తుంది. ఆ క్షణంలో జరిపే రతి వల్ల స్త్రీ సుఖాన్ని పొందుతుంది. అదేవిధంగా ఈ సంతృప్తికి కేంద్రాన్ని జీ స్పాట్ గా పేరుపెట్టారు. అయితే ఈ జీ స్పాట్ ఫలానా ప్రాంతానికి పరిమితం కాదని శాస్త్రవేత్తల వాదన. మరికొందరు మాత్రం అసలు జీ స్పాట్ అనే భావనే అశాస్త్రీయమని వాదిస్తున్నారు. ఏదేమైనా భగవంతుడు పురుష పక్షపాతేనా.. సెక్స్ లో పాల్గొన్న ప్రతి సారీ... ఏ మగువతోనైనా తృప్తిపడగల అదృష్టాన్ని మగవాళ్లకిస్తే... స్త్రీకి మాత్రం తనకు సరిజోడయిన మగవాడితో మాత్రమే... సుఖపడే శాపాన్నిచ్చాడు. సరిజోడు దొరకని మహి జీవితాంతం అసంతృప్తితో గడపాల్సిందే.. ఆఖరుగా ఒక్క విషయం దేవుణ్ణి అర్ధం చేసుకోవచ్చు... మహిళ అబల.. విలాసవస్తువుగా కోరిక తీర్చే వస్తువుగా పురుషుడు భావిస్తాడు. ఒక మగవాడు సెక్స్ లో పాల్గొన్నప్పుడు వీర్య స్కలనం అనంతరం అతణ్ణి వెనువెంటనే మరో స్త్రీ తనతో సెక్స్ లో పాల్గొనమని కోరినా, బలవంత పెట్టినా, ఆఖరకు రేప్ చేసినా సాధ్యం కానిపని.. శరీరం కూడా సహకరించదు. అంటే ఒక మగవాడు ఒకసారి ఒక్క స్త్రీ కంటె ఎక్కువ మందితో సెక్సులో పాల్గొనడం దుస్సాధ్యమే కాదు అసాధ్యం. కానీ కాస్త అనుభవం ఉన్న ఒక స్త్రీని ఇద్దరు నుంచి ముగ్గురు మగవాళ్లు అపహరించి వరుసగా సెక్సులో పాల్గొన్నా... పెద్ద ప్రమాదం ఉండబోదు... మానసికంగా ఇబ్బంది పడటం తప్ప.. శారీరకంగా మరీ ప్రమాదమయిన సందర్భాలు లేవు. అలా ఉంటే వేశ్యా వృత్తి ఇంత విజయవంతంగా సాగేది కాదు. నిజంగా ఒక పురుషుడికి వీర్య స్కలనం కాగానే స్త్రీ కూడా పూర్తిగా అచేతనమయి ఉండి వెంటనే సెక్సుకు సిద్ధమయ్యే సామర్ధ్యం లేకుంటే... ఇప్పటి వరకు ఎంత మంది బలయిపోయేవారో... ఏదైనా సృష్టి కర్త సృష్టిలోఏదో రహస్యం ఉంది. అందుకే మహిళలకు ఆ రకమైన శారీరక విన్యాసాలను ఏర్పాటు చేశాడు. ఇప్పడు వస్తున్న రకరకాల టాయ్ ద్వారా.. స్త్రీలు కూడా....... సరే తప్పదు మరి.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2025145603318803586-2016949524039560827?l=janardhanpen.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://janardhanpen.blogspot.com/feeds/2016949524039560827/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2012/01/blog-post_17.html#comment-form' title='4 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/2016949524039560827'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/2016949524039560827'/><link rel='alternate' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2012/01/blog-post_17.html' title='స్త్రీలకు అన్యాయం చేసిన దేవుడు... స్త్రీలకు భావప్రాప్తి లేకుండా చేసిన సృష్టి కర్త.. దానికి మార్గం ఇదిగో...'/><author><name>అయితగాని జనార్ధన్</name><uri>http://www.blogger.com/profile/17726349396278618689</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='32' height='31' src='http://4.bp.blogspot.com/-kIWV33C5fgA/Tu3bxeqHLTI/AAAAAAAAAdE/CFzElU-_9eo/s220/janardhan.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://3.bp.blogspot.com/-8uyszE1tKkU/TxVs9HUXBzI/AAAAAAAAAiA/PAP4C4M8oI8/s72-c/lady%2Bimage.jpg' height='72' width='72'/><thr:total>4</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2025145603318803586.post-4045453799416191161</id><published>2012-01-16T07:27:00.000-08:00</published><updated>2012-01-16T07:29:45.381-08:00</updated><title type='text'>అసలైన బైబిల్ మిర్దాద్ పుస్తకమా ? మిర్దాద్, బైబిల్ ఒక్కటేనా.. స్వార్ధం కోసం దేవుణ్ణే మోసం చేశారా</title><content type='html'>&lt;a href="http://2.bp.blogspot.com/-LqlMJVXfS3o/TxRCX03YlTI/AAAAAAAAAh0/-zB8uJFwXfk/s1600/mirdad.jpg"&gt;&lt;img style="float:left; margin:0 10px 10px 0;cursor:pointer; cursor:hand;width: 139px; height: 228px;" src="http://2.bp.blogspot.com/-LqlMJVXfS3o/TxRCX03YlTI/AAAAAAAAAh0/-zB8uJFwXfk/s400/mirdad.jpg" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5698252405625886002" /&gt;&lt;/a&gt;&lt;br /&gt;ఏసుక్రీస్తు జీవితం పై ఎన్నో ఊహాగానాలు ఉన్నాయి. క్రీస్తు జననమే ఒక వివాదం.. జననం మాట ఎలా ఉన్నా... బోధనల విషయంలో మాత్రం పెద్ద వివాదమే ఉంది. వాస్తవానికి క్రీస్తు బోధించిన విషయాలేవీ ప్రస్తుతం మనకు లభించే బైబిల్ లో లేవు అనేది చాలా మంది క్రైస్తవులు అభిప్రాయం. తమ స్వప్రయోజనాల కోసమో... వర్తమాన విషయాలను చొప్పించడం కోసమో... లేక మత విస్తరణ కోసమో రకరకాల విషయాలను అందులో చొప్పించారు. దీంతో బైబిల్ స్వరూపమే పూర్తిగా మారిపోయిందని ఆ మత గురువుల్లో ఒక వర్గం వాదిస్తోంది. దీనికి సంబంధించిన కుట్రలను భగ్నం చేసేందుకు లియోనార్డ్ డావెన్సీ తన రహస్య పెయింటింగ్ లతో కృషి చేశాడు. కానీ అన్ని కోడ్ లను ఛేదించడం అందరికీ సాధ్యం కాలేదు. ఇప్పటికే డావిన్సీ గీసిన మోనాలిసీ బొమ్మలో ఏముందో తెలుసుకోవాలని ఎన్నో పరిశోధనలు జరిగాయి. కానీ పూర్తి స్థాయి సమాచారాన్ని తెలుసుకోలేక పోయారు. దీని గురించి వచ్చిన చిత్రమే డావెన్సీ కోడ్.. అయితే బైబిల్ లో విషయాలు కేవలం ఆధ్యాత్మిక సంబంధమైనవి మాత్రమే.. కానీ వాటిని దైహిక జీవితానకి అనుబంధంగా మార్చారు. అయితే క్రీస్తు చిన్నపుడే ఇండియా వచ్చి బౌద్ధాన్ని అభ్యసించి తిరిగి స్వదేశానకి వెళ్లాడనీ.. అందుకే అక్కడ తన భౌద్దమతం కాకుండా తన క్రైస్తవం పేరుతో ప్రచారం చేశాడని చెప్పుకుంటారు. అయితే వాస్తవానికి బౌద్ధమతానికి క్రైస్తవం పూర్తి విరుద్ధంగా ఉంటుంది.. కాబట్టి బౌద్ధమే క్రైస్తవమని చెప్పడానికి వీల్లేదు. అలా అని తోసి పుచ్చడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే .. దు:ఖానికి కారణం కోరికలు అనే సూత్రాన్నే.. క్రైస్తవం బోధించినప్పటికీ... జీవితాన్ని కోరుకున్న రీతిలో బ్రతకమని చెబతోంది. మాంస భక్షణ గురించి ప్రత్యేకించి క్రైస్తవులకు కొన్ని నిశ్చితాభిప్రాయాలున్నాయి. క్రీస్తు శిలువ మీద నుంచి దించిన తరువాత సమాధి చేయబడ్డాడిని.. మూడవ రోజు ఆయన సమాధి నుంచి లేచాడని క్రైస్తవులు చెబుతారు. సమాధి నుంచి లేచాక ఎన్నో మహిమలు ప్రదర్శించాడని.. వాటిని ఎంతో మంది చూశారని చెబుతారు. కానీ చరిత్రకారుల చెప్పే విషయం వేరుగా ఉంది. శిలువ వేసిన ఏసు కొద్ది కాలమే శిలువ పై ఉంచడం వల్ల యేసును తిరిగి గుహలో దాచినా అతడు కేవలం స్పృహ కోల్పోయాడు తప్ప చనిపోలేదని... యేసు అనుచరులు అక్కడున్న సమాధి గుహలో నుంచి యేసు దేహాన్ని తీసుకెళ్లి వైద్యమందించి తిరిగి బతికించారని చెప్పుకుంటారు. అయితే ఈ విషయం తెలిసి రాజు ఎక్కడ శిక్షిస్తాడో అని రాజభటులు, తమ నిర్లక్ష్యం బయటపడుతుందని.. వారు కూడా అబద్దం ఆడవలసిన పరిస్థితి. దీంతో యేసు మూడవ రోజున సమాధి నుంచి లేచాడనే విష‍యమే బలంగా నమ్మకంలో ఉంది. అయితే ఒరిజినల్ బైబిల్ లో యేసు ఎలా సమాధి నుంచి బయట పడింది. భారత దేశం చేరి తన బోధనలు ఎలా ప్రచారం చేసిందీ ఉన్నదనీ.. వీటికి మూలాలు ఎక్కడో కూడా వివరించారని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ విషయాలు బయటి ప్రపంచానికి తెలిస్తే కష్టమని బైబిల్‌లో చాలా మార్పులు చేసి తమ ప్రతిష్ట పెంచుకునే  పనిలో పడ్డారు కొందరు స్వార్ధ పరులు. &lt;br /&gt;&lt;a href="http://4.bp.blogspot.com/-WC6woRzA_5Y/TxRCNLd5l9I/AAAAAAAAAho/4-QnTo-Y34E/s1600/BIBLE.jpg"&gt;&lt;img style="float:left; margin:0 10px 10px 0;cursor:pointer; cursor:hand;width: 231px; height: 218px;" src="http://4.bp.blogspot.com/-WC6woRzA_5Y/TxRCNLd5l9I/AAAAAAAAAho/4-QnTo-Y34E/s400/BIBLE.jpg" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5698252222714451922" /&gt;&lt;/a&gt; ఈ విషయం మనకు మిర్దాద్ అనే  పుస్తకం చదివితే స్పష్టంగా తెలుస్తుంది. మిర్దాద్ అనేపుస్తకంలో ఏముంది... అసలు మిర్దాద్ పుస్తకానికి బైబిల్ కు సంబంధం ఏంటి..? అవును.. నేను ఈ మధ్య నెట్‌లో రకరకాల వీడియోలు చూస్తూ ఓషో రజనీష్ వీడియో చూశాను. ఈ వీడియో ఇదే బ్లాగులో కూడా పోస్టు చేశాను. http://www.youtube.com/watch?v=rVP3Jsp8CE8 ఓషో చెప్పిన రకరకాల విషయాలు నన్ను ఆశ్చర్యానికి గురి చేశాయి. అయితే అన్నిటికన్నా ఏసుగురించి చేసి వ్యాఖ్యలు కొంత ఆలోచింప చేశాయి. ఇది ఎంత వరకు కరెక్టో కాదో తెలియదుగానీ.. ఒక విషయం మాత్రం నన్ను మరింత శోధించేలా చేసింది. ఓషో తన ఇంటర్వ్యూలో... తనకు అత్యంత ఇష్టమైన పుస్తకం "మిర్దాద్" అని చెప్పాడు. ఆ పుస్తకంలో సాహిత్యం ఈ భూమి ఉన్నంత కాలం ఉంటుందని చెప్పాడు. ఆ పుస్తకం చదవడం మొదలు పెడితే ఆపలేక పోయానని.. ఆ సాహిత్యం ముందు అన్ని పుస్తకాలూ దిగదుడుపేనని వ్యాక్యానించాడు. ఒక పెద్ద వివాదాస్పద యోగి అలా మాట్లాడటం వెనుక అర్ధమేంటి. అయితే ఆ పుస్తకం రాసిన రచయిత కంటే సాహిత్యం గొప్పదని అభివర్ణించాడు. అంత గొప్ప సాహిత్యం రాసిన రచయితను పెద్దగా మెచ్చుకోలేదు. అక్కడే నాకు అనుమానం వచ్చింది. అంతే ఇంటర్నెట్‌లో వెదికి మిర్దాద్ పుస్తకం పీడీఎఫ్ ఫైల్ దొరకబుచ్చుకున్నాను. అయితే ఇది అచ్చ ఇంగ్లీష్ కాబట్టి.. మనది ప్రభుత్వ పాఠశాల ఆంగ్లం కాబట్టి.. అందులో ప్రకృతి వర్ణనలు కాస్తంత ఇబ్బంది పెట్టాయి. మంచు పర్వత శ్రేణుల వర‌్ణనలు, ఆర్క్ వర‌్ణన కాస్త తికమక పెట్టింది. అయినా కష్టమైన కష్టపడి చదివి రెండు చాప్టర్లు పూర్తి చేశాను. ఆపకుండా అలాగే చదవడానికి నాకు ఓషోకు వచ్చినంత ఇంగ్లీష్ రాదు. ఈ పుస్తకం తెలుగు అనువాదం లేదా అని అనిపించింది. ఒకవేళ మనమే ఆ మహత్కార్యానికి పూనుకుంటే ఎలా అన్న ఆలోచన కూడా వచ్చింది. వారం రోజుల తరువాత మిర్దాద్ నా మెదడు నుంచి తప్పుకొని కాస్త విరామం ఇచ్చింది. అయితే నాకు పాత పుస్తకాలు కొనడం హాబి. ఒకరోజు ఆబిడ్స్‌లో పాత పుస్తకాల షాపులో నాలుగైదు పుస్తకాలు సెలక్ట్ చేసుకొన బయటకు వెళ్లేముందు మిర్దాద్ తెలుగులో కనిపించింది. అంతే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా.. బేరమాడకుండా  కొనేశాను. ఓషోలాగా మొత్తం చదువకున్నా ఐదారు చాప్టర్లు వరుసగా చదివేశాను. తరువాత మొత్తం పూర్తి చేశాను. అయితే ట్విస్ట్ ఒకటుంది. ఈ పుస్తకంలో మిర్దాద్ అనే వ్యక్తి నథింగ్ బట్ జీసస్.. భారత దేశంలో మంచు పర్వతాలలో నిర్వహించ బడుతున్న మతసంస్థ "ఆర్క్". దాన్ని పూర్వం ఎప్పుడో ప్రారంభిస్తారు. అయితే అందులో ఎప్పుడూ 8 మందే ఉండాలి. ఒకరు చనిపోయినా దేవుడు మరొకరిని పంపుతారు. వారెలా ఉన్నా దేవుడి ఆదేశం ప్రకారం వచ్చారని భావించి వారిని చేర్చుకోవాలి. అలా జరుగుతున్న క్రమంలో ఆఖరు మత గురువైన షమాయిమ్ కు ఒక సమస్య ఎదురవుతుంది. ఆర్క్ లోఒకరు చనిపోగానే అతని స్థానంలోకి ఒక అనాకారి తనను చేర్చుకొమ్మని వస్తాడు. అతడు నగ్నంగా.. చిరిగిన వస్త్రాలతో, చేతులకు, మొహానికి, కాళ్లకు గాయాలతో ఉంటాడు. అతణ్ని స్వీకరించడానికి మతగురువు ఇష్టపడడు. కానీ అతడితో వాదించలేక సేవకుడిగా స్వీకరిస్తాడు. అతడే మిర్దాద్. ప్రతి విషయంలోనూ మిర్దాద్‌కు గురువుకు వాదం జరిగేది మిర్దాద్ గెలిచేవాడు. అయితే మిర్దాద్ క్రమేపీ మౌనం దాల్చి ఏడేళ్ల తరువాత నోరు విప్పాడు. అప్పణ్ణుంచి మిర్దాద్ అన్నీ దైవ వాక్యాలే పలికాడు. మిర్దాద్ ఎవరో మిగతా వారికి తెలిసిపోయింది. మిర్దాద్ ను నీవు నౌకలో దొంగతనంగా వచ్చిన వాడివి కదూ.. అని పలుసార్లు ప్రశ్నించారు. దానికి మిర్దాద్ కాదు అని చెప్పక పోగా.. అవునని నమ్మడానికి బలంచేకూర్చాడు. నీవే నౌకలో దొంగతనంగా వచ్చావనడానికి రుజువులేంటని ప్రశ్నించగా.. జ్ఞానులకు సర్వం తెలుస్తుదని తెలిపాడు. సాక్ష్యం కావాలంటే నింగీ, నేలా, జలం, వాయువు, అగ్ని పంచ భూతాలను ప్రశ్నించాలని. అప్పుడే నిజమైన సాక్ష్యం దొరుకుతుందని.. వాటన్నిటినీ కోర్టులోకి తీసుకురావడం సాధ్యం కాదని... వాటిని తీసుకురాగలిగిన వాడికి సాక్ష్యం అక్కర్లేదని చెబుతాడు. సరే మిర్దాద్ ఏది చెప్పినా.. ఒక్క విషయం మాత్రం సత్యం.. నావలో దొంగతనంగా వచ్చిన వాడు అంటే.. జీసస్.. అందులో నో డౌట్.. ఈ విషయం అనోన్ లైఫ్ ఆఫ్ జీసస్ అని నికోలస్ నోటోవిచ్ రాసిన పరిశోధనా గ్రంధంలో ఉంది.&lt;br /&gt; ఇదంతా ఆశ్చర్యం కాదు.. కానీ ఒకే ఒక్క విషయం ఆశ్చర్యం కలిగించే విషయం.. ఏ జీసస్ నైతే దూషించినట్టుగా మాట్లాడిన ఓషో.. ఒకరకంగా యేసి సన్ ఆఫ్ బిచ్ అని కామెంట్ చేసి... అతని బోధనలనే ప్రచురించిన మిర్దాద్ గ్రంధాన్ని చదవమని ప్రచారం చేయడం వెనుక మర్మం ఏంటో తెలియలేదు.. మిర్దాద్ అంటే ఎవరోకాదు ఏసుక్రీస్తు.. అయినపుడు మిర్దాద్ లో విషయాలకు బైబిల్ బోధనలకు సారూప్యం ఉన్నపుడు.. ఒరిజినల్ బైబిల్ మిర్దాదా.. ప్రస్తుతం క్రైస్తవులు ఆకర్షణీయమైన బైండింగుల్లో చూపుతున్న పవిత్రగంధమా.. ఈ గ్రంధానికి ఎన్నో అనుబంధాలు చేర్చబడ్డాయి.  మిమ్మల్ని కూడా మిర్దాద్ చదవమని చెప్పడానికి నేనిది రాయలేదు. కానీ ఒక యోగిలాంటి వ్యక్తి చెప్పిన మాటల్లో మర్మమేంటో పంచుకుందామని రాస్తున్నాను.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2025145603318803586-4045453799416191161?l=janardhanpen.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://janardhanpen.blogspot.com/feeds/4045453799416191161/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2012/01/blog-post_16.html#comment-form' title='7 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/4045453799416191161'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/4045453799416191161'/><link rel='alternate' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2012/01/blog-post_16.html' title='అసలైన బైబిల్ మిర్దాద్ పుస్తకమా ? మిర్దాద్, బైబిల్ ఒక్కటేనా.. స్వార్ధం కోసం దేవుణ్ణే మోసం చేశారా'/><author><name>అయితగాని జనార్ధన్</name><uri>http://www.blogger.com/profile/17726349396278618689</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='32' height='31' src='http://4.bp.blogspot.com/-kIWV33C5fgA/Tu3bxeqHLTI/AAAAAAAAAdE/CFzElU-_9eo/s220/janardhan.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://2.bp.blogspot.com/-LqlMJVXfS3o/TxRCX03YlTI/AAAAAAAAAh0/-zB8uJFwXfk/s72-c/mirdad.jpg' height='72' width='72'/><thr:total>7</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2025145603318803586.post-7211503334435060517</id><published>2012-01-15T01:23:00.000-08:00</published><updated>2012-01-15T01:26:57.248-08:00</updated><title type='text'>ఎలా ఉండే సంక్రాంతి... ఎలా మారింది.. సంక్రాంతిని కమ్మేసిందెవరు ?</title><content type='html'>&lt;a href="http://2.bp.blogspot.com/-RY95NHlB-PQ/TxKb2GAh9DI/AAAAAAAAAhc/1N-d5QunJ4Q/s1600/sankranthi.jpg"&gt;&lt;img style="float:left; margin:0 10px 10px 0;cursor:pointer; cursor:hand;width: 291px; height: 223px;" src="http://2.bp.blogspot.com/-RY95NHlB-PQ/TxKb2GAh9DI/AAAAAAAAAhc/1N-d5QunJ4Q/s400/sankranthi.jpg" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5697787832205177906" /&gt;&lt;/a&gt;&lt;br /&gt;సంక్రాంతి పండుగంటే కల్లలెరుగని పల్లె సంబరం.. పట్టణాలన్నీ పల్లెలకు పయనమయ్యే సంతోషకరమైన రోజు.. పెట్రోల్ మురికి లేని పచ్చని పైరగాలిని ఆస్వాదించే శుభతరుణం. పాడి పంటలంటే ఏంటో కళ్లారా చూసే శలవు  దినాలు.. సంక్రాంతి తమ జీవితాల్లో కొత్త కాంతి నింపాలని రైతులు, తమ సౌభాగ్యాన్ని కాపాడాలని మగువలు భావిస్తారు. చిన్న పిల్లలు పతంగులతో పోటీ పడుతున్నారు. సంప్రదాయ పద్దతులకు జీవం పోస్తూ హరిదాసులు... బసవన్నలతో గంగిరెడ్ల వాళ్లు చేసే సందడి.. ఇవన్నీ మూడు రోజులు మురిపించి చలిదుప్పటి తెరలో కనుమరుగయిపోతాయంటే కాస్త బాధగానూ.. గడిపిన మూడు రోజులూ సంతోషంగానూ ఉంటుంది... &lt;br /&gt;  సంక్రాంతి అంటే పల్లె లోగిళ్లన్నీ ముచ్చటైన ముగ్గులతో..... మగువల ముచ్చట్లతో మురిసిపోతాయి. పండు వెన్నెల ముంగిట్లో పిండార బోసినట్లు పట్టపగలే వచ్చి వాలిందేమో అనిపించే ముగ్గులు మౌనంగా సడి చేస్తాయి. రంగు రంగుల పరికీణలతో రంగవల్లులు తీర్చి దిద్దే అతివల మునివేళ్లను తాకిన పిండి బొమ్మలు, మంచుతడిలో మురిసి పోతాయి. బొబ్బెమ్మల చల్లటి స్పర్శకు గరికపూస చెరుకు గడలా నిటారుగా నిల్చుంటుంది.. రంగురంగుల రంగవల్లుల నడుమ కొలువుదీరిన బొబ్బెమ్మలు, వాటి చుట్టూ అడుగులో అడుగులు కలుపుతూ.. కోలలు ఆడుతూ .. వయ్యారంగా కదిలే ముద్దుగుమ్మలు.. తెలిమంచు కురిసే వేళ చూడ  చక్కగా కనువిందు చేసే ఈ పరవశానికి తోడు.. సన్నాయి వాయిద్యంతో బసవన్న గజ్జల చప్పుడు లయ కలుపుతూ.. తల ఊపుతూ డోలు డప్పుకు తాళం వేస్తుంటే.. పెద్దలు కూడా చిన్న పిల్లల్లా మారిపోతారు. &lt;br /&gt;   వాకిట్లో రంగురంగుల ముగ్గులతో పోటీ పడుతున్నట్టు దూది పింజల్లా మబ్బుల్లోకి దూసుకెళుతున్న పతంగులు రంగ వల్లుల్లా ఆకాశం నిండా పురచుకోవాలని చూస్తాయి. దూరం నుంచి చూసే వారికి ఏ దారం లేని .. ఆదారం లేని కొత్త పక్షులు నింగి దారుల్లో చెక్కర్లు కొడుతున్నట్టు కనిపిస్తాయీ పతంగులు.. ఎవరి పతంగి ఎంత ఎత్తుకు ఎగురుతుందో వారే గొప్ప.. పతంగులను గాలిలోకి ఎగరవేయడం కూడా ఓ కళే మరి.&lt;br /&gt;చలిగాలికి తోడు.. నులివచ్చని సూరీడి కిరణాలు బంగారు రంగులో... రంగవల్లులకు కొత్త అందం తెచ్చిపెడుతుంటే.. పైరగాలి మోసుకొచ్చే ముద్దబంతి పూల పరిమళాలు మంచుతడికి మత్తుగా ఊగుతున్న కొమ్మలకు  కొత్త రాగాలను నేర్పుతాయి. మంచుదుప్పటిని తొలగిస్తున్న సూరీడికి ఆహ్వానం పలుకుతూ నేతితో చేసిన పిండివంటల ఘుమఘుమలు ముక్కు పుటాలను గుభాళిస్తాయి. సకినాలు, చెక్కర పొంగలి, అరిసెలు.. కొత్త రుచులను చూపిస్తాయి. ఏ ఇల్లు చూసినా పూల లోగిళ్లతో.. ముగ్గుల ముంగిళ్లతో.. కమ్మటి వాసనలతో... పండుగంటే ఇదీ అనిపిస్తుంది.&lt;br /&gt;మన భారత దేశ చరిత్రలో పండుగలకు విశిష్ట స్థానం ఉంది. ప్రతి పండుగకూ ఓ అర్దం పరమార్ధం ఉన్నట్టుగానే.. సంక్రాంతికీ ఓ విశిష్టత ఉంది. సూర్యుడి మాసానికో రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ మాసంలో మకర రాశిలోకి సంక్రమించడాన్ని మకరసంక్రమణం అంటారు. దీన్నే మకర సంక్రాంతి అంటారు. అయితే మకర సంక్రాంతికి ఇంతటి విశిష్టత ఎందుకంటే.. ఈ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. వివిధ రకాల పుణ్యకార్యాలకు ఇదే మంచి మాసం.. తొలిపంట గాదెలను పలకరించేది కూడా ఇదే రుతువు. అందుకే ఈ పండుగంటే.. రైతులకు.. వారిని నమ్ముకున్న వ్యాపారులకు.. పట్టణాల్లోంచి పల్లెలకు పిలిచే  పురవాసులకు సంతోషం..&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2025145603318803586-7211503334435060517?l=janardhanpen.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://janardhanpen.blogspot.com/feeds/7211503334435060517/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2012/01/blog-post_15.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/7211503334435060517'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/7211503334435060517'/><link rel='alternate' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2012/01/blog-post_15.html' title='ఎలా ఉండే సంక్రాంతి... ఎలా మారింది.. సంక్రాంతిని కమ్మేసిందెవరు ?'/><author><name>అయితగాని జనార్ధన్</name><uri>http://www.blogger.com/profile/17726349396278618689</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='32' height='31' src='http://4.bp.blogspot.com/-kIWV33C5fgA/Tu3bxeqHLTI/AAAAAAAAAdE/CFzElU-_9eo/s220/janardhan.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://2.bp.blogspot.com/-RY95NHlB-PQ/TxKb2GAh9DI/AAAAAAAAAhc/1N-d5QunJ4Q/s72-c/sankranthi.jpg' height='72' width='72'/><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2025145603318803586.post-222977932569754189</id><published>2012-01-14T09:24:00.000-08:00</published><updated>2012-01-14T09:25:54.003-08:00</updated><title type='text'>ఓషో చెప్పింది నిజమా.. అబద్దమా.. 2000 సంవత్సరాల క్రితం జరిగిన విషయాన్ని ఎలా ఊహిస్తాడు</title><content type='html'>&lt;iframe width="420" height="315" src="http://www.youtube.com/embed/rVP3Jsp8CE8" frameborder="0" allowfullscreen&gt;&lt;/iframe&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2025145603318803586-222977932569754189?l=janardhanpen.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://janardhanpen.blogspot.com/feeds/222977932569754189/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2012/01/2000.html#comment-form' title='1 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/222977932569754189'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/222977932569754189'/><link rel='alternate' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2012/01/2000.html' title='ఓషో చెప్పింది నిజమా.. అబద్దమా.. 2000 సంవత్సరాల క్రితం జరిగిన విషయాన్ని ఎలా ఊహిస్తాడు'/><author><name>అయితగాని జనార్ధన్</name><uri>http://www.blogger.com/profile/17726349396278618689</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='32' height='31' src='http://4.bp.blogspot.com/-kIWV33C5fgA/Tu3bxeqHLTI/AAAAAAAAAdE/CFzElU-_9eo/s220/janardhan.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://img.youtube.com/vi/rVP3Jsp8CE8/default.jpg' height='72' width='72'/><thr:total>1</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2025145603318803586.post-3424235599816961158</id><published>2012-01-10T10:31:00.001-08:00</published><updated>2012-01-10T10:35:31.035-08:00</updated><title type='text'>త్రిశంకు స్వర్గంలో టీచర్స్ నియామకాలు</title><content type='html'>&lt;a href="http://1.bp.blogspot.com/-Z0VhfXoBViQ/TwyEwgcY_mI/AAAAAAAAAgc/MdLCy1naJrs/s1600/TET-EXAM.jpeg"&gt;&lt;img style="float:left; margin:0 10px 10px 0;cursor:pointer; cursor:hand;width: 400px; height: 287px;" src="http://1.bp.blogspot.com/-Z0VhfXoBViQ/TwyEwgcY_mI/AAAAAAAAAgc/MdLCy1naJrs/s400/TET-EXAM.jpeg" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5696073597594435170" /&gt;&lt;/a&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;span style="font-weight:bold;"&gt;నిరుత్సాహాన్ని మిగిల్చిన టెట్ - నిప్పులు కక్కుతున్న అభ్యర్ధులు&lt;br /&gt;అర్హతకు కులానికీ లింకేంటి ?&lt;br /&gt;సైన్స్ బోధకులకు గణితంలో అగ్ని పరీక్ష  &lt;br /&gt;150 నిముషాల్లో 150 ప్రశ్నలకు సమాధానాలు..?&lt;br /&gt;కోర్టుల్లో కేసులు వేసేందుకు సిద్ధమవుతున్న అభ్యర్ధులు&lt;br /&gt;త్రిశంకు స్వర్గంలో టీచర్స్ నియామకాలు&lt;/span&gt;&lt;br /&gt;పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అన్న చందంగా ఉంది రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి.. రాష్ట్రంలో ఏ రిక్రూట్‌మెంట్ కూడా వివాదాలు లేకుండా జరగలేదు. ఈ వివాదాలు కూడా ప్రభుత్వానికి పనికొస్తున్నాయి. అందుకే ప్రభుత్వ ఉద్యోగాలను వివాదాల్లోకి లాగడం.. లేదా వివాదం చేయడం రివాజుగా మారింది. గతంలో ప్రభుత్వ ఉద్యోగ ప్రకటన వెలువడగానే అభ్యర్ధులంతా గంపెడాశెతో అప్లై చేసేవారు. ఫైరవీ దారులు కొన్ని, లంచావతారులు కొన్ని పంచుకోగా ఎంగిలి చేయి విసిరినట్టు విసిరితో ఏ నలుగురికో ప్రభుత్వ ఉద్యోగాలు రాలేవి. కానీ జంబ్లింగ్ పేపర్, ఓఎమ్మార్ షీట్ పుణ్యమా అని ఇంటర్వ్యూ లేని ఉద్యోగాల్లో అవకతవకలకు పాల్పడితే అవలీలగా పట్టుబడుతున్నారు.  పర్మినెంట్ ఉద్యోగాలు ఏటా భర్తీ చేయడం ప్రభుత్వానికి ససేమిరా ఇష్టం లేదు. అందుకే గ్రూప్ 1 ఉద్యోగాల వివాదాల జాతర ఇప్పటికీ తెగలేదు... కాదు కాదు తెంచలేదు.. కోర్టునుంచి ప్రభుత్వానికి, ప్రభుత్వం నుంచి అభ్యర్ధులకు అక్కణ్నుంచి రాజకీయ నాయకుల మధ్యకు ఇలా తిరుగుతూనే ఉంది. గత గ్రూప్ 1 వివాదమే ఇంకా కొలిక్కి రాలేదు. మొత్తానికి ఏపీపీఎస్సీ నియామకాలంటేనే లేట్ ప్రాసెస్ అన్న ముద్ర స్థిరంగా పడింది. ఇవికాక ప్రభుత్వ ఉద్యోగాలంటే పోలీస్, ఉపాధ్యాయ ఉద్యోగాలు మాత్రమే అడపాదడపా భర్తీ అవుతున్నాయి. తాజా ఉపాధ్యాయ ఉద్యోగాలు కూడా వివాదాల్లోకి రాబోతున్నాయి. రాబోతున్నాయి అనేకంటే అదే ఊబిలో ఉన్నాయనడమే కరెక్ట్. ఎందుకంటే గత నియామకాలే ఎన్నో బాలారిష్టాల నడుమ పూర్తయ్యాయి. బీఈడీ విద్యార్ధులు ఎస్‌జీటీకి అర్హులు కారని ఒకసారి.. అర్హులేనని ఒకసారి..  ఇలా రకరకాల ఒత్తిళ్ల నడుమ రిక్రూట్‌మెంట్ పూర్తయిందనిపించారు. ఈసారి డీఎస్సీకి టెట్‌లో ఉత్తీర్ణులయిన వారే అర్హులని ప్రభుత్వం ప్రకటించింది. మొదట్లో దీన్ని ఇటు మేథావి వర్గాలు.. అటు అభ్యర్ధులు తీవ్రంగా వ్యతిరేకించారు. వ్యతిరేకత అలా ఉండగానే టెట్ నోటిఫికేషన్ విడుదల కావడం.. దీనికోసమే ఎదురుచూసే అభ్యర్ధులు ధరఖాస్తు చేయడం.. తొలివిడత పరీక్ష పూర్తి కావడం చకచకా జరిగిపోయాయి. ఈ పరీక్ష చాలా తేలికగా ఉండటం.. మొదటి పరీక్ష కావడంతో నిపుణులు కూడా తేలిక రకం ప్రశ్నా పత్రాన్ని తయారు చేశారు. కాబట్టి టెట్-2011 ఉత్తీర్ణతా శాతం బాగానే ఉంది. దీంతో టెట్ వల్ల పెద్ద ప్రమాదం లేదనే నిర్ణయానికి వచ్చారు చాలా మంది. తొలివిడత టెట్ పరీక్షను మరిచిన అభ్యర్ధులు కాస్త ఆలస్యంగా కళ్లు తెరిచారు. టెట్-2012 కు మిగిలిన బీఈడీ, డీఈడీ అభ్యర్ధులంతా ధరఖాస్తు చేసుకున్నారు. ఈ నోటిఫికేషన్లోకూడా స్పష్టత లేదు. తొలుత ఒకే అప్లికేషన్ పై పేపర్-1, పేపర్ -2 రాయొచ్చని ప్రకటించారు. తరువాత బీఈడీ అభ్యర్ధులు పేపర్ 2 మాత్రమే అర్హులని చల్లగా చెప్పారు.&lt;br /&gt; ఈ రెండ విడత టెట్‌కు దాదాపు డీఎస్సీ పరీక్ష కోసం చేసినంత హడావుడి చేశారు అభ్యర్ధులు. ఎందుకంటే ప్రభుత్వం కూడా జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నానని ఉత్తుత్తి ప్రకటనలు గుప్పిచ్చింది. దీంతో ఉపాధ్యాయ ఉద్యోగాన్ని ఆశిస్తున్న అభ్యర్ధులంతా డీఎస్సీ స్థాయిలో ప్రిపేరయ్యారు. ఈ సారి శిక్షణా సంస్థలు కూడా టెట్ కు డీఎస్సీ స్థాయిలో ప్రచారం కల్పించాయి. హడావుడి మధ్య టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించారు. అనుకున్నదే అయింది. టెట్ పరీక్ష టైట్ చేయడానికే అన్న అసలు విషయం ఆలస్యంగా తెలిసింది. ఇది ఎలిజిబిలిటీ టెస్ట్ కాదు.. ఎలిజిబిలిటీ కాకుండా చేసే టెస్ట్ అన్న విషయం దాదాపు రెండోసారి పరీక్ష అందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే టెట్ పరీక్ష ప్రశ్నా పత్రం తయారులోనే ఫిల్టరింగ్ చేయడానికి తీసుకోవలసిన అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. కన్ఫ్యూజ్ చేసి కంట్లో కారం కొట్టే ప్రశ్నా పత్రం తయారయింది. &lt;br /&gt; ఉపాధ్యాయ శిక్షణలో ప్రశ్నా పత్రం తయారీ గురించి శిక్షణ ఇస్తారు. అందులో విద్యార్ధుల జ్ఞానాన్ని, నైపుణ్యాలను పరీక్షిచాలంటే ప్రశ్నా పత్రం ఎలా తయారు చేయాలో.. తయారీకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అనే విషయాన్ని క్షణ్ణంగా వివరించడమే కాకుండా.. నమూనా ప్రశ్నా పత్రాలను తయారు చేయిస్తారు. కానీ ఉపాధ్యాయులను ఎంపిక చేయడానికి అవసరమైన అర్హతా పరీక్షా పత్రాన్ని తయారు చేయడంలో మాత్రం ఆ నియమాలను తుంగలో తొక్కారు. సహజంగా అభ్యర్ధుల విశ్లేషణా కౌశలాలను పరీక్షిండానికి కొన్ని సిలబస్ కు సంబంధించిన అంశాన్ని సృశిస్తూనే స్వేచ్ఛా ప్రశ్నలను సంధిస్తారు. ఇవి అభ్యర్ధులను తికమక పెడతాయి. ఇటువంటివి అన్ని పోటీ పరీక్షల్లో ఉంటాయి. కానీ.. తాజాగా నిర్వహించిన టెట్ పరీక్షలో అన్ని ప్రశ్నలూ తికమక పెట్టే విధంగా ఉండటంతో అభ్యర్ధులు తికమక పడటమే కాదు... పరీక్ష పూర్తికాక ముందే భవిష్యత్తు పై అయోమయంలో పడ్డారు. టెట్ పరీక్షకు హాజరయిన ఒక్కరంటే ఒక్కరు కూడా పరీక్షా పత్రం రూపొందించి విధానం పై సంతృప్తి వ్యక్తం చేయలేదు. అత్యంత కఠినమైన ప్రశ్నా పత్రాన్ని రూపొందించి అభ్యర్ధుల పైకి సంధించారు. వాస్తవానికి ఈ తరహా ప్రశ్నాపత్రం ముందెన్నడూ చూడలేదంటున్నారు తలపండిన మేథావులు. ఎందుకంటే విశ్లేషణాత్మక ప్రశ్నలు, విచక్షణకు సంబంధించిన ప్రశ్నలు ఎక్కవగా ఉండటంతో...  ఇదే కరెక్ట్ సమాధానం అని చెప్పడానికి ఏ ఇద్దరు అభ్యర్ధుల మధ్య పొంతన కుదరడం లేదు. ఈనాడు పత్రిక విడుదల చేసిన కీ లో బండ తప్పులున్నాయన్నారు. అవి నిపుణుల చేత తయారు చేయించారని ఆ పత్రిక చెప్పింది. కానీ నిపుణులే పప్పులో కాలేస్తే.. మామూలు అభ్యర్ధులు నిప్పుల్లోనే కాళ్లేస్తున్నారు. టెట్-2011 రాసిన అభ్యర్ధులకు ఒక న్యాయం, టెట్-2012 అభ్యర్ధులకు మరో న్యాయమా అని అభ్యర్ధులు నిలదీస్తున్నారు. ఇప్పటికే ఈ విషయం పై ఉద్యమించేందుకు అభ్యర్దులు సన్నద్దమవుతున్నారు. నెలల తరబడి టెట్ కోసం ప్రిపేర్ అయితే ఇష్టం వచ్చిన ప్రశ్నలిచ్చి డీఎస్సీకి అర్హులు కాదని పక్కన పడేస్తే సహించేది లేదంటున్నారు. సైన్స్ అభ్యర్ధుల పాలిట గణితం గుదిబండగా తయారయింది.  ఎందుకంటే 150 ప్రశ్నలకు గానూ 2.30 గంటల సమయాన్ని కేటాయించారు. అంటే 150 ప్రశ్నలకు 150 నిముషాలన్న మాట.. సైకాలజీ, తెలుగు, మెథడాలజీ వంటి వాటికి కాస్త ఈజీ, మీడియం, హార్డ్ ను బట్టి టైం అడ్జెస్ట్ చేసుకోవచ్చేమోగానీ. ఒక్క నిముషంలో ఒక్కో సమస్యను కాలిక్యులేటర్ లేకుండా నోటి లెక్కలతో పూర్తి చేయడం బయాలజీ చదువుకున్న విద్యార్ధులకు సాధ్యమయ్యే పనేనా.. ? అది కూడా అత్యతం క్లిష్టమైన పర్సంటేజీ, ఘాతాంకాల వంటి ప్రశ్నలతో బాటు, భిన్నాలను ముప్పై సెకండ్లలో పూర్తి చేయమనడం వెనుక ఏ మర్మం దాగి ఉంది.. సైన్స్ విద్యార్ధులు, గణిత ప్రశ్నను అర్ధం చేసుకొనేలా చదవడానికే ముప్పై సెకన్ల పైనే పడుతుంది. దాన్ని తిరిగి అర్ధం చేసుకొని రఫ్ పేపర్ పై పెట్టి బాగాహారం, గుణకారం, కసాగు, వంటి ప్రక్రియల్లో ఏది అవసరమో అది పూర్తి చేసి ఫలితాన్ని రాబట్టడానికి మరోరెండు నిముషాలు తప్పకుండా అవసరం అవుతుంది. ఈ తికమక ప్రశ్నా పత్రం వల్ల చాలా మంది అభ్యర్ధులు గణితం ప్రశ్నలను చదవకుండానే గాలిలో దీపం పెట్టినట్టు సమాధానాలు పెట్టాల్సిన దుస్థితి తలెత్తింది. ఇది ఏ ఒక్కరో అంటున్న మాట కాదు. పరీక్షరాసిన మెజారిటీ అభ్యర్ధులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. &lt;br /&gt;ఇంతకీ టెట్ శాస్త్రీయమేనా.. ?&lt;br /&gt;ఈ ప్రశ్న ఎప్పటి నుంచో అభ్యర్ధులను వేధిస్తున్న ప్రశ్న.. ఎందుకంటే బయోసైన్స్ అధ్యయనం చేసే విద్యార్ధులకు 10 తరగతి తరువాత గణితం అవసరమే లేదు. బీఈడీ వరకు గణితం జోలికే పోరు. అంటే అప్పుడే బీఈడీ అయిపోయిన విద్యార్ధులు గణితాన్ని అంటే క్షేత్రగణితాన్ని, ఘాతాంకాలను, సమీకరణాలను మరిచిపోయి ఏడేళ్లు అయిపోతుంది. ఇక పీజీలు, పీహెచ్‌డీలు చేస్తూనో లేక ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నవారైతే దాదాపు ఐదో ఎక్కానికే తడుముకోవాల్సిన పరిస్థితి. వీళ్లు చచ్చీచెడీ కోచింగ్ సెంటర్లలో గణితంలాంటిదాన్ని నేర్చుకున్నా వచ్చే ఫలితం కూడా లేదు. వీళ్ల అదృష్టం కొద్దీ డీఎస్సీలో ఉద్యోగం వస్తే బయాలజీ టీచర్ గానే వెళ్లాలి. తప్ప గణితం బోధించే చాన్సే లేదు. గణితం బోధించే చాన్సు లేని అభ్యర్ధులను గణితంలో నైపుణ్యాలను పరీక్షించాలను కోవడం వెనుక ఉద్ధేశ్యం ఏమిటని మేథావులు ప్రశ్నిస్తున్నారు. ఇదే సూత్రం, గణితం అభ్యర్ధులకు, సోషల్ స్టడీస్ అభ్యర్ధులకు వర్తిస్తుంది. వారికి పరిచయం లేని, బోధనకు అవసరం లేని సబ్జెక్ట్ లో కఠిన ప్రశ్నలతో పరీక్షించాలను కోవడం వెనుక అసలు ఉద్ధేశ్యం ఫిల్టర్ చేయడం తప్ప మరోటి కాదన్న విషయం తేట తెల్లమవుతోంది.  టీచర్ ఉద్యోగం చేయాలంటే ముందు బీఈడీ , డీఈడీ ఎంట్రన్స్ ఎదుర్కోవాలి... తరువాత శిక్షణా కాలాన్ని పూర్తి చేయాలి. ఆ పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించాలి. తరువాత టెట్ రాయాలి.. దీంట్లో కూడా ఉత్తీర్ణత సాధించాలి. తరువాత డీఎస్సీ రాయాలి. దీంట్లో కూడా ర్యాంక్ సాధిస్తే అప్పుడు పంతులు ఉద్యోగం. డిగ్రీ అర్హతతో రాసే ఐఏఎస్ పరీక్షకు కూడా ఇన్ని కండీషన్లు లేవు. రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్ష కూడా ఇన్ని స్థాయిలుండవు. అందుకే టెట్ పరీక్ష అవసరమా లేదా అన్నది జాతీయ స్థాయి అంశమైనా.. పరీక్ష నిర్వహించే విధానం మాత్రం సరియైనది కాదు, శాస్త్రీయ మైనది అసలే కాదనే వాదన బలంగా ఉంది.&lt;br /&gt;అర్హత పరీక్షలో కూడా రిజర్వేషనా..?&lt;br /&gt;మామూలుగా ఒక సబ్జెక్ట్ లో పాసవ్వాలంటే 35 శాతం మార్కులు రావాలంటారు. అది ఎస్సీ అయినా, బీసీ అయినా, ఓసీ అయినా పాస్ మార్కులు ఒకటే.. అంటే సబ్జెక్ట్‌లో పాస్ కావడానికి కులంతో సంబంధం లేదు. ఉద్యోగ కల్పనలో రిజర్వేషన్లను బట్టి పోటీ స్థాయిని బట్టి మార్కులు అవసరం ఉంటాయి. కానీ సబ్జెక్ట్ లో ఉత్తీర్ణత సాధించడానికి రిజర్వేషన్లు అవసరం లేదు. కానీ టెట్ లో ఉత్తీర్ణత సాధించడానికి కూడా రిజర్వేషన్లకు లింక్ పెట్టారు. ఎస్సీ ఎస్టీలకు 150 కు గానూ 60 మార్కులు, బీసీలకు 75 మార్కులు, ఇక ఓసీ లయితే 90 మార్కులు అర్హతా మార్కులుగా నిర్ణయించారు. ఇదెక్కడి చోద్యం.. అర్హత సాధించడానికి మార్కుల్లో భేదాలెందుకు ? ఉద్యోగ పరీక్షలో ఈ తంతు ఎలాగూ ఉంటుంది. ఇదే గనుక పూర్తి స్థాయిలో అమలయితే.. పేపర్ ఇలాగే క్లిష్టంగా ఉంటే.. డీఎస్సీకి మెజారిటీగా హాజరయ్యే అభ్యర్ధులు ఎస్సీ ఎస్టీలు వారి తరువాత బీసీలే అవుతారు. మెజారిటీ ఓసీ అభ్యర్ధులు ఆదిలోనే ఆగిపోతారు. దీన్ని ఆయా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. &lt;br /&gt; ఇన్ని గండాలు దాటుకొని డీఎస్సీ పరీక్షలు సవ్యంగా నిర్వహిస్తారా.. ఈ చిక్కుముడులను అభ్యర్ధులు కోర్టులో సవాలు చేసి స్టేలు తెచ్చుకుంటే నష్ట  పోయేది ఎవరు. ఆ స్టే ఎత్తేసి నియామకాలు మొదలు పెట్టేసరికి ఎన్నికల కోడ్ అమలులోకి వస్తే పరిస్థితి ఏంటి..? దురదృష్టవశాత్తో... అదృష్టవశాత్తో నోటిఫికేషన్ విడుదల చేసిన వేసిన ప్రభుత్వం కూలిపోయి కొత్త ప్రభుత్వం వస్తే ఈ నియామకాల పట్ల శ్రద్ధ చూపుతుందనుకోవడం కలే.. టామ్ అండ్ జెర్రీలాంటి ఈ నియామకాల ఉచ్చులో నిరుద్యోగ అభ్యర్ధులు తమ విలువైన సమయాన్ని, మేథస్సును, డబ్బులను వృధా చేసుకొని ఆవేశాలకు లోనై ఉద్యమాలకు సిద్ధమయ్యే రోజు ఎంతో దూరంలో లేదు. ఆ పరిస్థితి రాక ముందే.. ప్రభుత్వాలు రాక ముందే ప్రభుత్వ విధానాలు మారాలి. పారదర్శకంగా నియామకాలు జరగాలి.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2025145603318803586-3424235599816961158?l=janardhanpen.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://janardhanpen.blogspot.com/feeds/3424235599816961158/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2012/01/blog-post_10.html#comment-form' title='4 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/3424235599816961158'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/3424235599816961158'/><link rel='alternate' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2012/01/blog-post_10.html' title='త్రిశంకు స్వర్గంలో టీచర్స్ నియామకాలు'/><author><name>అయితగాని జనార్ధన్</name><uri>http://www.blogger.com/profile/17726349396278618689</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='32' height='31' src='http://4.bp.blogspot.com/-kIWV33C5fgA/Tu3bxeqHLTI/AAAAAAAAAdE/CFzElU-_9eo/s220/janardhan.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://1.bp.blogspot.com/-Z0VhfXoBViQ/TwyEwgcY_mI/AAAAAAAAAgc/MdLCy1naJrs/s72-c/TET-EXAM.jpeg' height='72' width='72'/><thr:total>4</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2025145603318803586.post-246385150329384402</id><published>2012-01-09T15:56:00.000-08:00</published><updated>2012-01-10T08:37:46.941-08:00</updated><title type='text'>మానని  గాయమిది .. ఇంకెన్నాళ్లీ రాజకీయ వ్యభిచారం</title><content type='html'>&lt;a href="http://4.bp.blogspot.com/-8lbozqGIWMU/Twt_ageMaLI/AAAAAAAAAgE/pMfM0A6oex4/s1600/vlcsnap-2012-01-10-05h28m39s238.png"&gt;&lt;img style="float:left; margin:0 10px 10px 0;cursor:pointer; cursor:hand;width: 400px; height: 300px;" src="http://4.bp.blogspot.com/-8lbozqGIWMU/Twt_ageMaLI/AAAAAAAAAgE/pMfM0A6oex4/s400/vlcsnap-2012-01-10-05h28m39s238.png" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5695786247110027442" /&gt;&lt;/a&gt;&lt;br /&gt;ఒళ్లంతా రక్తమోడుతున్నా లెక్క చేయలేదు.. ముళ్ల కంచె శరీరాన్ని తూట్లు తూట్ల చేస్తున్న పట్టిచ్చుకోలేదు... ఒకటే లక్ష్యం.. ఒకటే ఆశయం.. ఆ ఆశయ సాధనలో ముళ్లన్నీ పూలే అని భరించారు.. సరిగ్గా ఏడాది క్రిత జేఏసీ పిలుపు మేరకు వరంగల్ కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించిన వారి గాయాలు ఇంకా మానలేదు.. కానీ గాయాలు పెట్టే నొప్పికన్నా తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకొని నేతలు చేస్తున్న రాజకీయాలే బాధిస్తున్నాయంటున్నారు ముట్టడిలో గాయాల పాలైనవారు.&lt;br /&gt;మానని గాయం&lt;br /&gt;వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం సాక్షిగా జరిగిన రక్తతర్పణానికి యేడాదైంది పూర్తియింది.  ప్రభుత్వం ,సీమాంద్రుల తెలంగాణ వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ పొలిటికల్ జెఎసి తెలంగాణ ప్రాంతాల్లో 2011 జనవరి 10న కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ కలెక్టరేట్ల ముట్టడికి  వరంగల్ జిల్లా విద్యార్ధులు, తెలంగాణవాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.  దీంతో తెలంగాణవాదులు ఏకశిలాపార్కు వద్ద భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం  కలెక్టర్ కార్యాలయం దిశగా బయల్దేరారు.  కలెక్టరేట్ కార్యాలయానికి సమీపలో వున్న ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వద్దనే ఇనుప గ్రిల్స్ వేసి వందలాది పోలీసులు వారిని అడ్డుకునే యత్నం చేశారు. కాని అప్పటికే తెలంగాణ వాదులు వారిని ఛేదించుకుని కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు.  అంతకు ముందే కలెక్టర్ బంగ్లా ,కార్యాలయం  ఎదుట ముళ్లకంచె వేసి కేంద్ర బలగాలను  మోహరించారు. ముళ్లకంచెను దాటుకుంటూ వెళ్లే ప్రయత్నంలో... కేయూ జెఎసి నేత పాలడుగు అనిల్ కుమార్  ముళ్లకంచె లో పడి ఒళ్లంతా చిక్కుకున్నాయి. ఎంత లాగినా  రాకపోవడంతో ప్రక్కనే వున్న మెకానిక్ షాపు నుంచి కటింగ్ ప్లెయర్ సహాయంతో ఆ ముళ్లకంచెను కట్ చేసినా శరీరంలో నే చాలా వరకు చిక్కుకుపోయాయి.రక్తం రోడ్డు పై ధారలు పడుతుండగా అక్కడే వున్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం విన‍య్ భాస్కర్ ,మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావులు  చేతుల మీదనే అతన్నిదగ్గర్లో వున్న  ఆస్పత్రికి తీసుకెళ్ళారు. గంట పాటు వైద్య చికిత్సలు జరిపి ముళ్ల కంచెను శరీరం నుంచి తొలగించారు. &lt;br /&gt; శరీరాన్ని తూట్లు పడి రక్తం ధారాపాతంగా కారుతున్నా లెక్కచేయలేదు.. గాయపడ్డ అనిల్ కుమార్ ను స్థానిక నేతలతో బాటు.. మరికొందరు తెలంగాణవాదులు  స్థానిక  రోహిణి ఆస్పత్రికి తీసుకెళ్లారు.కొన్ని గంటల పాటు  ఆపరేషన్ చేసి 650కుట్లు వేసారు.దీంతో 15 రోజుల పాటు ఆస్పత్రిలో నే చికిత్స పొందాడు. చికిత్సకు లక్షా 90వేల రూపాయలు ఖర్చు అయ్యాయి. అనంతరం ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్న అనిల్ ను పరామర్శించేందు స్థానిక తెలంగాణవాదులు , జెఎసి నాయకులు ,టీఆర్ఎస్ నాయకులతో పాటు ,కేటీఆర్ ,ఈటెల రాజెందర్ కూడా వచ్చారు. నాలుగైదు రోజులు పరామర్శలు పూర్తయ్యాక అనిల్ కుమార్ ను అందరూ మరిచిపోయారు.. అనిల్ సోదరుడు మనోహర్ కూడా తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు ర్యాలీలో పాల్గొన్నాడు. ఈ ర్యాలీలో పాల్గొన్నవారి పై పోలీసులు లాఠీ చార్జి చేయడంతో మనోహర్ చేయి విరిగింది. పోలీసులు అరెస్టు చేసి 15 రోజులు రిమాండ్ కు పంపారు. దీంతో కుటుంబం వీధిన పడింది. చేతికొచ్చిన ఇద్దరు కొడుకులూ అసహాయంగా మారడంతో కుటుంబం గడవడమే కష్టంగా మారింది. ఇంత జరిగినా ఏ నాయకుడూ ఎలా ఉన్నావని పలకరించిన పాపాన పోలేదు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడానికి ఇచ్చే ప్రేరణ తరువాత ఇబ్బందులు ఎదురైతే ఉండవని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే అయి ఉండి కూడా బసవరాజు సారయ్య ఏరోజూ తమను పరామర్శించలేదన్నారు.  తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తమ కుటుంబం అంతా తెలంగాణ ఉద్యమానికి బలిపశువుల్లాగా మారామని కళ్లనీళ్ల పర్యంతమయ్యాడు అనిల్ కుమార్.,&lt;br /&gt;&lt;a href="http://3.bp.blogspot.com/-6idfZXwcn8M/Twt_gziqAlI/AAAAAAAAAgQ/AJdy-mZPPT0/s1600/vlcsnap-2012-01-10-05h29m04s226.png"&gt;&lt;img style="float:left; margin:0 10px 10px 0;cursor:pointer; cursor:hand;width: 400px; height: 300px;" src="http://3.bp.blogspot.com/-6idfZXwcn8M/Twt_gziqAlI/AAAAAAAAAgQ/AJdy-mZPPT0/s400/vlcsnap-2012-01-10-05h29m04s226.png" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5695786355308233298" /&gt;&lt;/a&gt;&lt;br /&gt;  తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలకు తెగించి పోరాడిన బాధిత కుటుంబాలను ఆదుకోవాలని మేథావులు, అధ్యాపకులు , అతని స్నేహితులు  కోరుతున్నారు. పాలడుగుల అనిల్ కుమార్ తో పాటు అతని కుటుంబం ఉద్యమంలో దాడికి గురికావడం బాధాకరమని , అనిల్ కుటుంబాన్ని ఆదుకుని ,అతనికి ఆర్ధిక సాయం చేయాల్సిన అవసరం తెలంగాణ అనుకూల పార్టీలతో పాటు ,తెలంగాణవాదులకూ ,స్థానిక ప్రజాప్రతినిధులకు వుందని అన్నారు. అనిల్ కుమార్ ముళ్లె కంచె దాడికి గురై నేటికి యేడాది గడుస్తున్న స్పందించే నాధులు లేకపోవడం బాధాకరమని అన్నారు.&lt;br /&gt;ప్రత్యక్షంగానో పరోక్షంగానో తనతో పాటు అతని కుటుంబం తెలంగాణ ఉద్యమంలో  అన్యానికి గురైనా తెలంగాణ సాధన కోసమనేనని బాధితులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమఒళ్లంతా హూనమైనా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కావాలనే ఆకాంక్ష ముందు ఇవేవీ బాధ పెట్టవంటున్నారు. తెలంగాణ సెంటిమెంట్‌కోసం పోరాడే యువకులను అడ్డం పెట్టుకొని నేతలు రాజకీయాలు చేయడం మానుకోవాలని వారు కోరుకుంటున్నారు. తమ త్యాగాలను రాజకీయంగా కాక తెలంగాణ సాధనకు స్పూర్తిగా తీసుకోవలని బాధితులు కోరుుతున్నారు.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2025145603318803586-246385150329384402?l=janardhanpen.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://janardhanpen.blogspot.com/feeds/246385150329384402/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2012/01/blog-post_09.html#comment-form' title='5 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/246385150329384402'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/246385150329384402'/><link rel='alternate' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2012/01/blog-post_09.html' title='మానని  గాయమిది .. ఇంకెన్నాళ్లీ రాజకీయ వ్యభిచారం'/><author><name>అయితగాని జనార్ధన్</name><uri>http://www.blogger.com/profile/17726349396278618689</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='32' height='31' src='http://4.bp.blogspot.com/-kIWV33C5fgA/Tu3bxeqHLTI/AAAAAAAAAdE/CFzElU-_9eo/s220/janardhan.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://4.bp.blogspot.com/-8lbozqGIWMU/Twt_ageMaLI/AAAAAAAAAgE/pMfM0A6oex4/s72-c/vlcsnap-2012-01-10-05h28m39s238.png' height='72' width='72'/><thr:total>5</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2025145603318803586.post-7482125397278515992</id><published>2012-01-02T21:44:00.000-08:00</published><updated>2012-01-02T21:46:39.786-08:00</updated><title type='text'>కొలవెర్రికి.. రాతిబొమ్మల్లో కొలువైన.. పాటలకు లింకేంటి..?</title><content type='html'>&lt;a href="http://4.bp.blogspot.com/-dq24YWuhisc/TwKWO37csHI/AAAAAAAAAf4/-ukNoPnyxpk/s1600/Why%2BThis%2BKolaveri%2BDi.jpg"&gt;&lt;img style="float:left; margin:0 10px 10px 0;cursor:pointer; cursor:hand;width: 400px; height: 400px;" src="http://4.bp.blogspot.com/-dq24YWuhisc/TwKWO37csHI/AAAAAAAAAf4/-ukNoPnyxpk/s400/Why%2BThis%2BKolaveri%2BDi.jpg" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5693278061225357426" /&gt;&lt;/a&gt;&lt;br /&gt;కొలవెర్రికి.. రాతిబొమ్మల్లో కొలువైన.. పాటలకు లింకేంటి..?&lt;br /&gt;"మాస్ లోనే మార్కెటింగ్"&lt;br /&gt;నిన్న మా పాప "డాడీ నాకు కొలవరి ధీ" పాట సెల్‌ఫోన్ లో తీసుకురమ్మని అడిగింది. వాస్తవానికి నాకు ఎందుకో ఆ పాటంటే మొదటిసారే నెగెటివ్ ఫీలింగ్ కలిగింది. దానికి కారణం ఆ పాట నచ్చక కాదు. ఆ తరహా బట్లర్ ఇంగ్లీష్ పాటలు గతంలో చాలానే వచ్చినయి. ఈఎఫ్ఎల్ యూనివర్సిటీలో మొదటిసారి నా ఫ్రెండ్ రూంలో యూట్యూబ్ లో పాట చూశాను. ఈ పాట యూత్‌ను ఊపేస్తుంది చూడమని ఫ్రెండ్ చెప్పినపుడు (అప్పటికి ఇంత వెర్రి లేదు) ఎంతో ఎక్స్పెక్ట్ చేసి చూశాను. కానీ నా ఎక్స్పెక్టేషన్స్ స్థాయిలో పాట లేదు. పాతగానే ఉంది. కానీ ఇప్పడు యావత్ యూత్ ను బాషా భేదం లేకుండా ఊపేస్తుంది. అర్ధం కాలేదు. ఎందుకు ఈ పాటకు ఇన్ని పేరడీలు. ఈ పాట అంతబాగా నచ్చిందేంటి..? బాగా ఆలోచిస్తే ఒక్క విషయం భోదపడింది. అంతేకాదు బుద్దుడి బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయినట్టు నాక్కూడా హిట్ ఫార్ములా జ్ఞానోదయం అయింది. దానికి నేనిచ్చిన పేరు "మాస్ లోనే మార్కెటింగ్".  అవును ఒక పాట హిట్ కావాలంటే ముందు ఆ పాట జనాల్లోకి వెళ్లాలి. అయితే జనాల్లోకి వెళ్లిన అన్ని పాటలూ హిట్ కావు. ఆ పాట హిట్ కావాలంటే సందర్భానికి అనుగుణంగా ఆకట్టుకోవాలి. సందర్భం అంటే.. ఇక్కడ మళ్లీ డౌట్.. అది సినిమాలో సన్నివేశం కావచ్చు. నిజజీవితంలో సన్నివేశం కావచ్చు. దీనిక్కూడా ఉదాహరణ చెప్పేముందు మరో విషయం ప్రస్తావించక తప్పదు. అదేంటంటే పాటను ఎవరు.. ఎలా.. ప్రసెంట్ చేస్తున్నారన్నది కూడా ఇంపార్టెంటే.. ఆ పాట ప్రసెంట్ చేసే వారు సందర్భానికి అణుగుణంగా.. హత్తుకుపోయేలా... ఆకట్టుకునేలా.. కావలసిన అన్ని రసాలూ పిండి.. తిరిగి ప్రేక్షకుడు లేదా వీక్షకుడు హమ్మింగ్ చేయగలిగేలా వశీకరణ చేసుకోవాలి. దీంట్లో బ్యాలన్స్ ముఖ్యం.. ఏమాత్రం అతి ఉన్న కశెం అవుతుంది. సో ఇప్పుడు ఉదాహరణ జోలికి వస్తాను. మొదట.. ఒక పాట.. ఈ మధ్య కాలంలో తెలంగాణ అమరవీరులకు సంబంధించి బాగా పాపులర్ అయిన పాట "రాతి బొమ్మల్లోనే కొలువైన శివుడా.. రక్త బంధం విలువ నీకు తెలియదురా.." ఇదీ పాట...  వాస్తవానికి ఈ పాట ఈ మధ్య పుట్టింది. కాదు. తెలంగాణ అమరవీరుల కోసం పుట్టింది కూడా కాదు. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఈ పాటను మిట్టపల్లి సురేందర్ నిషిద్ద కమ్యునిస్టు.. విప్లవ గ్రూపుల్లో అమరులైన వ్యక్తుల కోసం ఎప్పుడో.. పాత ట్యూన్ లో రాసిన పాట ఇది. దాంట్లో.." అందుకని వేశావా... నా కొడుకును నక్సలైట్ అని ముద్రను" అని ఉంటుంది. అంటే అది నక్సలైట్ల కోసమే రాసిన పాట అని తెలుస్తూనే ఉంది. అప్పట్లో కమ్యునిస్టు మీటింగ్ లలో మార్మోగింది కూడా.. కొన్ని క్యాసెట్లల్లో కూడా రికార్డ్ అయింది.. కానీ దాన్నెవరూ పట్టించుకోలేదు... ఎటొచ్చీ.. తెలంగాణ మలిదశ ఉద్యమంలో శ్రీకాంతా చారి ఆత్మత్యాగం తరువాత.. శ్రీకాంతాచారి సంస్మరణ సభలో... సందర్భం వేడి వేడిగా.. ఉంది.  అమరవీరులను తలుచుకొని దు:ఖిస్తున్న సమయంలో సాయిచంద్ గుండెలకు హత్తుకొనేలా ఈ పాట పాడిన విధానం అందర్నీ కదిలించింది. దానికి తోడు టీవీ ఛానళ్లన్నీ శ్రీకాంతా చారి తల్లి ఆ పాట వింటూ రోధించడాన్ని ప్రత్యక్షప్రసారం చేశాయి. దీంతో ఆ పాట జనాల్లోకి ఎంతగా వెళ్లాలో అంతగా వెళ్లింది. అయితే ఈ పాటే తరువాత కళాకారుల మధ్య పోటీకి దారి తీసింది. ఒక రకంగా సాయిచంద్ అనే తెలంగాణ గాయకుడికి లిఫ్ట్ ఇచ్చింది ఈ  పాటే.. ఈ పాట సురేందర్ రాశాడని కూడా చాలా మందికి చాలా కాలం వరకు తెలియదు. సాయిచంద్ తరువాత ఎవరు పాడినా ఈ పాటను ప్రజలు రిసీవ్ చేసుకోలేక పోయారు. మొదట వడ్లకొండ అనిల్, తరువాత స్వర్ణ ఇలా చాలా మంది ప్రజల మెప్పు పొందాలని చూసినా సాధ్యం కాలేదు. అంతేందుకు గీత రచయిత మిట్టపల్లి సురేంధర్ ఎక్కడ ధూంధాం జరిగినా ఈ పాటే పాడుతుంటాడు. ఇది తన పాట అని చెప్పి మరీ.. అయినా సాయిచంద్‌కు వచ్చిన రెస్పాన్స్ రాకపోవడానికి నేనే ప్రత్యక్ష సాక్షిని. తరువాత పోరు తెలంగాణ చిత్రంలో ఆర్. నారాయణ మూర్తి తన సినిమాలో నిత్య సంతోషిణితో పాడించినా అంతబాగా రాలేదు. సో.. దీని ద్వారా తెలుసోచ్చిన నీతి ఏంటంటే ఒక పాట.. ఆ పాటలో ఉన్న  విషయానికి తగ్గ సందర్భానికి తగ్గట్టుగా.. పాడేవాళ్లు.. సందర్భానికి తగ్గ మసాలా దట్టిచ్చి జనాల్లోకి తీసుకెళితే ఆ పాట హిట్. ఇప్పుడు కొలవెర్రి ఢీ దగ్గరికి వద్దా.. ఈ పాట రజనీ కాంత్ అల్లుడు ధనుష్ పాడిన సరదా పాట.  వాస్తవానికి బట్లర్ ఇంగ్లీష్ తో ఆ మధ్య కాలంలో చాలా పాటలే వచ్చాయి. కానీ చాలా తక్కువ పాటలు ప్రజాదరణ పొందాయి. కానీ క్లాస్ డివిజన్ నుంచి వచ్చిన ధనుష్ మాస్ మసాలా కలిపి.. టింగ్లీష్ కలిపి పాడాడు. అంతే కాదు.. రిథమ్.. బీట్ కూడా పక్కా మాస్ ఉంది... ఈ పాటలో మాస్ తమను చూసుకున్నారు. తమ లైఫ్ చూసుకున్నారు. పాటలన్నీ బోర్ అయిన సందర్భంలో పబ్లిక్... పబ్లిసిటీ ఇచ్చిన పాట ఇది. దీంతో పాటు.. టీవీ ఛానళ్లు కూడా దీనికి తగ్గట్టు కావల్సిన దానికంటే ఎక్కువగానే ప్రచారం కల్పించాయి. అందుకే ఆ పాట హిట్ అయింది. కొలవరి కంటే గొప్ప పాటలు.. ఇంకా బాగా ఆకట్టుకోగల పాటలు ఎన్నో కాలగర్భంలో కలిసిపోయాయి. ఎదైనా అంతే పది మందికి నచ్చితే హిట్.. పదిమందికి చేరక ముందే కనుమరుగైతే ఫట్.. నలుగురికి నచ్చినది నా కసలే నచ్చదులే..&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2025145603318803586-7482125397278515992?l=janardhanpen.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://janardhanpen.blogspot.com/feeds/7482125397278515992/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2012/01/blog-post_02.html#comment-form' title='1 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/7482125397278515992'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/7482125397278515992'/><link rel='alternate' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2012/01/blog-post_02.html' title='కొలవెర్రికి.. రాతిబొమ్మల్లో కొలువైన.. పాటలకు లింకేంటి..?'/><author><name>అయితగాని జనార్ధన్</name><uri>http://www.blogger.com/profile/17726349396278618689</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='32' height='31' src='http://4.bp.blogspot.com/-kIWV33C5fgA/Tu3bxeqHLTI/AAAAAAAAAdE/CFzElU-_9eo/s220/janardhan.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://4.bp.blogspot.com/-dq24YWuhisc/TwKWO37csHI/AAAAAAAAAf4/-ukNoPnyxpk/s72-c/Why%2BThis%2BKolaveri%2BDi.jpg' height='72' width='72'/><thr:total>1</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2025145603318803586.post-258539696970519915</id><published>2012-01-01T18:16:00.001-08:00</published><updated>2012-01-01T18:16:12.744-08:00</updated><title type='text'>ఆదిలాబాద్‌లో రాకాసి బల్లుల సంచారం</title><content type='html'>&lt;a href="http://3.bp.blogspot.com/-iUqK_E3-6qE/TwETObTWnyI/AAAAAAAAAfs/FD7_v17etrA/s1600/dinosaur.jpg"&gt;&lt;img style="float:left; margin:0 10px 10px 0;cursor:pointer; cursor:hand;width: 400px; height: 300px;" src="http://3.bp.blogspot.com/-iUqK_E3-6qE/TwETObTWnyI/AAAAAAAAAfs/FD7_v17etrA/s400/dinosaur.jpg" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5692852542541045538" /&gt;&lt;/a&gt;&lt;br /&gt;&lt;br /&gt;రాకాసి బల్లులు.. ఈ పేరు వింటేనే ఒళ్లు జలదరిస్తుంది... వెండి తెరపై రాకాసు బల్లుల రూపాలను చూసే మనం అమ్మో అనుకుంటాం.. ఇప్పుడు ఆ జాతి పూర్తిగా అంతరించిపోయింది. అయితే ఇంత బలిష్టమైన జీవులు ఈ భూమి  పై నుంచి అదృశ్యం కావడానికి కారణాలేంటి. అసలు ఇవి మనుగడ సాగించి, అంతరించిన ప్రాంతాలేవి అనే విషయాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. తాజాగా లభించిన పరిశోధనల్లో గోదావరి పరివాహక ప్రాంతంలో డైనోసార్లు సంచరించేవని శాస్త్రవేత్తల పరిశోెధనల్లో తేలింది. నిజమా... భారతదేశంలోనే రాకాసు బల్లుల పాదముద్రలున్నాయా.. మన పూర్వికులు రాకాసి బల్లులతో సహవాసం చేశారా.. ఈ ప్రశ్నలకు సమాధానం కనుక్కొనే ప్రయత్నం చేస్తున్నారు శాస్త్రవేత్తలు&lt;br /&gt;ఈ భూమి ఉద్భవించినప్పటి నుంచి ఎన్నో రకాల మార్పులు చెందింది. భూమి పై పొరలు గడ్డకట్టి నీటి ఆవిరి చినుకు రూపంలోకి మారిన క్షణం నుంచీ ఈ భూమి జీవజాతులకు ఆవాసంగా మారింది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం. ఈ భూమి మొత్తం ఒక గడ్డగా ఉండి నీరంతా ఒక వైపు ఉండేదని అంచనా.. ఈ భూ ద్వీపం పైనే జీవ జాతులన్నీ ఉద్భవించాయని.. తరువాత ఖండ చలనం ద్వారా భూమి ఖండాలుగా విడిపోయిందని సిద్దాంతం.. ఈ భూమితో బాటే జీవ జాతులన్నీ విడిపోయాయి. అందుకే అన్ని ఖండాల్లో దాదాపు ఒకే రకమైన జీవజాతులున్నాయి.&lt;br /&gt;అయితే డైనోసార్లు మాత్రం అన్ని ఖండాల్లో అంతరించిపోయాయి. అసలీ డైనోసార్లు ఎందుకు చనిపోయాయి. ఇవి చాలా బలిష్టమైన జీవులు. ఎటువంటి వాతావరణాన్నైనా తట్టుకొని బతకగలవు.. శత్రువును ఎదుర్కొవడంలో దిట్ట.. వీటికంటే బలహీన జీవులు ఉత్పాతాలకు తట్టుకొని జీవిస్తుంటే..ఇవెందుకు అంతరించాయి. ఇదే శాస్త్రవేత్తలను దశాబ్దాలుగా తొలుస్తున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు వారికి దొరికిన ఒకే ఒక సమాధానం... గ్రహశకలం ఒకటి భూమిన ఢీకొందని.. ఆ నిప్పు సెగల్లో ఈ డైనోసార్లు అంతమై ఉంటాయని... ఈ సమాధానం తొలుత అందరికీ నచ్చింది. మెజారిటీ శాస్త్రవేత్తలు ఆమోదించారు కూడా.. కానీ కొందరు శాస్త్రవేత్తలు. మాత్రం ఈ వాదనతో విభేదించారు. గ్రహశకలం ప్రభావం అన్ని జీవులపైనా ఉంటుందని.. అది డైనోసార్లనే ఎందుకు చంపుతుందనే ప్రశ్నకు సమాధానం దొరకలేదు. తాజాగా శాస్త్రవేత్తల్లో భారతదేశంలో జరిపిన పరిశోధనల్లో కొత్త విషయాలు వెలుగు చూశాయి. డైనోసార్ల అంతానికి భూ శకలం ఒక్కటే కారణం కాదని తేలింది.&lt;br /&gt;రాకాసి బల్లులు భారత దేశంలో కూడా సంచరించేవి. ఇవి గోదావరి పరివాహక ప్రాంతంలో విరివిగా సంచరించేవి. ఇవి సంచరించే ప్రాంతంలో ఈత, పైన్ చెట్లు ఎక్కువగా ఉన్నట్టు వీటి విసర్జక పదార్ధాల విశ్లేషణలో తేలింది. దీన్ని బట్ట ఇవి గోదావరి పరివాహక ప్రాంతంలో సంచరించేవని పరిశోధకులు తేల్చారు.  మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ సమీపంలో అగ్ని పర్వతం బద్దలవడం రాకాసి బల్లులకు ప్రాణగండంగా మారింది. ఈ పేలుడులో విషవాయువులు, కార్భన్ డై ఆక్సైడ్, మోనాక్సైడ్ లు వెలువడ్డాయి. ఈ లావా ద్రవం మహా బలేశ్వరం నుంచి పశ్చిమం వైపుకు గుజరాత్ లోని ఖచ్ ప్రాంతం వరకు, ఇటు తూర్పు వైపున గోదావరి నది గుండా బంగాళాఖాతం వరకు ప్రవహించింది. లావా దెబ్బకు ఈ ప్రాంతమంతా బూడిదగా మారింది. కొన్ని వందల సంవత్సరాలు ఇక్కడ గడ్డికూడా మొలవని పరిస్థితి. తర్వాత జరిగిన వాతావరణ మార్పుల్లో నదీ ప్రాంతంలో నీరు ప్రవహించడంతో లావా ప్రవహించిన ప్రాంతమంతా.. సారవంతమై అడవులు  పెరిగాయి.. గతంలోనే ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో దట్టమైన అడవులు ఉండేవి. అవి మాడి మసై పోయాయి. కొన్ని కాలపోకుండా భూగర్భంలో కలిసిపోయాయి... అవే ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతంలో రాకాసి బొగ్గుగా.. విలువైన ఖనిజంగా మనకు లభిస్తోంది.. ఈ దారిలో కొట్టుకు పోయిన ఇంధనాలన్నీ సముద్ర గర్భానికి చేరి అక్కడ కర్భన రసాయనాలుగా రూపాంతరం చెంది కృష్ణా గోదావరి బేసిన్ లో పెట్రోల్ రూపంలో అభిస్తోంది. &lt;br /&gt; భారతదేశంలో లభించిన డైనోసార్ల శిలాజాల వల్ల ఎంతో విలువైన సమాచారం లభించింది. ఇక డైనోసార్ల గురించి పరిశోధన చేసే వారికి ఇండియానే కీలకకానుంది.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2025145603318803586-258539696970519915?l=janardhanpen.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://janardhanpen.blogspot.com/feeds/258539696970519915/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2012/01/blog-post.html#comment-form' title='4 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/258539696970519915'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/258539696970519915'/><link rel='alternate' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2012/01/blog-post.html' title='ఆదిలాబాద్‌లో రాకాసి బల్లుల సంచారం'/><author><name>అయితగాని జనార్ధన్</name><uri>http://www.blogger.com/profile/17726349396278618689</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='32' height='31' src='http://4.bp.blogspot.com/-kIWV33C5fgA/Tu3bxeqHLTI/AAAAAAAAAdE/CFzElU-_9eo/s220/janardhan.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://3.bp.blogspot.com/-iUqK_E3-6qE/TwETObTWnyI/AAAAAAAAAfs/FD7_v17etrA/s72-c/dinosaur.jpg' height='72' width='72'/><thr:total>4</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2025145603318803586.post-589824478946648500</id><published>2011-12-31T22:27:00.000-08:00</published><updated>2011-12-31T22:37:43.697-08:00</updated><title type='text'>కొత్త సంవత్సరం ఇంత అసహ్యంగా... అశ్లీలంగానా..</title><content type='html'>కొత్త సంవత్సరం ఇంత అసహ్యంగా... అశ్లీలంగానా..&lt;br /&gt;&lt;a onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}" href="http://1.bp.blogspot.com/-mG6KrMXFado/Tv__AJQ_RWI/AAAAAAAAAfE/hf4nr2Gy6Vc/s1600/111215_runway9_nye2012.jpg"&gt;&lt;img style="float:left; margin:0 10px 10px 0;cursor:pointer; cursor:hand;width: 400px; height: 246px;" src="http://1.bp.blogspot.com/-mG6KrMXFado/Tv__AJQ_RWI/AAAAAAAAAfE/hf4nr2Gy6Vc/s400/111215_runway9_nye2012.jpg" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5692548831971853666" /&gt;&lt;/a&gt;&lt;br /&gt;డిసెంబర్ 31 ఆహా... పొద్దున్నే బండి డ్రైవ్ చేసుకుంటూ ఆఫీస్‌కు వస్తుంటే.. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. రోడ్ల పై అక్కడక్కడా పగిలిన సీసాలు నగ్నంగా కనిపిస్తున్నాయి. ఏ కసాయి వాడో వదిలిన కరుకు పెదవి ముద్రలను భరిస్తూ రోడ్డు పై కార్పోరేషన్ చెత్త లారీ కోసం ఎదురు చూస్తున్నాయి. అక్కడక్కడా కొత్త సంవత్సరం వచ్చిందని పొట్ట చింపుకున్న టపాసులు భారతదేశ పేదవాడి వస్త్రాల్లా చెల్లా చెదురుగా పడి ఉన్నాయి.. టీవీలన్నీ మారు మోగిపోతున్నాయి. కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయని. నేను కూడా ఓ వార్త రాయల్సివచ్చింది. అదీ ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా కొత్త సంవత్సర వేడుకలు జరిగాయని రాశాను. దానికోసం ప్రియా ఓ ప్రియా చిత్రం నుంచి "కమ్మనికలలకు ఆహ్వానం.. హ్యాపీ న్యూఇయర్" అనే పాట కూడా తగిలించాను. ఇంతకీ  కొత్త సంవత్సరం ఎంత ఘనం.. ఎంత వేడి వేడుకగా జరిగిందని వచ్చిన ఫీడ్ చూశాను. కేఫ్ టౌన్ నుంచి ఇండియా క్యాపిటల్ వరకు.. హైదరాబాద్ నుంచి కుశాయిగూడ వరకు సేమ్ హడావుడి. సేమ్ కల్చర్.. అర్ధనగ్నంగా నర్తించడం.. ఒంట్లో కొవ్వుపూసలను తరగలు తరగలుగా.. తరంగాలుగా కదిలించడం.. డిజిటల్ గిటారు నాదాలకు.. ప్యాడ్ ప్లేయర్ చేసే రొదలకు అనువుగా కాలు కదపడం.. మధ్యలో కాస్త ఓర చూపులు.. నడుమొంపుల నాట్యాలు.. పయోదర పీయూష మర్ధనాలు.. మధ్య మధ్యలో మద్యంలాంటి దాన్ని చుంబిస్తూ... ప్రియురాలిని మళ్లీ కొత్తగా హత్తుకుంటూ.. కొత్త ప్రేయసిలాంటి వ్యక్తికోసం వెతుక్కుంటూ.. రాత్రంతా వేడుకగా సాగింది.. కొత్త సంవత్సరం.. కానీ నాకెందుకో.. రోజూలాగే పొద్దు పొడిచిందనిపించింది.. భౌషా సూరీడికి కొత్త సంవత్సరం అని తెలిస్తే కొత్త కిరణాలు రాల్చేవాడేమో.. అర్ధనగ్నంగా ఉదయించేవాడేమో.. ఉదయం పూట పల్లెలో కోడి కూస్తూనే హ్యాపీ న్యూఇయర్ అని కూసేదేమో.. ఈ కుర్రకారు కారులో షికారు చేస్తూ అర్ధరాత్రి కారుకూతలు కూస్తూ.. హ్యాపీన్యూ ఇయర్ అంటే.. ఎవరికి హ్యాపీ.. ఎంతమందికి తెలుసు ఈ న్యూఇయర్ జిలుగులు నింపుతుందో.. వెలుగులు నింపుతుందో.. చీకట్లోకి దింపుతుందో.. కానీ ఒకటి తెలిసింది.. కొత్త సంవత్సరమంటే.. బహిరంగ అర్ధనగ్న నృత్యాలకు అధికార హోదా.. కండీషన్డ్ మద్యప్రియులకు ఆ రోజు ఫ్లెక్సిబిలిటీ.. కాస్త తిట్ల నుంచి వెసులుబాటు.. కానీ అదే మద్యం కొత్త సంవత్సరం రోజే విజయవాడ మైలవరంలో 14 మందికి పైగా పొట్టనపెట్టుకుంది.. అదే మద్యం హైదరాబాద్‌లో బైక్ పై వెళుతున్న నలుగురిని పొట్టన పెట్టుకుంది.1998లోనే కొత్త సంవత్సరం సందర్భంగా ఫుల్ బాటిల్ లాగిచ్చిన నాకు కొత్తగా జ్ఞానోదయం అయిందేమీ లేకున్నా.. ఎందుకో కొత్త సంవత్సరం అంటే ఇదేనా అనిపించింది. నా ఆరోతరగతిలో.. మీనా.. అట్ట బొమ్మను, రోజాపూల అట్ట బొమ్మను కత్తిరించి కవర్లోపెట్టి..దానివెనకాల హ్యాపీ న్యూయర్ అని అమ్మాయిలకు ఇచ్చే ప్రయత్నం చేయడం గుర్తుంది. వాళ్లు అదేదో లవ్ లెటర్ గా ఫీలయి..  మొహం ముందే చింపేయటం కూడా గుర్తుంది. దాన్ని ఇవ్వడానికి ఎంత కష్టపడేవాళ్లమో కూడా గుర్తుంది. కొత్త సంవత్సరమంటే తెల్లవారక ముందే లేచి ఇంటి ముందు సాన్పు జల్లి అమ్మ ముగ్గేస్తుంటే. రంగులతో హ్యపీ న్యూఇయర్ అని రంగులు దిద్ది.. ఊళ్లో అందరికంటే మన డిజైనే బాగుందని పొగుడుకోవడం గుర్తుంది. కొత్త సంవత్సరమంటే ఎక్జామ్స్ దగ్గరికొస్తున్నాయని మాస్టార్లు మందలించిన విషయం కూడా గుర్తే.. &lt;br /&gt;&lt;a onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}" href="http://2.bp.blogspot.com/-fGpSF9dSkgA/Tv__HCLQ_sI/AAAAAAAAAfQ/yRt6-FpBjME/s1600/ss-111229-newyear-10.ss_full.jpg"&gt;&lt;img style="float:left; margin:0 10px 10px 0;cursor:pointer; cursor:hand;width: 400px; height: 262px;" src="http://2.bp.blogspot.com/-fGpSF9dSkgA/Tv__HCLQ_sI/AAAAAAAAAfQ/yRt6-FpBjME/s400/ss-111229-newyear-10.ss_full.jpg" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5692548950327885506" /&gt;&lt;/a&gt;&lt;br /&gt;కానీ కొత్త సంవత్సరమంటే ఇంత అర్ధ నగ్నంగా.. ఓ దశ తరువాత పూర్తి నగ్నంగా.. మత్తుగా గమ్మత్తుగా ఉంటుందని అప్పుడు తెలియదు.. అసలు కొత్త సంవత్సరమంటే అదేనేమో.. ఎందుకంటే ఈ హైటెక్ వాళ్లు చేసేవన్నీ కొత్తగా ఏం లేవు.. కొత్తగా ఏమీ అనిపించవు.. ఎప్పుడూ చేసేవే.. రోజూ పబ్బుల్లో చేస్తున్నవే.. కాకుంటే ఇప్పుడు పిల్లల ముందే అధికారికంగా.. చేస్తున్నారు. తాగుతున్నారు. దమ్ము పీలుస్తున్నారు.. మత్తులో ఇంకేదేదో చేస్తున్నారు.. ఇవన్నీ రోడ్డు పై నుంచి  నలుగురు పిల్లలు మాత్రం నిద్రగాచి చూస్తున్నారు. ఆ సంతోషాన్ని పంచుకోడానికి కాదు.. వాళ్లు వెళ్లిపోతే.. పడిపోయిన సీసాలను.. చెత్త కాయితాలను, ప్లాస్టిక్ బ్యాగులను ఏరుకుందామని.. ఆ ఒక్కరోజైనా కడుపు నింపుకుందామని.. కొత్త సంవత్సరం కదా.. వాళ్లు కూడా అర్ధ నగ్నంగానే ఉన్నారు.. ఫ్యాషన్ కోసం మాత్రం కాదు..&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2025145603318803586-589824478946648500?l=janardhanpen.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://janardhanpen.blogspot.com/feeds/589824478946648500/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2011/12/blog-post_31.html#comment-form' title='10 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/589824478946648500'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/589824478946648500'/><link rel='alternate' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2011/12/blog-post_31.html' title='కొత్త సంవత్సరం ఇంత అసహ్యంగా... అశ్లీలంగానా..'/><author><name>అయితగాని జనార్ధన్</name><uri>http://www.blogger.com/profile/17726349396278618689</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='32' height='31' src='http://4.bp.blogspot.com/-kIWV33C5fgA/Tu3bxeqHLTI/AAAAAAAAAdE/CFzElU-_9eo/s220/janardhan.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://1.bp.blogspot.com/-mG6KrMXFado/Tv__AJQ_RWI/AAAAAAAAAfE/hf4nr2Gy6Vc/s72-c/111215_runway9_nye2012.jpg' height='72' width='72'/><thr:total>10</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2025145603318803586.post-2575272550734703692</id><published>2011-12-28T09:30:00.000-08:00</published><updated>2011-12-28T09:32:34.468-08:00</updated><title type='text'>తుఫాన్‌లకు పేరెందుకు పెడతారో తెలుసా?</title><content type='html'>వికృత విలయాలకు అందమైన పేర్లు పెడుతుంటారు.. ఎందుకో తెలియదు గానీ... ఊర్లకు ఊర్లను ముంచెత్తిన తుపాన్ పేరు లైలా అన్నారు.. ప్రోఖ్రాన్ అణు పరీక్షలకు బుద్ద స్మైలింగ్ అన్నారు. ఇటువంటివి చరిత్రలో ఎన్నో.. ఎన్నెన్నో.. ఇప్పుడు కూడా చెన్నైకి 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న తుపాన్ కు థేన్ అని పేరు పెట్టారు. అసలు ఇంతకీ తుఫాన్ లకు పేరెందుకు పెడతారు. ఈ తుపాన్ లకు పేర్లు పెట్టే సంప్రదాయం ఎప్పటి నుంచి మొదలయిందో చెబుతాను వినండి&lt;br /&gt;&lt;a href="http://1.bp.blogspot.com/-UeN-te4PdQA/TvtSbqGJWlI/AAAAAAAAAe4/tl7Na5BcQQA/s1600/Cyclone.jpg"&gt;&lt;img style="float:left; margin:0 10px 10px 0;cursor:pointer; cursor:hand;width: 400px; height: 267px;" src="http://1.bp.blogspot.com/-UeN-te4PdQA/TvtSbqGJWlI/AAAAAAAAAe4/tl7Na5BcQQA/s400/Cyclone.jpg" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5691233189222767186" /&gt;&lt;/a&gt;&lt;br /&gt; సముద్ర తీర ప్రాంతాలకు తుఫానుల ముప్పు కొత్తేమి కాదు.. సముద్రంలో అప్పుడప్పుడు వాతావరణంలో తేడాల వల్ల ఏర్పడే అల్పపీడనం వాయుగుండంగా మారి.. సముద్ర గర్భంలోనే సుడులు తిరుగుతూ కదలడాన్ని తుఫాన్ అంటారు. ఇక- అడపాదడపా తుపాన్లు మనల్ని వెంటాడుతూనే వున్నా..తరచుగా వస్తున్న ఈ ఉత్పాతాలను గుర్తించి, రికార్డు చేయడానికి వీలుగా వాటికి పేర్లు పెట్టడం మొదలు పెట్టారు. హిందూ మహాసముద్ర ఉత్తర ప్రాంతం తుపానులకు బలవుతుండటంతో ఈ ప్రాంతాన్ని తాకే తుపాన్లకు పేర్లు పెట్టే సంప్రదాయాన్ని ప్రపంచ వాతావరణ సంస్థ మొదలు పెట్టింది. బంగాళాఖాతం, అరేబియా సముద్ర తీర ప్రాంతాల్లో ఏర్పడే తుపాన్లకు పేర్లు పెట్టే సంప్రదాయం 2004 నుంచి మొదలైంది. ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రంగా ఏర్పడిన ఐఎండి  ఏడు దేశాలకు  వాతావరణ హెచ్చరికలను పంపుతూ వుంటుంది. తుఫాను గుప్పిట చిక్కే బంగ్లా దేశ్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్థాన్, థాయిలాండ్, శ్రీలంక దేశాలు వీటికి పేర్లు పెడతాయి. ఈ దేశాలు పంపే పేర్లను ఆయా సభ్య దేశాల ముందు అక్షరాలను బట్టి ఒక జాబితాలా తయారు చేస్తారు.  ఇప్పటి వరకూ  తుఫాన్లకు 64 పేర్లు సిద్ధం చేయగా వాటిలో 22 పేర్లను వాడారు. అవి ఐలా, ఫైయాన్, లైలా, ఫెట్ లాంటి పేర్లన్నీ ఉత్తర హిందూ మహాసముద్ర పరిధిలోని దేశాలు సూచించినవే. ఇవే కాక నర్గీస్, బందు.. అనే పేర్లను శ్రీలంక సూచించింది. 2006లో వచ్చిన  తుఫానుకు ఓగ్ని అని పేరు పెట్టారు. 2008లో వచ్చిన తుఫానుకు ఖైముక్ అని నామకరణం చేశారు.  అదే ఏడాది నవంబర్ 29న బంగాళాఖాతంలో మరో తుఫాను ఏర్పడింది.. దానికి నిశా అని పేరు పెట్టారు. ఇక 2010 మే 21న  ఆంధ్ర కోస్తా తీరాన్ని కల్లోలపరచిన తుఫాను పేరు లైలా.. ఈ పేరు పెట్టమని పాకిస్థాన్ మన వాతావరణ శాఖను కోరింది. అరేబియా సముద్రానికీ తుఫాను బెడద వుంది. కాకపోతే బంగాళాఖాతంతో పోల్చితే తక్కువ.. అక్కడ  2007లో వచ్చిన తుఫానుకు గోను అని పేరు పెట్టారు.. అమెరికాలో తుఫాన్లకు పేరు పెట్టే సంప్రదాయం ఎప్పటినుంచో వుంది. అమెరికాను అతలాకుతలం చేసిన కత్రినా తుఫాను బీభత్సం ఆదేశాన్ని ఇప్పటికీ వణికిస్తూనే వుంది.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2025145603318803586-2575272550734703692?l=janardhanpen.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://janardhanpen.blogspot.com/feeds/2575272550734703692/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2011/12/blog-post_28.html#comment-form' title='1 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/2575272550734703692'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/2575272550734703692'/><link rel='alternate' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2011/12/blog-post_28.html' title='తుఫాన్‌లకు పేరెందుకు పెడతారో తెలుసా?'/><author><name>అయితగాని జనార్ధన్</name><uri>http://www.blogger.com/profile/17726349396278618689</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='32' height='31' src='http://4.bp.blogspot.com/-kIWV33C5fgA/Tu3bxeqHLTI/AAAAAAAAAdE/CFzElU-_9eo/s220/janardhan.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://1.bp.blogspot.com/-UeN-te4PdQA/TvtSbqGJWlI/AAAAAAAAAe4/tl7Na5BcQQA/s72-c/Cyclone.jpg' height='72' width='72'/><thr:total>1</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2025145603318803586.post-5851594468945953457</id><published>2011-12-24T07:56:00.000-08:00</published><updated>2011-12-24T07:57:29.594-08:00</updated><title type='text'>పీవీ నరసింహారావు జీవితంలో మరోకోణం</title><content type='html'>&lt;a href="http://2.bp.blogspot.com/-U_HT_njnMiw/TvX2YC7eKYI/AAAAAAAAAec/BaOG6ODA5Rg/s1600/pv.jpg"&gt;&lt;img style="float:left; margin:0 10px 10px 0;cursor:pointer; cursor:hand;width: 216px; height: 158px;" src="http://2.bp.blogspot.com/-U_HT_njnMiw/TvX2YC7eKYI/AAAAAAAAAec/BaOG6ODA5Rg/s400/pv.jpg" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5689724597216094594" /&gt;&lt;/a&gt;&lt;br /&gt;&lt;br /&gt;భారతదేశ ప్రధాని పీఠాన్ని అధిష్టించిన తొలి తెలుగు వ్యక్తి.. ఆ మాటకొస్తే మొట్టమొదటి దక్షణ భారతదేశ పౌరుడు కూడా ఆయనే.. ఆర్ధిక సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్న భారత ఆర్ధిక వ్యవస్థలో సంస్కరణలు చేపట్టి గాడిన పెట్టిన ఘనత ఆయన సొంత.. అపర చాణిక్యుడిగా.. రాజకీయభీష్ముడిగా పేరొందిన పీవీ నరసింహరావు వర్ధంతి .. ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు.. ఆటుపోట్లు.. ఇన్ని ఇబ్బందుల్లోనూ ప్రభుత్వాన్ని పూర్తికాలం నడపగలిగిన మేథావికి దక్కాల్సిన గౌరవం దక్కిందా... అంతిమ గడియల్లో అవమానాలతో ప్రస్థానాన్ని ముగించాల్సి రావడం వెనుక కారణాలేంటి.. పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా హెచ్ఎంటీవీ అందిస్తున్నప్రత్యేక కథనం&lt;br /&gt;ఏ వ్యక్తయితే దేశ ఆర్ధిక వ్యవస్థకు బలమైన పునాదులు వేశాడో... ఆ వ్యక్తినే అవినీతి ఆరోపణలు వెంటాడాయి.. ఎవరైతే వివాదాల జోలికి వెళ్లకూడదని అనుకున్నారో ఆయన్నే జీవితాంతం వివాదాలు ముంచెత్తాయి... పీవీ నరసింహారావుకు ఇటు ముఖ్యమంత్రి పదవి, అటు ప్రధాని పదవి ముళ్లకిరీటంలా మారాయి... అపర చాణక్యుడిగా పేరొందిన పీవీకి ఇన్ని కష్టాలు ఎందుకెదురయ్యాయి. తెలుసుకునే ముందు అసలు పీవీ ప్రస్తానం ఎక్కణ్ణుంచి... ఎలా మొదలయిందో తెలుసుకుందాం..&lt;br /&gt;పీవీ నరసింహారావు.. ప్రతి తెలుగు వ్యక్తి ఎప్పటికీ గుర్తుంచుకొనే రాజకీయ నాయకుడి పేరిది... ఇటు రాష్ట్ర రాజకీయల నుంచి అటు జాతీయ రాజకీయాల వరకు ఆకళింపు చేసుకొని అందరి మన్ననలు పొందిన బహుబాషా కోవిదుడు.  భారత ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి తెలుగువాడు., భారత ఆర్ధిక వ్యవస్థ లో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనత సొంతం చేసుకున్న వ్యక్తి. 1957లో శాసనసభ్యుడిగా రాజకీయజీవితం ఆరంభించిన పివీ.. రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని సైతం చేపట్టాడు. కాంగ్రెస్ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించడం అతనికే సాధ్యమయింది.&lt;br /&gt;కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిది. అందులో ఉద్దండులకు కొదవలేదు. అయినా పీవీ నరసింహరావునే ఈ పదవి ఎలా వరించింది. ఈయన మాత్రమే అప్పట్లో అర్హుడని అధిష్టానం భావించడం వెనుక కారణాలేంటి.. &lt;br /&gt;1969 నాటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం అప్పుడప్పుడే చల్లారుతోంది. తెలంగాణ ప్రజలను బుజ్జగించాలంటే తెలంగాణ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయాలి. అప్పుడున్న ముఖ్యమంత్రిని మార్చడమనేది కాంగ్రెసు పార్టీ ముందున్న  కర్తవ్యం. తెలంగాణా ప్రాంతం నుండి ముఖ్యమంత్రి పదవి ఆశించే వారు తక్కువేమీ లేరు. వివాదాల జోలికి పోని పీవీ వ్యక్తిత్వం, పార్టీలోని ఏ గ్రూపుకూ చెందని ఆయన రాజకీయ నేపథ్యం  ముఖ్యమంత్రి పదవిని సాధించిపెట్టాయి.. &lt;br /&gt;మఖ్యమంత్రి పీఠం ఎక్కీ ఎక్కగానే పార్టీలో అసమ్మతి మొదలయింది.  పీవీని తెలంగాణా నాయకుల పక్షపాతిగా ఆంధ్ర, రాయలసీమ నాయకులు ఆరోపించారు. ఉద్యమంలో భాగంగా ఆ ప్రాంత మంత్రులలో చాలామంది రాజీనామా చేసారు. రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో 1973 జనవరి 8 న కొత్త మంత్రులను తీసుకుని పీవీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసాడు. అయితే పార్టీ అధిష్టానం ఆలోచన పూర్తిగా భిన్నంగా ఉంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన మరునాడే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి, శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచి, రాష్ట్రపతి పాలనను విధించింది. ఆ విధంగా పీవీ ముఖ్యమంత్రిత్వం ముగిసింది. &lt;br /&gt;ముఖ్యమంత్రి  పదవి ఆయనకు నిప్పుల కుంపటిలా మారింది.. పీఠం నుంచి దిగక తప్పని పరిస్థితి.. అన్నీ తానై నడిపిస్తున్న అధిష్టానం గీసిన గీత దాటలేక పదవిని వదులుకున్న విధేయతే.. ఆయన్ను ప్రధానిగా చేసింది. &lt;br /&gt;ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిన తరువాత పీవీ దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నంత పని చేశారు. 1991 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చెయ్యలేదు.   రాజీవ్ గాంధీ హత్య తరువాత ప్రత్యేక గ్రూపు లేని పీవీ ప్రధాని పదవికి  ఆమోదయోగ్యుడుగా కనపించాడు. ఐదు సంవత్సరాల పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న ప్రధానమంత్రుల్లో నెహ్రూ, గాంధీ కుటుంబాలకు చెందని మొదటి వ్యక్తి, పీవీయే. మైనారిటీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ కూడా, ఇది సాధించడం ఆయన రాజనీతికి, చాకచక్యానికి నిదర్శనం. అందుకే ఆయన్ని అపర చాణక్యుడు అని అన్నారు. అందుకు ఆయన అనుసరించిన కొన్ని విధానాలు వివాదాస్పదం అయ్యాయి. అవిశ్వాస తీర్మానాన్ని గట్టెక్కించడానికి అక్రమాలకు పాల్పడ్డారని, జెఎంఎం సభ్యులకు ముడుపుల చెల్లించారనే ఆరోపణలు చుట్టు ముట్టాయి. అన్నిటికన్నా బాబ్రీ మసీదు వివాదం ఆయన్ను జీవితాంతం వెంటాడింది. బాబ్రీ కూల్చివేతను అడ్డుకోలేక పోయారనేది ఆయన పై ఉన్న అతి పెద్ద అపవాదు.&lt;br /&gt;జీవితాంతం రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ అని కలవరించి నిజాయితీ కోసం పలవరించిన నాయకుణ్ణి నిర్ధోషిగా నిలబెట్టారు. నమ్ముకున్న పార్టీ కూడా చిన్నచూపు చూసింది.. పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు ఉన్న పరిస్థితులేంటి.... పీవీని వెంటాడిన వివాదాల్లో పీవీ  పాత్ర ఎంత.. ఈ విషయాలు.. ఆయనతో సుదీర్ఘంగా పనిచేసిన ప్రధాని సలహాదారు పీవీఆర్కే ప్రసాద్, కేంద్ర న్యాయశాఖా మాజీ కార్యదర్శి సీవీరావు గారు.. హెచ్ఎంటీవీ చీఫ్ ఎడిటర్ తో ఓసందర్భంలో తమ మనసులో మాట పంచుకున్నారు. అసలేం జరిగిందో.. వాస్తవాలేంటో చెప్పారు.&lt;br /&gt;జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పగలిగిన అపర చాణుక్యుడికి, ఇటు రాష్ట్రంలోనూ.. అటు జాతీయపార్టీలోనూ చెప్పుకోదగ్గ గౌరవం లభించలేదనే మెజారిటీ ప్రజల అభిప్రాయం..&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2025145603318803586-5851594468945953457?l=janardhanpen.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://janardhanpen.blogspot.com/feeds/5851594468945953457/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2011/12/blog-post_24.html#comment-form' title='2 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/5851594468945953457'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/5851594468945953457'/><link rel='alternate' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2011/12/blog-post_24.html' title='పీవీ నరసింహారావు జీవితంలో మరోకోణం'/><author><name>అయితగాని జనార్ధన్</name><uri>http://www.blogger.com/profile/17726349396278618689</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='32' height='31' src='http://4.bp.blogspot.com/-kIWV33C5fgA/Tu3bxeqHLTI/AAAAAAAAAdE/CFzElU-_9eo/s220/janardhan.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://2.bp.blogspot.com/-U_HT_njnMiw/TvX2YC7eKYI/AAAAAAAAAec/BaOG6ODA5Rg/s72-c/pv.jpg' height='72' width='72'/><thr:total>2</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2025145603318803586.post-7226277322066357205</id><published>2011-12-19T07:59:00.000-08:00</published><updated>2011-12-21T04:30:48.560-08:00</updated><title type='text'>జీసస్ శిలువ పై చనిపోలేదు.. అసలు చనిపోలేదు.. మరి ఎక్కడ చనిపోయాడు..</title><content type='html'>&lt;a onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}" href="http://3.bp.blogspot.com/-nFLLAffA0sk/TvHRO3iI_HI/AAAAAAAAAeM/rZcxf-fgTeM/s1600/sacred-heart-of-jesus.jpg"&gt;&lt;img style="float:left; margin:0 10px 10px 0;cursor:pointer; cursor:hand;width: 300px; height: 375px;" src="http://3.bp.blogspot.com/-nFLLAffA0sk/TvHRO3iI_HI/AAAAAAAAAeM/rZcxf-fgTeM/s400/sacred-heart-of-jesus.jpg" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5688557857701166194" /&gt;&lt;/a&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;జీసస్ శిలువ పై చనిపోలేదు.. అసలు చనిపోలేదు.. మరి ఎక్కడ చనిపోయాడు..&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;మనకు తెలిసిన క్రీస్తు చరిత్ర నిజం కాదు. ఈ విషయం ఆ మత పెద్దలకూ తెలుసు.. కానీ కమర్షియల్ యుగంలో నిజాల్ని దాచిపెట్టి కాసులు కురిపించుకుంటున్నారు. వేల సంవత్సరా క్రితం తిరుగాడిన ఒక తత్వవేత్త జీవితాన్ని ఆధారం చేసుకొని మతంగా మార్చుకున్నారు. అదే మతాన్ని మత్తుమందులా మార్చి సామాన్య ప్రజల పై రుద్దారు. ఆ కోమా నుంచి తేరుకోడానికి రోజులు, నెలలు,సంవత్సరాలుపట్టొచ్చు. లేదా ఆ మత్తు లో నుంచి తేరుకోకుండానే జీవితాన్ని ముగించొచ్చు. ఇదీ జరుగుతున్న చరిత్ర. తమ కష్టాలు నెరవేరుతాయని జీసస్‌ను నమ్ముకొని వేలాదిగా క్రైస్తవ మతాన్నిఆశ్రయిస్తున్న వారికి ఈ అసలు నిజం తెలియజేయడం మానవ ధర్మం. అందుకే నా ఈ వ్యాసం.. &lt;br /&gt;ఏసుక్రీస్తు జీవితం మొత్తం వివాదాల మయం.. అతని పుట్టుక వివాదం.. మరణం వివాదం.. మొత్తం బతుకంతా వివాదం.. అంటే ఏసుక్రీస్తు వివాదాస్పద వ్యక్తి.. ఇలా చెప్పే కంటే క్రీస్తు ఏసును వివాదాస్పదుడిగా తయారు చేశారు. ఏసుకు ఒక కన్య జన్మనిచ్చింది. అవును కన్య జన్మనివ్వడం ఓ వింత.. ఒక శిశువుకు జన్మనిచ్చిన తరువాత కూడా ఆమెను కన్య అనడం మరో వింత.. అసలు కన్య అనే పదానికి అర్ధం తెలియని వారు చెప్పిన బాష్యమది. ఏ విజ్ఞాన అవగాహన లేని రోజుల్లో చెప్పిన కట్టు కథను ఇప్పటికీ నమ్మడం యాదృచ్ఛికమో.. కాకతాళీయమో కాదు.. మూఢవిశ్వాసం.. ఒక కన్య గర్భంలో వై క్రోమజోమ్ లేకుండా అండం ఎలా ఫలదీకరణం చెందుతుందనేది ఇప్పటికీ ఛేదించలేని సందేహం .. ఒక వేళ దేవుడే మరియ ఆ వరమిచ్చినా... మరియలో ఉన్న ఎక్స్ క్రోమోజోమ్‌కు మరో ఎక్స్ క్రోమోజోమ్ తో కలిపి అండాన్ని ద్వయస్థితికం చేసి ఒక మహిళా దేవతను భూమి పైకి పంపొచ్చు... కానీ దేవుడు అలా చేయలేదట.. ఒక మగవాడే లోకాన్ని ఉద్దరిస్తాడని.. జీసస్ ను కన్య గర్భంలో వేశాడు.. ఇదంతా కట్టు కథ..వాస్తవానికి మేరీకి భర్త జోసెఫ్.. క్రీస్తు కూడా జోసెఫ్ కొడుకే.. ఈ విషయాన్ని జోసెఫ్ కు కూడా తెలుసు.. కానీ వివాహానికి ముందు గర్భవతి అయిందని.. జోసెఫ్ ఈ కార్యానికి కారకుడని తెలిస్తే జనం నిందిస్తారని భయపడ్డారు. అందుకే తన జాతి ప్రజలనుంచి ‍యేసును ఒక్కణ్ణే కాపాడలేదు. అతనితో బాటు మరియను కూడా కాపాడాడు. తరువాత మేరీని వివాహమాడాడు. కారణం జోసెఫే క్రీస్తు జననానికి కారకుడు. ఈ విషయం క్రీస్తు మతస్తులకు చాలమందికి తెలుసు. ఒరిజినల్ బైబిల్ లో కూడాప్రస్తావించారు. అసలు ఒరిజినల్ బైబిల్ ఏనాడో మాయం చేశారు. అందులో ఉన్న వాస్తవాలను ఏనాడో కనుమరుగు చేశారు. ఎందుకంటే అందులో వాస్తవాలున్నాయి. క్రీస్తు చెప్పిన జీవన సత్యాలు, నియంతృత్వం తిరుగుబాటు మాత్రమే చెప్పాడు. వాస్తవ జీవితం ఎలా ఉంటుందో వివరించాడు. కానీ మిధ్యావాదులు వాటికి మరిన్ని కల్పనలు కలిపి అసలు సాహిత్యాన్ని దాచేచి కల్పనలు అసత్యాలు ప్రచారం చేయడం ప్రారభించారు. అవే సత్యాలుగా చెలామణి అవుతున్నాయి. ఇది కాదు అని చెప్పాలంటే రెండవ రాకడ రావలసింది. ఈ రెండవ రాకడ గురించి కూడా ఏసు చెప్పాడా  లేదా అన్నది సందేహమే.. అందుకే ఏసును కన్యా గర్భమున జన్మించాడనడం సరికాదు. &lt;br /&gt; ఈ రకంగా చెప్పాలంటే.. ఓషో మాటల్లో మరియ గురించి కాదు గానీ దేవుడే ఒక తిరుగుబోతుగా అభివర్ణించాడు.. ఆ తిరుగుబోతుకు సహకరించిన మేరీ కూడా తిరుగుబోతేనన్నాడు.. మేరీ ఒక బిచ్ అని కూడా అభిప్రాయపడ్డాడు... క్రీస్తుని తిరుగుబోతు కొడుకు అన్నాడు. (http://www.youtube.com/watch?v=rVP3Jsp8CE8 ను, మరికొన్నిటిని చూడండి) అయితే ఇదంతా వేల సంవత్సరాల క్రితం చనిపోయిన ఓ తాత్వికుణ్ని ఆడిపోసుకోవడం కాదని ముందగానే చదువరులకు విన్న వించుకుంటున్నాను. ఇందులో ఏ అక్షరం కూడా నా వ్యక్తిగత అభిప్రాయం కాదు.. ప్రతి విషయం గతంలో మేథావులు, విశ్లేషకులు, మతాచారులు అన్న మాటలే... అవే తిరిగి నేను సందర్భానుసారంగా ప్రస్తావిస్తున్నాను. &lt;br /&gt;ిఇంతకీ క్రీస్తు శిలుపై చనిపోలేదా.. &lt;br /&gt;అవును క్రీస్తు శిలువ పై చనిపోలేదు అనడానికి ప్రత్యేకంగా రుజువులు అక్కర్లేదు.. ఎందకంటే శిలువ పై క్రీస్తును ఉంచింది ఆరుగంటలే.. ఈ ఆరుగంటల కాలంలో శిలువ పై ఏసు కేవలం స్పృహ కోల్పోయాడు.. తరువాత శిలువ (క్రాస్) నుంచి దించారు. రాజభటులు ఏసు బతికి ఉన్నట్లు నిర్ధారించుకొని ఆయన చనిపోయిన తరువాతే సమాధి చేయాలని.. గుహలో ఆయనను భద్రంగా దాచారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా ఏసు అనుచరులకు తెలిసింది.. మరో కథనం ప్రకారం.. ఏసుక్రీస్తు చనిపోయాక ఆయన అంత్యక్రియలు తామే జరపాలన్న ఉద్దేశ్యంతో యేసు అనుచరులు కనిపెట్టుకొని ఉన్నారు. ఈ క్రమంలో ఏసును దాచి ఉంచిన గుహను చేరి.. భటులు ఆదమరిచి ఉన్న సమయంలో.. ఏసును బయటకు తీసుకురాగలిగారు.. యేసును తీసుకొచ్చాక గానీ ఏసు బతికున్న విషయం తెలియలేదు. ఈ వార్తను రహస్యంగా మేరీకి తెలియజేశారు. అప్పుడు మేరీ ఏసును ఒక రహస్య స్థలంలో దాచి వైద్య సేవలందించింది. మూడు రోజులకే ‍ఏసు స్వస్థత పొందాడు. ఆ రోజునే గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటున్నారు. కానీ ఏసు చనిపోయి తిరిగి లేచాడని ప్రచారం చేయసాగారు. ఈ విషయాన్ని రాజభటులు కూడా ఒప్పుకున్నారు. ఎందుకంటే దీన్ని ప్రచారం చేయకుంటే.. తాము నిర్లక్ష్యం చేశామన్న నేరానికి శిక్ష తప్పదని భయపడి యేసు మరణించి తిరిగి బతికి వెళ్లాడనే ప్రచారం చేశారు. దీంతో ఏసు మూడవ రోజు సమాధి నుంచి లేచాడని... పునరుద్ధానం చెందాడని.. అది మహిమగా ప్రచారం జరిగింది. చనిపోయాక తిరిగి లేవడం అనేది ఏ చరిత్రలో లేదు. ఉన్నా అది కేవలం కల్పతమో..పుక్కిటిపురాణమో తప్ప వాస్తవం కాదు. అది సాధ్యపడదు. అదేవిధంగా ‍ఏసు లేచిన మాట మాత్రం వాస్తవమే కానీ.. చనిపోయి లేచాడు అనడం మాత్రం అవాస్తవం.. ఏసు శిలువలోనూ.. గుహలోనూ.. చనిపోలేదు.. ఏసు సజీవంగా ఉన్నాడు. &lt;br /&gt;అయితే ఏసు ఏమయ్యాడు.. &lt;br /&gt;&lt;a onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}" href="http://1.bp.blogspot.com/-hLvozxgoQLs/TvHRCPuphII/AAAAAAAAAeA/zP0YAmw6jus/s1600/Christ-our-pilot.jpg"&gt;&lt;img style="float:left; margin:0 10px 10px 0;cursor:pointer; cursor:hand;width: 279px; height: 329px;" src="http://1.bp.blogspot.com/-hLvozxgoQLs/TvHRCPuphII/AAAAAAAAAeA/zP0YAmw6jus/s400/Christ-our-pilot.jpg" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5688557640857781378" /&gt;&lt;/a&gt;&lt;br /&gt;ఏసు క్రీస్తు మళ్లీ బతికాడని తెలిస్తే వారి అధిపతి ఊరుకోడు. ఈ సారి ఏసును కాపాడిన వారిని కూడా శిక్షిస్తాడు. అంతేకాదు.. ఏసును తుదముట్టిచ్చే వరకు వదలరు. ఈ విషయం ఆ కాలంలో ఏ చిన్న పిల్లవాణ్ణడిగినా చెప్తాడు. వారిరాజును ఎదుర్కొనే సామర్ధ్యం ఏసుకు అప్పటికి లేదు. అందుకే అనవసరంగా రిస్క్ తీసుకోకుండా... ఖండాంతరాలకు బయలుదేరాడు యేసు.. అవును ఏసు తన అనుచరులతో రాత్రికి రాత్రి దేశాంతర వాసానికి బయలుదేరాడు. రహస్యంగా సముద్రమార్గం ద్వారా భారతదేశానికి చేరుకున్నాడు. ఏసు దేశాంతరం వెళుతున్నాడు కాబట్టి రాజు కూడా పట్టిచ్చుకోలేదు. అప్పటికే ఒక తత్వవేత్తను చంపేశాడనే అపవాదును ఎదుర్కొన్న రాజు.. మళ్లీ చనిపోయి లేచిన వ్యక్తిని వెంటాడి పట్టుకోడానికి ఇష్టపడలేదు.&lt;br /&gt; అందుకే ఏసు సముద్రమార్గం గుండా భారతదేశానికి చేరుకున్నాడు. సముద్రమార్గాన్ని చేరే వరకు తన అనుచరులకు, మార్గంలో కలిసిన వారికిధర్మ బోధ చేశాడు. అందుకే ఏసును చాలా మంది చూశారు. తరువాత ఏసు బతికే ఉన్నాడని ప్రచారం జరిగింది. భారతదేశానికి వచ్చిన ఏసు చాలా కాలం తపస్సు చేసుకొని 125 ఏళ్లు బతికి చనిపోయాడన్న విషయం గతంలో ప్రచారం జరిగిందే..&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2025145603318803586-7226277322066357205?l=janardhanpen.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://janardhanpen.blogspot.com/feeds/7226277322066357205/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2011/12/blog-post_19.html#comment-form' title='9 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/7226277322066357205'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/7226277322066357205'/><link rel='alternate' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2011/12/blog-post_19.html' title='జీసస్ శిలువ పై చనిపోలేదు.. అసలు చనిపోలేదు.. మరి ఎక్కడ చనిపోయాడు..'/><author><name>అయితగాని జనార్ధన్</name><uri>http://www.blogger.com/profile/17726349396278618689</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='32' height='31' src='http://4.bp.blogspot.com/-kIWV33C5fgA/Tu3bxeqHLTI/AAAAAAAAAdE/CFzElU-_9eo/s220/janardhan.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://3.bp.blogspot.com/-nFLLAffA0sk/TvHRO3iI_HI/AAAAAAAAAeM/rZcxf-fgTeM/s72-c/sacred-heart-of-jesus.jpg' height='72' width='72'/><thr:total>9</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2025145603318803586.post-3041898992000428074</id><published>2011-12-17T10:07:00.000-08:00</published><updated>2011-12-17T10:10:39.278-08:00</updated><title type='text'>ఆ చల్లని సముద్ర గర్భం.. ఒక గొప్ప పాట.. తప్పక వినండి</title><content type='html'>&lt;iframe width="420" height="315" src="http://www.youtube.com/embed/AEYJ_jcl3fo" frameborder="0" allowfullscreen&gt;&lt;/iframe&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2025145603318803586-3041898992000428074?l=janardhanpen.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://janardhanpen.blogspot.com/feeds/3041898992000428074/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2011/12/blog-post_3979.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/3041898992000428074'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/3041898992000428074'/><link rel='alternate' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2011/12/blog-post_3979.html' title='ఆ చల్లని సముద్ర గర్భం.. ఒక గొప్ప పాట.. తప్పక వినండి'/><author><name>అయితగాని జనార్ధన్</name><uri>http://www.blogger.com/profile/17726349396278618689</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='32' height='31' src='http://4.bp.blogspot.com/-kIWV33C5fgA/Tu3bxeqHLTI/AAAAAAAAAdE/CFzElU-_9eo/s220/janardhan.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://img.youtube.com/vi/AEYJ_jcl3fo/default.jpg' height='72' width='72'/><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2025145603318803586.post-8925532847642673677</id><published>2011-12-17T10:05:00.000-08:00</published><updated>2011-12-17T10:06:13.809-08:00</updated><title type='text'>తెలంగాణ మాటకు దృశ్య రూపం.. ముందు వాయిస్</title><content type='html'>&lt;iframe width="420" height="315" src="http://www.youtube.com/embed/WJuCurxh26o" frameborder="0" allowfullscreen&gt;&lt;/iframe&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2025145603318803586-8925532847642673677?l=janardhanpen.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://janardhanpen.blogspot.com/feeds/8925532847642673677/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2011/12/blog-post_17.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/8925532847642673677'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/8925532847642673677'/><link rel='alternate' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2011/12/blog-post_17.html' title='తెలంగాణ మాటకు దృశ్య రూపం.. ముందు వాయిస్'/><author><name>అయితగాని జనార్ధన్</name><uri>http://www.blogger.com/profile/17726349396278618689</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='32' height='31' src='http://4.bp.blogspot.com/-kIWV33C5fgA/Tu3bxeqHLTI/AAAAAAAAAdE/CFzElU-_9eo/s220/janardhan.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://img.youtube.com/vi/WJuCurxh26o/default.jpg' height='72' width='72'/><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2025145603318803586.post-3343083412475578987</id><published>2011-12-16T16:33:00.000-08:00</published><updated>2011-12-16T16:35:37.049-08:00</updated><title type='text'>ఎక్సైజ్ అధికారుల అసలు బాగోతం ఇదేనని చాలా మందికి తెలియదు..</title><content type='html'>&lt;a href="http://4.bp.blogspot.com/-877W9QN7OsU/Tuvj1KvOkMI/AAAAAAAAAc0/uikdpyS-kRU/s1600/MoneyGift.jpg"&gt;&lt;img style="float:left; margin:0 10px 10px 0;cursor:pointer; cursor:hand;width: 308px; height: 288px;" src="http://4.bp.blogspot.com/-877W9QN7OsU/Tuvj1KvOkMI/AAAAAAAAAc0/uikdpyS-kRU/s400/MoneyGift.jpg" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5686889457040396482" /&gt;&lt;/a&gt;&lt;br /&gt;&lt;br /&gt;రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ అవినీతి పై ఏసీబీ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. వివిధ జిల్లాల్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో అక్రమ ధనంతో బాటు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. లిక్కర్ సిండికేట్ వ్యాపారులు ఎవరెవరికి ఎంతెంత ముడుపులు ముట్టజెపుతున్నారో స్పష్టంగా తెలిసింది. ఇప్పటికే కర్నూలు, గుంటూరు జిల్లాలో ఏసీబీ నిర్వహించిన దాడుల్లో వీటికి సంబంధించిన ఆధారాలు దొరికాయి. దీంతో ఎక్సైజ్ మాఫియా ఎంతగా అల్లుకుపోయిందో అర్ధమవుతోంది..&lt;br /&gt; రాష్ట్రంలో ఎంత కరువొచ్చినా... ఎన్ని ఇబ్బందులు వచ్చినా మద్యం విక్రయాలు మాత్రం తగ్గవు. రాష్ట్రం మొత్తం బందులు నిర్వహించినా ఆల్కహాల్ ఆగిపోదు.. మందుబాబులు ఒకరోజు అన్నంలేకుండానైనా ఉండగలరేమో గానీ.. ఆల్కహాల్ గొంతుదిగనిదే నిద్రపట్టదు. ఈ బలహీనతను ఆసరా చేసుకొని రాష్ట్రంలో మద్యం దుకాణ దారులు రెచ్చిపోతున్నారు. సిండికేట్ అయి ఎమ్మర్పీ రేట్లను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా విక్రయిస్తున్నారు. ఇదేమిటని అడిగిన వారిని షాపు ముందే బెదిరించి పంపుతున్నారు. ఎక్కువ మాట్లాడితే దుమ్ము దులిపి వదిలేస్తున్నారు. రాష్ట్రలో మద్యం మాఫియా అంతగా వేళ్లూనుకొని పోయింది. &lt;br /&gt; ఎమ్మార్పీ రేట్లకంటే ఎక్కు వ ధరకు అమ్ముతున్నారని ఎక్సైజ్ అధికారులకు చెప్పినా ఫలితం శూన్యం.. ఎందుకంటే సిండికేట్లు ఎవరి స్థాయిని బట్టి వారికి నెలనెలా ముడుపులు కట్టి మరీ ఠంచనుగా అప్పజెపుతున్నారు. దీంతో మద్యం వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఏసీబీ అధికారులకు అనేక ఫిర్యాదులు అందటంతో రంగంలోకి దిగారు. ఈ దాడుల్లో విభ్రాంతికర వాస్తవాలు వెల్లడయ్యాయి. సిండికేట్లు ఎవరెవరికి ముట్టజెప్పుతున్నారో కూడా గుట్టు రట్టయింది.&lt;br /&gt; ఏసీబీ దాడుల్లో కొందరు సిండికేట్ల నుంచి అభించిన అకౌంట్ల వివరాల ప్రకారం... నెలనెలా అందించే ముడుపుల జాబితా ఈ విధంగా ఉంది. స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీస్ వింగ్‌కు రెండువేలు, స్టేట్ టాస్క్ ఫోర్స్ ఎక్సైజ్  వింగ్‌కు రెండువేలు, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు 4 వేల రూపాయలు ముడుతున్నాయి. సబ్ డివిజనల్ స్క్వాడ్ ఎక్సైజ్  కు 3 వేల రూపాయలు,  ఎక్సైజ్ సూపరింటెండెంట్ కు నాలుగు వేల రూాపాయలు, ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్‌కు 10 వేల రూపాయలు ఇస్తే ఎక్సైజ్ డీసీకిమాత్రం 15వందల రూపాలు ముడుతున్నాయి. వీరితో బాటు లా అండ్ ఆర్డర్ ఎస్సై‌కు 5వేలు, సీఐకు 4వేలు, డీెఎస్పీకు 2వేల ఐదొందలు, నైటు బీట్ కానిస్టేబుళ్లకు 900, కొన్ని రకాల మీడియా ప్రతినిధులకు ఒక్కొక్కరికీ రెండు వేలు, ఎక్సైజ్ సీఐకు 12 వేలు, ఎక్సైజ్ ఎస్సైకు 8 వేలు, ఎక్సైజ్ పీఎస్‌లో మెన్‌‌కు 10వేలరూపాయలు.. వీరు కాక కొన్ని సంఘాలు.. ఇన్ని రకాల వ్యక్తులకు ముడుపుల రూపంలో ముల్లెలు అందుతున్నాయి. మొత్తంగా ఒక్కో బ్రాందీ షాపు నుంచి నెలకు 80 వేల రూపాయలు లంచాల రూపంలో అందుతున్నాయి. అందుకే ఎమ్మార్పీ రేట్లకు రెక్కలొచ్చి మద్యం రేట్లు చుక్కలనంటుతున్నాయి. &lt;br /&gt; ఏసీబీ అధికారుల దాడుల్లో లభించిన ఈ లంచావతారాల లిస్టు చూసి అధికారులకు దిమ్మతిరిగింది.  రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులుదాడులు చేస్తే.. పోలీసు శాఖలో, ఎక్సైజ్ శాఖలో ఉద్యోగులెవరు మిగిలుండే అవకాశం లేదని వ్యాపారులే అభిప్రాయపడుతున్నారు.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2025145603318803586-3343083412475578987?l=janardhanpen.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://janardhanpen.blogspot.com/feeds/3343083412475578987/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2011/12/blog-post_4183.html#comment-form' title='2 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/3343083412475578987'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/3343083412475578987'/><link rel='alternate' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2011/12/blog-post_4183.html' title='ఎక్సైజ్ అధికారుల అసలు బాగోతం ఇదేనని చాలా మందికి తెలియదు..'/><author><name>అయితగాని జనార్ధన్</name><uri>http://www.blogger.com/profile/17726349396278618689</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='32' height='31' src='http://4.bp.blogspot.com/-kIWV33C5fgA/Tu3bxeqHLTI/AAAAAAAAAdE/CFzElU-_9eo/s220/janardhan.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://4.bp.blogspot.com/-877W9QN7OsU/Tuvj1KvOkMI/AAAAAAAAAc0/uikdpyS-kRU/s72-c/MoneyGift.jpg' height='72' width='72'/><thr:total>2</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2025145603318803586.post-6867680964191696637</id><published>2011-12-16T16:32:00.001-08:00</published><updated>2011-12-16T16:32:55.715-08:00</updated><title type='text'>తెలంగాణ రహస్యం.. మాట</title><content type='html'>www.youtube.com/watch%3Fv%3DWJuCurxh26o&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2025145603318803586-6867680964191696637?l=janardhanpen.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://janardhanpen.blogspot.com/feeds/6867680964191696637/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2011/12/blog-post_5082.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/6867680964191696637'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/6867680964191696637'/><link rel='alternate' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2011/12/blog-post_5082.html' title='తెలంగాణ రహస్యం.. మాట'/><author><name>అయితగాని జనార్ధన్</name><uri>http://www.blogger.com/profile/17726349396278618689</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='32' height='31' src='http://4.bp.blogspot.com/-kIWV33C5fgA/Tu3bxeqHLTI/AAAAAAAAAdE/CFzElU-_9eo/s220/janardhan.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2025145603318803586.post-8021707403689351642</id><published>2011-12-03T20:32:00.001-08:00</published><updated>2011-12-04T19:34:15.494-08:00</updated><title type='text'>వెన్న ముద్దలు అలంకరిస్తేనే విన్నపాలకు వెన్నలా కరిగి పోయే హనుమంతుడిక్కడున్నాడు</title><content type='html'>\&lt;a onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}" href="http://1.bp.blogspot.com/-w4_awZ0KWsY/Ttw7OnOsQNI/AAAAAAAAAac/wdY4tooE4e4/s1600/hanuman-hindu-gods.jpg"&gt;&lt;img style="float:right; margin:0 0 10px 10px;cursor:pointer; cursor:hand;width: 335px; height: 280px;" src="http://1.bp.blogspot.com/-w4_awZ0KWsY/Ttw7OnOsQNI/AAAAAAAAAac/wdY4tooE4e4/s400/hanuman-hindu-gods.jpg" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5682481952069533906" /&gt;&lt;/a&gt;&lt;br /&gt;వెన్న ముద్దలు అలంకరిస్తేనే విన్నపాలకు వెన్నలా కరిగి పోయే హనుమంతుడిక్కడున్నాడు&lt;br /&gt;ఇప్పటివరకు వెన్నపాలు తాగి విన్నపాలు వినే కన్నయ్యనే చూశాం…కానీ వెన్నాభిషేకం చేసి విన్నవించుకుంటే చాలు ప్రసన్నమై కోరిన కోరికలు తీర్చే ప్రసన్నాంజనేయ స్వామిని నేటి తెలంగాణ ఆలయాల్లో చూద్దాం… &lt;br /&gt; హైదరాబాద్ నగరంలోని  దిల్ షుక్ నగర్ లో భక్తుల విశ్వాసాన్ని చొరగొన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయానికి ఎంతో విశిష్టత వుంది.హైందవ మతంలో ఆంజనేయున్ని సింధూరంతో అలంకరించి, గంగాజలంతో అభిషేకిస్తారు. కానీ ఈ ఆలయంలో స్వామి వారి ప్రతిమకు సింధూరంతో పాటు వెన్నను కూడా అలంకరిస్తారు. స్వామివారికి వెన్నను అలంకరిస్తే చాలు ఆయన మనస్సు వెన్నలా కరిగి తమ కష్టాలను తీరుస్తాడని భక్తుల విశ్వాసం.&lt;br /&gt;దిల్ షుక్ నగర్ లోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం  26 సంవత్సరాలుగా లక్షలాది మంది భక్తులచే పూజలందుకొని కోరిన కోర్కెలు తీర్చే …రామబంటు కొలువై ఉన్న కోవెల ఇది.. ఈ ఆంజనేయ స్వామి ఎన్నో మహిమలు చూపించాడని భక్తులు చెప్పుకుంటారు.. ఈ స్వామి వారి మహిమలు ఖండాంతరాలు వ్యాపించాయి.అందుకే ఈ ఆలయం ఎప్పుడూ భక్తులతో కిటకిట లాడుతుంటుంది.  నిత్యం దీపధూప  నైవేధ్యాలతో వేద మంత్రోచ్చారణలతో అసలైన ఆధ్యాత్మిక వాతారణం వెల్లివిరుస్తుంది.&lt;br /&gt; ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరడంతో  ఆలయప్రాంగణంలోనే శివాలయాన్నీ, రాధాక్రిష్ణుడి ఆలయాన్ని నిర్మించారు.ఆంజనేయ స్వామి దుష్టశక్తుల నుండి రక్షిస్తాడు. కానీ గ్రహపీడల నుంచి రక్షణ పొందేందుకు ఇక్కడ స్వామి వారి సన్నిధి లొనే నవగ్రహాలు ప్రతిష్టించారు.. భక్తులు ఈ నవ గ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసి నవ ధాన్యలు, నువ్వుల నూనె, పాలు, కొబ్బరి నీళ్ళతో అభిషేకించి పూజిస్తారు.. &lt;br /&gt; ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకోవడానికి ఆలయంలో అడుగు పెట్టకముందే మనకో అద్భుతం కనిపిస్తుంది.ఆలయ ముఖద్వారం ముందు భక్తులకు నేనున్నానని అభయమిచ్చే 36 అడుగుల ఎత్తు భారీ ఆంజనేయస్వామి విగ్రహం దర్శనమిస్తది. ఈ విగ్రహంలో శిల్పి అద్భుత నైపుణ్యం కనిపిస్తది.. పూర్వార్ధమున ఆంజనేయస్వామిగా పశ్చిమార్ధమున పరమేశ్వరునిగా దర్శనమిస్తడు.. &lt;br /&gt; ఇక్కడ గంభీరంగా ప్రసన్నవదనంతొ అభయమిస్తున్న ఈ స్వామిని చూసిన వారికి త్రేతాయుగంలో సుందర కాండను సృష్టించిన వాయు పుత్రుడే ఇక్కడ శిలారూపంలో వెలిశాడనిపిస్తది.  ఈ భారీ విగ్రహన్ని మలిచిన శిల్పుల చేతుల్లో ఏ విశ్వకర్మదాగి ఉన్నడో..అందుకే ఈ నిలువెత్తు విగ్రహం ఆ ఆజానుబావుడి అంశతో అలరారినట్టు వుంటది. స్వామి  ప్రసన్నవదనంతో సజీవంగా ఉన్నాడా అనే భ్రమ కలిగిస్తది. ఇది స్వామి మహిమా లేక శిల్పచాతుర్యమా.. అని ఇక్కడికొచ్చిన భక్తులు చర్చించుకుంటరు. ముఖ ద్వారం గుండా ఆలయంలోకి నాలుగు అడుగులేసి వెనుదిరిగిన చూస్తే అదే విగ్రహానికి మరో వైపు పరమేశ్వరుడిగా దర్శన మిస్తడు. ఇది చూసే భక్తులు ఇంతకుముందు మనం చూసింది ఆంజనేయుణ్ణా , లేక పరమేశ్వరుడినా అనే సందిగ్థంలో పడుతరు.&lt;br /&gt; ఈ ఆలయంలో ప్రతి అనువు ఆధ్యాత్మిక ప్రశాంతతను కలిగించేలా ఉంటుంది. రామ నామం శివనామం ఆంజనేయస్మరణ తప్ప ఇక్కడి వచ్చిన వారికి మరొద్యాసే ఉండదు.. మరో ఊసే ఎత్తరు.స్వామి వారిని దర్శిస్తే చాలు సకల పాపాలు హరిస్తాయని భక్తుల విశ్వాసం స్వామికి పూజ చేసి మంత్రించిన రక్షాబంఢన్ ని కట్టుకుంటే ఏ దుష్ట శక్తులు దరిచేరవని భక్తుల నమ్మకం.. అందుకే ఎంత బిజీగా ఉన్నా... ఆ కాసేపు స్వామి దర్శనం కోసం కేటాయిస్తారు. చల్లగా చూడమని వేడుకుంటారు.&lt;br /&gt; ఇంతకీ  ఈ ఆలయంలో ఆంజనేయునడికి అలంకారంగా వెన్ననే ఎందుకు పెడుతారు. దేశంలో ఏ ఆంజనేయుడికి చేయని విధంగా దిల్ షుక్ నగర్ లోని హనుమంతునికి వెన్న అలంకారం ఎందుకు చేస్తరంటే దీనికి ఒక కారణం వుంది.ఆ కారణం ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.. &lt;br /&gt; లోకంలో ఓ కొత్త సంప్రదాయం కనిపిస్తుందంటే దాని వెనుక తప్పకుండా ఏదో ఒక చరిత్రదాగి ఉంటది. లేదా ఊహాజనిత విశ్వాసం గానీ, మరచిపోయిన మన సంస్కృతి ఆనవాళ్ళు గానీ దాగి ఉంటాయి. ఇక్కడ ఆంజనేయ స్వామికి వెన్నాలంకారానికి ఒక కారణం ఉంది. గతంలో ఒక భక్తుడు మంగళవారం మంగళప్రదమని భావించి వెన్నతో అలంకరించాడట.. అప్పుడు ఆ భక్తుడు కోరుకున్న కోరికలు నెరవేరాయి…. ఈ విషయం ఆనోట ఈ నోట ఆలయానికి వచ్చే భక్తులందరికీ తెలిసింది. అప్పటి నుండి నెలలో మొదటి మంగళవారం రోజున స్వామి వారికి వెన్నాలంకారం చేస్తూ వచ్చారు. అయితే ముందుగా స్వామి వారికి తమ మనసులో కోరికను విన్నవించుకుంటారు..తమను కష్టాలనుంచి గట్టెక్కిస్తే వెన్నాలంకారం చేయిస్తామని మొక్కుకుంటారు. అలా వేడుకున్న భక్తుల కోరికలు తీరడం తో స్వామి వారికి వెన్న అలంకారం చేసే భక్తుల సంఖ్య పెరిగింది. నెలలో మొదటి మంగళవారం రోజున ఈ వెన్నఅలంకారం  చేసేవారు.. భక్తుల రద్దీ పెరగడంతో నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది.  ఈ అసౌకర్యాన్ని గుర్తించి ప్రతి మంగళవారం  స్వామి వారికి వెన్న అలంకారం చేసే విధంగా వెసులుబాటు కల్పించారు. దీంతో ఒక్క నెలలోనే ఎక్కువ మంది భక్తులు వెన్నాలంకారం చేసి మొక్కు తీర్చుకుంటున్నారు. అయినా రోజు రోజుకీ వెన్నాలంకారం చేసే భక్తుల సంఖ్య పెరగడంతో  ముందుగానే తమ పేర్లను నమోదు చేయించుకుంటారు. వరుస క్రమంలో స్వామివారికి వెన్నాలంకారము చేసుకుని తమ మొక్కుని తీర్చుకుంటారు.  ఈ మొక్కును తీర్చు కోడానికి నెలల తరభడి  వేచిచూడాల్సి వస్తుంది. ఈ ప్రసన్నాంజనేయ స్వామివారికి వెన్నాలంకారం చేయడం తమ జన్మ జన్మల పూర్వ ఫలంగా భావిస్తారు.&lt;br /&gt; ఇంత మహిమ గల ఈ ఆలయం ఇన్ని లక్షల మంది భక్తుల విశ్వాసాన్ని పొందిన ఈ ప్రసన్నాంజనేయ స్వామి జయంతి వేడుకలు అంటే మాటలా.. ముక్కోటి దేవతలు ముంగిళ్ళలోకి వచ్చి వాలినట్టు... ఆ రోజున వాడ వాడ అంతా స్వామి నామ స్మరణతో సందడి చేస్తారు.&lt;br /&gt; ఈ ఆలయంలో.. ప్రతి మంగళవారం భక్తులు స్వామివారిని దర్శించుకున్నా ... దర్శించుకోక పోయినా హనుమాన్ జయంతి రోజున మాత్రం దర్శించుకోవాల్సిందే … హనుమాన్ జయంతి రోజున స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేస్తారు.. సహస్ర కలశాభిషేకము చేస్తారు.. 108 మంది భక్తులకు ఒక్కొక్కరికీ ఒక్కో కలశాన్ని ఇచ్చి స్వామి వారి చుట్టూ ప్రదక్షిణలు చేయించి  ప్రదక్షిణానంతరం ఆ జలంతో స్వామివారిని అభిషేకించిన వారికి ఉండే దృష్టి దోషాలు తొలుగుతాయని  భక్తులు చెప్తారు.&lt;br /&gt; ఈ ఆలయ నిర్మాణంలోనే ఒక విశిష్టత దాగివుంది. అలాగే విగ్రహ స్థాపనలో కూడా ఓ విశేషం ఉంది. అందుకే ఈ ఆలయానికి ఇంతటి ఘన కీర్తి వచ్చింది. ఇంతకీ ఈ ఆలయానికి  ఉన్న ప్రత్యేకతలేంటి…&lt;br /&gt;&lt;a onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}" href="http://4.bp.blogspot.com/-IIsurAhQgQg/Ttw7VYLQjLI/AAAAAAAAAao/fKNj3SjzXpY/s1600/Hanuman-manasa%2Bsarovar.jpg"&gt;&lt;img style="float:right; margin:0 0 10px 10px;cursor:pointer; cursor:hand;width: 300px; height: 400px;" src="http://4.bp.blogspot.com/-IIsurAhQgQg/Ttw7VYLQjLI/AAAAAAAAAao/fKNj3SjzXpY/s400/Hanuman-manasa%2Bsarovar.jpg" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5682482068287687858" /&gt;&lt;/a&gt;&lt;br /&gt; భారతదేశంలోనే ఎంతో ప్రసిద్ధి గాంచిన తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరుణ్ణి దర్శించుకోవాలంటే.. ఏడు ద్వారాలు దాటుకొని వెళ్ళాలి.  ఆ ఆరు తలుపుల తరువాత ఏడో తలుపు తెరిస్తే గానీ అలివేలు మంగమ్మ తలపుల్లో ఉన్న ఆ ఏడుకొండల వాడి దర్శనం కలగదు.. అయితే ఆధ్యాత్మికతకు 7అంకెలకు  అభినాభావ సంబంధం ఉండటం వల్లనే శ్రీ రంగంలో కూడా 7 ప్రాకారాలు నిర్మించిన్రు. అలాగే ఇక్కడ ఈ ప్రసన్నాంజనేయ స్వామిని చేరుకోవడానికి 7 మార్గాలున్నాయి. ఇది యాదృచ్ఛికమో.. కాకతాళియంగానో  లేదా దైవ మహిమ వల్ల కలిగిందో కానీ తిరుమల శ్రీ వెంకటేశ్వరుడుకి, శ్రీ రంగ నాధుడికి వచ్చిన ఖ్యాతి ఈ ప్రసన్నాంజనేయునికి వచ్చింది. &lt;br /&gt; ఈ స్వామి వారికి మరో విశేషం వుంది. హనుమంతుడు చిన్నప్పుడు ఉదయించే సూర్యుణ్ని చూసి... ఎర్రని పండుగా భావించి తినడానికి వెళ్తాడు. దీన్ని గమనించిన ఇంద్రుడు అడ్డుకొని వజ్రాయుధంతో శిక్షిస్తడు. ఆ దెబ్బకి ఆంజనేయుడి హనువు అనే దంతం విరగడం వలన హనుమంతునిగా కీర్తింపబడ్డాడు. ఆ తరువాత జరిగిన తప్పిదాన్ని గుర్తించిన దేవతలు హనుమంతుణ్ణి,  వాయు దేవుణ్ణి తృప్తి పరిచి వరాలిస్తరు. అలా మొదలైన సూర్య హనుమంతుల బంధం ఈ ఆలయంలో అనుకోకుండానే గుర్తుకు తెస్థాయి. ఈ ప్రసన్నాంజనేయ స్వామి హృదయంలో కొలువైన సీతారామచంద్రులను సూర్యోదయపు తొలికిరణాలు తాకి స్వర్ణశోభితం చేస్తాయి. హనుమంతుని గుండెల్లో... ఆ ఆదిత్యుడు కొలువై ఉన్నాడని కళ్ళకు కట్టినట్టు రుజువు చేస్తాయి. అరస వల్లిలో సూర్యభగవానుని పాదాల చెంతనే కనిపించే ఈ సూర్యకిరణాలు.. ఈ ఆలయంలో ప్రసన్నాంజనేయ స్వామి గుండె గుడిపై  ప్రకాశిస్తాయి. ఇది ఈ ఆలయానికున్న ఓ మహత్తర శక్తిగా భక్తులు చెప్పుకుంటారు.&lt;br /&gt; ఈ ఆలయంలో ప్రతి పర్వదినాన్నీ... అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టిన వారికి సకల దేవతల దర్శనం కలుగుతుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు ప్రసన్నాంజనేయ స్వామితో పాటూ శివుణ్ణీ.. రాధాక్రిష్ణులను, నాగదేవతను, నవగ్రహాలను దర్శించుకుంటారు.. &lt;br /&gt; ఈ ఆలయంలో ప్రతి పర్వదినం నేత్ర పర్వమే.. ప్రతి పండుగ కన్నుల పండుగే ఆలయానికి చిన్నా పెద్దా తేడాలేకుండా అన్ని వయసుల వారు, అన్ని వర్గాల వారు స్వామిని దర్శిస్తారు. ఆలయంలో శివునికి కార్తీక  మాసంలో పూజలు జరుపుతారు. మహన్యాస పూర్వక రుద్రాభి షేకాలు, లక్షభిల్వార్చనలతో పూజిస్తారు. తొలి పొద్దువేళలో , మలి సంధ్య వేళలో కార్తీక దీపాలతో అలంకరిస్తారు. స్వామివారు యోగ నిద్ర నుంచి మేలుకోని కనిపిస్తడని కార్తీక పూరాణం చెబుతుంది. ఆ నమ్మకంతోనే భక్తులు శివార్చరనలు చేస్తారు. &lt;br /&gt; ధనుర్మాసంలో ఇక్కడి రాధాక్రిష్ణ ఆలయంలో.. గోదా దేవికి  ఎంతో ఘనంగా పూజలు చేస్తారు.. ఈ గోపాలుడికి ఆబాల గోపాలంగా వేడుకలు చేస్తారు..శ్రీ క్రిష్ణా అష్టోత్తర నామాలను గొదా శ్రీక్రిష్ణ కళ్యాణోత్సవమును అత్యంత వైభవోపేతంగా జరుపుతారు. ప్రతి ఏటా ధనుర్మాసంలో స్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నవారికి కళ్యాణ గడియలు సమీపిస్తాయని  ప్రతీతి..&lt;br /&gt;ఈ ఆలయంలో ఎన్ని అలంకారాలు జరిగినా వెన్నాలంకారానికున్న ప్రాముఖ్యతే  ఈ ఆలయానికి  ఇంత పేరు తెచ్చిపెట్టింది.  స్వామి వారికి వెన్నాలంకారం చేసిన తరువాత స్వామి వారి సన్నిదిలొ ఒక శ్లోకం చెప్పిస్తారు. ఈ శ్లొకానికి అర్ధమేమంటే నేను ఎక్కడికి వెళ్ళినా సధా నావెంటే వుంటూ నన్ను రక్షించమని అర్ధం..&lt;br /&gt;ఇదీ దిల్‌సుఖ్‌నగర్ ప్రసన్నాంజనేయ స్వామి చరిత్ర&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2025145603318803586-8021707403689351642?l=janardhanpen.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://janardhanpen.blogspot.com/feeds/8021707403689351642/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2011/12/blog-post.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/8021707403689351642'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/8021707403689351642'/><link rel='alternate' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2011/12/blog-post.html' title='వెన్న ముద్దలు అలంకరిస్తేనే విన్నపాలకు వెన్నలా కరిగి పోయే హనుమంతుడిక్కడున్నాడు'/><author><name>అయితగాని జనార్ధన్</name><uri>http://www.blogger.com/profile/17726349396278618689</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='32' height='31' src='http://4.bp.blogspot.com/-kIWV33C5fgA/Tu3bxeqHLTI/AAAAAAAAAdE/CFzElU-_9eo/s220/janardhan.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://1.bp.blogspot.com/-w4_awZ0KWsY/Ttw7OnOsQNI/AAAAAAAAAac/wdY4tooE4e4/s72-c/hanuman-hindu-gods.jpg' height='72' width='72'/><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2025145603318803586.post-2509087083099898264</id><published>2011-11-26T14:07:00.000-08:00</published><updated>2011-11-28T01:47:30.678-08:00</updated><title type='text'>వీరమాత కడుపుకోత.. కిషన్‌ జీ తల్లి గుండెకోత.. ఈ శోకం తీరనిది</title><content type='html'>వీరమాత కడుపుకోత.. కిషన్‌ జీ తల్లి గుండెకోత.. ఈ శోకం తీరనిది&lt;br /&gt;&lt;a onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}" href="http://2.bp.blogspot.com/-GyfvA8GZaug/TtFskGo6lHI/AAAAAAAAAaE/dwXr5tH0oso/s1600/vlcsnap-2011-11-27-04h15m14s98.png"&gt;&lt;img style="float:right; margin:0 0 10px 10px;cursor:pointer; cursor:hand;width: 320px; height: 240px;" src="http://2.bp.blogspot.com/-GyfvA8GZaug/TtFskGo6lHI/AAAAAAAAAaE/dwXr5tH0oso/s400/vlcsnap-2011-11-27-04h15m14s98.png" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5679439972604220530" /&gt;&lt;/a&gt;&lt;br /&gt;&lt;br /&gt;ఆ తల్లి గుండె విలవిల్లాడింది... కన్నపేగు కదిలిపోయింది... వెళ్లొస్తానమ్మా అని చెప్పి వెళ్లిన కొడుకు ముప్పై ఏళ్ల తరువాత శవమై తిరిగొచ్చాడు.... నిలువెల్లా కంపించిపోయిన ఆ తల్లి గుండె చెరువయింది.. కొడుకు రాకకై కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన ఆ తల్లి రోదనకు అంతులేదు.. పోలీస్ ఎన్‌కౌంటర్ లో మరణించిన కిషన్ జీ మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరవుతున్న తల్లిని చూసి కంట తడి పెట్టని వారు లేరు.. &lt;br /&gt;   సరిగ్గా ముప్పై సంవత్సరాల కితం వెళ్లొస్తానమ్మా అన్న కొడుకు.. కన్నతల్లి చేయి విడిచి అడవి తల్లి ఒడిలోకి చేరాడు. ఉద్దరిస్తాడనుకున్న కొడుకు లోకోద్దారకుడుగా మారుతానని వెళ్లాడు. ఆ తల్లికి ఇవేవీ తెలియవు.. కానీ ఏ రోజు  కన్నదిరినా దిన పత్రిక చూసేది.. ఏ  అపశకునం కనిపించినా కన్న పేగు కదిలేది. కంటిచెమ్మ తడిమేది.. దినదినం పీడకలతో.. నిద్రలో ఉలిక్కి పడ్డ రాత్రులెన్నో.. కన్న కొడుకు ఎక్కడ దూరమై పోతాడో అని ఆవేదన చెందిన రోజులెన్నో.. కొడుకు గుర్తొచ్చి కంచం పై నుంచి లేచిన రోజులెన్నో.. ఏదో ఒకరోజు ఈ దుర్వార్త వినాల్సి వస్తుందని ఆ తల్లి భయపడుతూనే ఉంది.. కానీ ఆ రోజు రాకూడదనే కోటి దేవుళ్లకు మొక్కుకుంది.. కానీ.. ఆ బిడ్డ పచ్చని అడవుల్లో వెచ్చని నెత్తురు చిందించక తప్పలేదు.. ముప్పై ఏళ్లతరువాత.. గుర్తుపట్టలేని గురుతులతో ఊరుఒడిని చేరుకున్న కిషన్‌జీని చూసి ఊరు ఊరంతా అమ్మయింది.. ఆ అమ్మ కళ్లు సముద్రాలయ్యాయి...&lt;br /&gt;(వెనకొచ్చే ఆవుల్లారా పాట)మొదటి చరణం.. కళ్లల్లో కదిలే కొడుకు కనబడక పోయే... దగ్గర్నుంచి వేయాలి&lt;br /&gt;ఈ తల్లి ఆవేదనను తీర్చేదెవరు.. ఈ కంటిచెమ్మను తుడిచేదెవరు.. పొగిలి పొగిలి ఏడ్చే ఈ తల్లి ఆవేదనను ఎవరు తీర్చగలరు. కన్నకొడుకు జాతి మరువని అమరుడయ్యాడని గర్వించాలో..  ఎత్తిన పిడికిళ్లు నేల పొత్తిళ్లలో ఒదిగిపోతున్నాడని బాధపడాలో తెలియని అమాయకత్వం... ఆఖరి గడియల్లో.. తన కన్న పేగు కానరాని లోకాలకు తరిలిపోతుందన్న ఆవేదనను ఎవరు తీర్చగలరు.. ఆదుకుంటాడనుకున్న కొడుకు అమరుడయ్యాడని తెలిసిన క్షణం ఆ తల్లి గుండెలో మోగిన పిరంగులెన్ని. ఆ పెద్దగుండె ఎంత కలత చెందిందో..&lt;br /&gt;&lt;a onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}" href="http://2.bp.blogspot.com/-AnQ6MDO4Jac/TtFsojgs6fI/AAAAAAAAAaQ/-7exLwQA4dw/s1600/vlcsnap-2011-11-27-04h15m46s163.png"&gt;&lt;img style="float:right; margin:0 0 10px 10px;cursor:pointer; cursor:hand;width: 320px; height: 240px;" src="http://2.bp.blogspot.com/-AnQ6MDO4Jac/TtFsojgs6fI/AAAAAAAAAaQ/-7exLwQA4dw/s400/vlcsnap-2011-11-27-04h15m46s163.png" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5679440049073875442" /&gt;&lt;/a&gt;&lt;br /&gt;&lt;br /&gt;(వెనకొచ్చే ఆవుల్లారా పాట)రెండవ చరణం..తండ్రి పొయిన కాణ్నుంచి... దగ్గర్నుంచి వేయాలి&lt;br /&gt;ఈ తల్లి శోకం తీరనిది.. ఈ గుండె గాయం మాననిది.. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూసిన ఆశ అడియాసే అయింది. కొడుకు గుండెను బుల్లెట్ చీల్చిందన్న వార్త తెలసినప్పటినుంచీ ఈ తల్లి గుండె వేయి వక్కలయింది.. పెద్దగుండెలు అవిసేలా ఏడుస్తూనే ఉంది. అఖరి పలుకులు ఎండమావులే అయ్యాయి.  &lt;br /&gt;bang- కడుపుకోత&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2025145603318803586-2509087083099898264?l=janardhanpen.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://janardhanpen.blogspot.com/feeds/2509087083099898264/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2011/11/blog-post_26.html#comment-form' title='8 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/2509087083099898264'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/2509087083099898264'/><link rel='alternate' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2011/11/blog-post_26.html' title='వీరమాత కడుపుకోత.. కిషన్‌ జీ తల్లి గుండెకోత.. ఈ శోకం తీరనిది'/><author><name>అయితగాని జనార్ధన్</name><uri>http://www.blogger.com/profile/17726349396278618689</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='32' height='31' src='http://4.bp.blogspot.com/-kIWV33C5fgA/Tu3bxeqHLTI/AAAAAAAAAdE/CFzElU-_9eo/s220/janardhan.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://2.bp.blogspot.com/-GyfvA8GZaug/TtFskGo6lHI/AAAAAAAAAaE/dwXr5tH0oso/s72-c/vlcsnap-2011-11-27-04h15m14s98.png' height='72' width='72'/><thr:total>8</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2025145603318803586.post-4780251995180629833</id><published>2011-11-25T13:52:00.000-08:00</published><updated>2011-11-25T14:32:27.023-08:00</updated><title type='text'>ఒక వీరుడి అస్తమయం.. అరుణ కిషోరం.. రుధిరబాష్పం..</title><content type='html'>&lt;object width="320" height="266" class="BLOG_video_class" id="BLOG_video-9e252749de194937" classid="clsid:D27CDB6E-AE6D-11cf-96B8-444553540000" codebase="http://download.macromedia.com/pub/shockwave/cabs/flash/swflash.cab#version=6,0,40,0"&gt;&lt;param name="movie" value="http://www.youtube.com/get_player"&gt;&lt;param name="bgcolor" value="#FFFFFF"&gt;&lt;param name="allowfullscreen" value="true"&gt;&lt;param name="flashvars" value="flvurl=http://v10.nonxt4.googlevideo.com/videoplayback?id%3D9e252749de194937%26itag%3D5%26app%3Dblogger%26ip%3D0.0.0.0%26ipbits%3D0%26expire%3D1332093325%26sparams%3Did,itag,ip,ipbits,expire%26signature%3D7EF19A611730DABBA9DAD6AFF744C5526A5EC0B0.3EBE6CCA84C95DC35A225A509149B4D786DACC5C%26key%3Dck1&amp;amp;iurl=http://video.google.com/ThumbnailServer2?app%3Dblogger%26contentid%3D9e252749de194937%26offsetms%3D5000%26itag%3Dw160%26sigh%3DWohbJo8uHtVH8Rxtty7AHG2w8R0&amp;amp;autoplay=0&amp;amp;ps=blogger"&gt;&lt;embed src="http://www.youtube.com/get_player" type="application/x-shockwave-flash"width="320" height="266" bgcolor="#FFFFFF"flashvars="flvurl=http://v10.nonxt4.googlevideo.com/videoplayback?id%3D9e252749de194937%26itag%3D5%26app%3Dblogger%26ip%3D0.0.0.0%26ipbits%3D0%26expire%3D1332093325%26sparams%3Did,itag,ip,ipbits,expire%26signature%3D7EF19A611730DABBA9DAD6AFF744C5526A5EC0B0.3EBE6CCA84C95DC35A225A509149B4D786DACC5C%26key%3Dck1&amp;iurl=http://video.google.com/ThumbnailServer2?app%3Dblogger%26contentid%3D9e252749de194937%26offsetms%3D5000%26itag%3Dw160%26sigh%3DWohbJo8uHtVH8Rxtty7AHG2w8R0&amp;autoplay=0&amp;ps=blogger"allowFullScreen="true" /&gt;&lt;/object&gt;&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2025145603318803586-4780251995180629833?l=janardhanpen.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://janardhanpen.blogspot.com/feeds/4780251995180629833/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2011/11/blog-post_25.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/4780251995180629833'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/4780251995180629833'/><link rel='alternate' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2011/11/blog-post_25.html' title='ఒక వీరుడి అస్తమయం.. అరుణ కిషోరం.. రుధిరబాష్పం..'/><author><name>అయితగాని జనార్ధన్</name><uri>http://www.blogger.com/profile/17726349396278618689</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='32' height='31' src='http://4.bp.blogspot.com/-kIWV33C5fgA/Tu3bxeqHLTI/AAAAAAAAAdE/CFzElU-_9eo/s220/janardhan.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2025145603318803586.post-7214582661147859814</id><published>2011-11-24T10:17:00.000-08:00</published><updated>2011-11-24T10:27:47.059-08:00</updated><title type='text'>నేల రాలిన మందారం.. నింగికెగసిన అరుణతార.. కిషన్ జీ అమరం..</title><content type='html'>.... ఓన్లీ న్యూస్... విశ్లేషణ కాదు...&lt;br /&gt;&lt;br /&gt;&lt;a onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}" href="http://2.bp.blogspot.com/-YhtYpSjV4is/Ts6MlNC1rjI/AAAAAAAAAZ0/1tUP2oXQ7DQ/s1600/kishanji.jpg"&gt;&lt;img style="float:right; margin:0 0 10px 10px;cursor:pointer; cursor:hand;width: 301px; height: 301px;" src="http://2.bp.blogspot.com/-YhtYpSjV4is/Ts6MlNC1rjI/AAAAAAAAAZ0/1tUP2oXQ7DQ/s400/kishanji.jpg" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5678630750945390130" /&gt;&lt;/a&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;br /&gt;కిషన్‌ జీ మృతి &lt;br /&gt;బెంగాల్‌ అడవుల్లో ఎన్‌కౌంటర్‌&lt;br /&gt;జంగల్‌మహల్‌లో లభించిన మృతదేహం&lt;br /&gt;కిషన్‌జీదేనని అనుమానం     &lt;br /&gt;మావోయిస్ట్‌ అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్‌ కిషన్‌ జీ మృతి చెందారు... పశ్చిమబెంగాల్‌లోని మిడ్నాపూర్‌ అడవుల్లో జరిగిన ఎన్‌‌కౌంటర్‌లో ఆయన చనిపోయారు... భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో కిషన్‌జీ మృతి చెందారని బెంగాల్‌ ఛానెళ్లు కథనాలు ప్రసారం చేశాయి. జంగల్‌మహల్‌లో ఓ మృతదేహం దొరికిందని, అది కిషన్‌జీ దేనని ఆ ఛానెళ్లు కథనాలు ప్రసారం చేశాయి...  అయితే కిషన్‌‌ జీ మృతిని మావోయిస్టు పార్టీ ఇంకా ధ్రువీకరించడం లేదు... హోంశాఖ నుంచి కూడా ఎలాంటి సమాచారం లేదు.&lt;br /&gt; మమత బెనర్జీ ముఖ్యమంత్రి అయ్యాక బెంగాల్‌లో జరిగిన మొదటి ఎన్‌కౌంటర్‌ ఇది... కిషన్‌ జీ కోసం బెంగాల్‌ భద్రతా బలగాలు గత మూడు రోజులుగా కుషుబోని అడవులను జల్లెడ పడుతున్నాయి. ఆ ప్రాంతంలో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి... నిన్నటికి నిన్న కిషన్‌జీ త్రుటిలో ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నారనే వార్తలు వచ్చాయి&lt;br /&gt; బెంగాల్‌లోని సంయుక్త దళాలు జరిపిన జాయింట్‌ ఆపరేషన్‌లో కిషన్‌జీ మృతి చెందారు. దాదాపు అరగంటసేపు ఇరుపక్షాల మధ్య ఎదురు కాల్పులు కొనసాగాయి. ఈ కాల్పుల్లో కిషన్‌జీతో పాటు మరో ముగ్గురు కూడా మరణించారు... కిషన్‌జీదిగా భావిస్తున్న మృతదేహం పక్కనే ఏకే 47 గన్ లభ్యమైనట్టు సమాచారం&lt;br /&gt; కిషన్‌జీతో పాటు, ఆయన సహచరి సుచిత్ర మహతో కోసం భద్రతా బలగాలు గత కొద్ది రోజులుగా గాలిస్తున్నాయి.. జంగిల్‌ మహల్‌లో మూడు రోజులుగా కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. కిషన్‌జీ, సుచిత్ర కుష్‌బని అడవుల్లో తలదాచుకున్నారన్న ఇంటెలిజెన్స్‌ సమాచారంతో భద్రతా బలగాలు అడవుల్ని అణువణువు గాలించాయి. అయిదుగురు మావోయిస్టులను అరెస్ట్్ చేశాయి.. అయినప్పటికీ అగ్రనేత సమాచారం అందలేదు... ఆ తర్వాత జార్ఖండ్‌, బెంగాల్‌ పోలీసులు సంయుక్తంగా జరిగిన ఆపరేషన్‌తో కిషన్‌జీ మృతి చెందినట్టు తెలుస్తోంది. సుచిత్ర కోసం ఇంకా గాలింపులు కొనసాగుతున్నాయి.&lt;br /&gt; రెండేళ్ల క్రితం కూడా కిషన్‌జీ ఎన్‌కౌంటర్‌లో చనిపోయినట్టు తొలుత వార్తలు వచ్చాయి.. కానీ తర్వాత ఆయన తప్పించుకున్నారని తెలిసింది.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2025145603318803586-7214582661147859814?l=janardhanpen.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://janardhanpen.blogspot.com/feeds/7214582661147859814/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2011/11/blog-post_24.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/7214582661147859814'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/7214582661147859814'/><link rel='alternate' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2011/11/blog-post_24.html' title='నేల రాలిన మందారం.. నింగికెగసిన అరుణతార.. కిషన్ జీ అమరం..'/><author><name>అయితగాని జనార్ధన్</name><uri>http://www.blogger.com/profile/17726349396278618689</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='32' height='31' src='http://4.bp.blogspot.com/-kIWV33C5fgA/Tu3bxeqHLTI/AAAAAAAAAdE/CFzElU-_9eo/s220/janardhan.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://2.bp.blogspot.com/-YhtYpSjV4is/Ts6MlNC1rjI/AAAAAAAAAZ0/1tUP2oXQ7DQ/s72-c/kishanji.jpg' height='72' width='72'/><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2025145603318803586.post-2843742868813248297</id><published>2011-11-18T01:12:00.000-08:00</published><updated>2011-11-19T08:02:02.524-08:00</updated><title type='text'>వీరికి... ఆ (సెక్స్) కొన్ని క్షణాలు .. నరకం...</title><content type='html'>&lt;a onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}" href="http://1.bp.blogspot.com/-j_FQXwqdi6Q/TsfSzGwrZqI/AAAAAAAAAY4/vj-LcmZNtJ8/s1600/eye%2Bblood.jpg"&gt;&lt;img style="float:left; margin:0 10px 10px 0;cursor:pointer; cursor:hand;width: 400px; height: 248px;" src="http://1.bp.blogspot.com/-j_FQXwqdi6Q/TsfSzGwrZqI/AAAAAAAAAY4/vj-LcmZNtJ8/s400/eye%2Bblood.jpg" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5676737630753744546" /&gt;&lt;/a&gt;&lt;br /&gt;&lt;br /&gt;అక్కడ ద్వారాలు బార్లా తెరిచే వుంటాయి. మూసిన తలుపులు మచ్చుకైనా కనిపించవు. తమ శరీరాల్ని ఛిద్రం  చేసే మానవహింసాకాండని నగుమోములతో స్వాగతాలు పలికే అమ్మలుంటారక్కడ. అమ్మచాటు బిడ్డలూ ఉంటారక్కడ . కానీ తల్లి కొంగు చాటున కాదు, తెరచాటునే వారిస్థానం. తాను ఉండాల్సిన అమ్మ ఒడిలో మాత్రం ఓ మానవ మృగం, తెరచాటున పసిమనసులను భయం, అవమానం తెరలు తెరలుగా కమ్మేస్తుంది. తెరవెనుక అమ్మనీలినీడలు పసిమనసులను కలచివేస్తుంటాయి. చీకటి నీడల దృశ్యాలు చిన్నారుల మనసులను ఛిద్రం చేస్తుంటాయి. అమ్మ తనువు వుండై ఒకరికి పండవుతుంటే...ఆ అమ్మే తను శవమై మరొకరికి వశమౌతూ రక్తపు ముద్దగా మారుతున్న వేళ ప్రపంచం పచ్చి మోసంగా సమాజం ఒఠ్ఠి దగాలా కొద్ది కొద్దిగా అర్థమవుతుంది ఆ పసిమొగ్గలకు..&lt;br /&gt;  ఆ సామాజిక వికృత ప్రక్రియకు  బలయ్యే వారే అంగడి బొమ్మలు. ఈ పసివారి అమ్మలు. ఎదిగే వయసుతో, ఎదిగీ ఎదగని మనసులతో ఏమౌతామో తెలియని అయోమయంతో చేయనితప్పుుకి శిక్షని అనుభవిస్తున్నారు వారి బిడ్డలు. కులం పేరుతో కొందరు, సాంప్రదాయం పేరుతో మరికొందరు. మోసపోయి కొందరు, సమాజమే వెలివేసి మరికొందరు. కుటుంబమే హింసించి ఇంకొందరు. ఆడపిల్లగా పుట్టినందుకే అమ్ముడుపోయి మరికొందరు. ఇలా కారణాలేవైనా అందరూ ఒకే చోటికి చేరుకుంటారు. అందరూ తమ శరీరాలకు తామే వెలకట్టుకుంటారు. తమ జీవితాలకు తామే ముగింపురాసుకుంటారు. అది దుబాయ్‌ అయినా, ముంబాయి అయినా దేశరాజధాని ఢిల్లీ అయినా నగరమేదైనా నరకమొక్కటే. నాలుగు చిల్లర డబ్బులు శవంపై చల్లినట్టు ఆమె శరీరంపై చల్లి ఆమె సర్వహక్కులూ లూఠీ చేస్తాడు మగవాడు. ఒకసారి ఆ చీకట్లోకి ప్రవేశిస్తే ఇక బయటపడే ప్రశ్నే ఉండదు. వారి జీవితాలు ఆ చీకట్లో తెల్లారిపోవాల్సిందే. చీకట్లో  వారి దేహాలు ఛిద్రమవ్వాల్సిందే. &lt;br /&gt; శరీరం తూట్లుగా మారేలోపే నాలుగు రూపాయిలు మిగుల్చుకోవాలి. పాతికేళ‌్ళు పైబడితే ధర తగ్గుతుంది. పసి మొగ్గల శరీరాలకు పైకం ఎక్కువొస్తుంది. అప్పుడే ఆ తల్లుల కోసం వచ్చే విటుల చూపులు పరిసరాలను పరికిస్తాయి. ఏ పసిబిడ్డైనా ఫరవాలేదు. ఆడపిల్లయితే చాలనుకుంటాయి ఆ మానవ మృగాలు. మదపుటేనుగులబారిన పడకుండా తలుపురెక్కలకు తమ శరీరాలను వేళ్ళాడదీసి విటుల దృష్టిని మళ్ళిస్తూ పసిబిడ్డలను కాపాడుకొనే తల్లులు కొన్నిసార్లు వారి ప్రాణాలనే ఫణంగా పెడతారు. &lt;br /&gt;బైట్ : తలి్ల బైట్. ఈమె పైన రాసినకొన్ని విషయాలు చెపుతుంది.&lt;br /&gt;వాయిస్ : మూడు పదులు దాటాయంటే వారి బతుకు దుర్భరం. పుట్టిన బిడ్డల పోషణ భారంగా తయారవుతుంది. ఓ పక్క అనారోగ్యం కుంగదీస్తుంది. అప్పటికే సమాజం అసహ్యపు చూపులు, చేష్టలు సమాజంలో గౌరవప్రదమైన జీవితం అందని ద్రాక్షగా మారుతుంది. పసిబిడ్డల పొట్టనింపుకోవడమే గగనంగా తయారవుతుంది. ఛీత్కారానికి చిరునామాగా మారిని సమాజం వెలివేస్తుంది. వీరికి పొలాల్లోనో, ఫ్యాక్టరీల్లోనో కూలిపనిసైతం దొరకదు. వీరి జీవితాలు అస్పశ్యంగా తయారవుతాయి. &lt;br /&gt; చెక్కిళ్ళపై ముద్దాడి గుండెలకు హత్తుకోవాల్సిన అమ్మ ఎంతకీ రాదు. ఏడ్చి ఏడ్చి ఏ మూలో అర్ధాకలితో పడుకుంటే అర్ధరాత్రి దాటాక అమ్మ రాకాసి చెరవీడినట్టు...కారుమబ్బులను చీల్చుకొని జాబిల్లి వచ్చినట్టు అమ్మ వస్తుంది. కానీ శరీరంలోని సత్తువంతా లాగేసి, శరీరాన్ని, మనసునీ సిగరేట్‌ ముక్కంత హీనంగా పీల్చి పడేసిన మరో రాకాసి పంజా అమ్మను తిరిగితిరిగి ఆవహిస్తుంది . ఒకటారెండా...రోజుకి ఆరు రాకాసి ఆకారాలు అమ్మను మాంసపు ముద్దలుగా మంచానికి వేళ్ళాడదీస్తుంటాయి. ఎందుకమ్మా ఈ నరకమని ప్రశ్నించలేని చిన్నారుల ప్రశ్నార్థకపు చూపులకు అమ్మకంటికొసల్లోని కన్నీరే సమాధానం చెపుతుంది.&lt;br /&gt;&lt;br /&gt;  ఎవడి కిరీతకానికో చేదుజ్ఞాపకంగా ఈ లోకంలోకొచ్చిన ఈ పిల్లలను ఈ రొంపిలోకి దించడానికి ఏ తల్లి హృదయం అంగీకరించదు. తనలాంటి అవమానకరమైన జీవితం. తన బిడ్డలకు రాకూడదనుకుంటుంది. ఊరికి దూరంగా, తమ గాలైనా సోకని చోట భద్రంగా ఉంచాలనుకుంటుంది. నాలుగక్షరం ముక్కలొస్తే ఈ నరకానికి తన బిడ్డలను దూరంగా ఉంచొచ్చనుకుంటుంది. కానీ వీరి పేరు చెబితే పిల్లలకు స్కూల్ అడ్మిషన్ సైతం దొరకనిపరిస్థితి. ఇక వీరి బిడ్డలకు చదువుకునే అవకాశాలు మృగ్యమవుతాయి. తమ పిల్లలను చదివించుకోవాలనే ఆశ వున్నా  నాగరికం ముసుగులో బతుకుతున్న అనాగరిక మనుషుల మధ్య పిల్లల హక్కులు హరించివేయబడతాయి. అనుక్షణం అవమానాలతో, హేళనలతో పిల్లల బ్రతుకు నరకప్రాయం అవుతుంది. పిల్లలు బడికి దూరంగా నిరక్షరాస్యులుగా ఇంటివద్దే ఉండిపోతారు. అంతేకాదు దారుణ దృశ్యాలను దిగమింగలేక, ఎవ్వరికీ చెప్పుకోలేక, ఏం చెయ్యాలో అర్థమవ్వక మానసికంగా కృంగిపోతారు. &lt;br /&gt;    తండ్రి పేరైనా తెలియకుండా ఈ భూమిపైకొచ్చిన ఈ పసిడిడ్డలకు జీవితం దినదినగండంగా మారుతుంది. ఈ రొంపిలోంచి వారి పిల్లలను కాపాడుకోవడం వీరి తల్లులకు పెద్ద సవాల్‌గా మారుతుంది. ముద్దులొలికే చిన్నారులు ఎదిగేకొద్దీ ఈ సమాజంపై ఏహ్యాభావాన్ని పెంచుకుంటారు. తల్లి పరిస్థితికి కారణాలను వెతుక్కుంటారు. తమకి నాన్నెందుకు లేడో అర్ధం చేసుకునే లోపు రోగాలతో రొప్పులతో కన్నతల్లి కూడా కనుమరుగవుతుంది. ఇక ఈ చిన్నారులకు నా అన్నవాళ‌్ళే కరువవుతారు. చీకటిసామ్రాజ్యానికి మహారాణులైన ఆ తల్లుల బిడ్డలు చివరకు చిల్లిగవ్వకు కొరగాని వారిగా మిగిలిపోతారు.  &lt;br /&gt;&lt;a onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}" href="http://4.bp.blogspot.com/-W5pmtcdJbeg/TsfS40wnl8I/AAAAAAAAAZE/nKVCOyGz9hQ/s1600/crying-woman.jpg"&gt;&lt;img style="float:left; margin:0 10px 10px 0;cursor:pointer; cursor:hand;width: 400px; height: 300px;" src="http://4.bp.blogspot.com/-W5pmtcdJbeg/TsfS40wnl8I/AAAAAAAAAZE/nKVCOyGz9hQ/s400/crying-woman.jpg" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5676737729000871874" /&gt;&lt;/a&gt;&lt;br /&gt;   ఆర్థికపరిస్థితి, పూటగడవని పరిస్ధితిలో ఈ రొంపిలోకి దిగామని చెపుతున్న ఈ అంగడి బొమ్మలు ....తమ బిడ్డలకూ ఈ దుస్ధితి తప్పడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమని ఈ వృత్తిలోంచి బయటకు రమ్మనే హక్కు ఎవ్వరికీ లేదంటారు ఆ తల్లులు. ఆదుకొని , ఆదరించి...పునరావాసం కల్పించి, మంచి జీవితీన్ని మాకందించలేని ప్రభుత్వాలు మా వృత్తినెందుకు వదులుకొమ్మంటారని తల్లు ప్రశ్నిస్తున్నారు. స్త్రీల శరీరాలు వ్యాపారాలైన చోట ఈ దారుణకృత్యానికి బలైన ...బలవుతున్న వీరు కాస్త  కరుకుగానే కనిపిస్తారు. మొరటుగానే మాట్లాడుతారు. కానీ దానికి కారణం వారి గుండెలకు కాలం చేసిన గాయం. ...&lt;br /&gt;  ఏ ఆపన్న హస్తమో వారి బిడ్డలను కనికరించి కాపాడితే వారికి ఈ సభ్యసమాజంనుంచి సవాలక్ష సవాళ‌్ళు ఎదురవుతాయి,  ఎవడో తెలియని నాన్న కోసం సవాలక్ష ప్రశ్నలు. అమ్మకు సైతం తెలియని సమాధానం ఈ చిన్నితల్లికెలా తెలుస్తుంది. కన్నీరింకిన చిన్నారుల కలల ప్రపంచం ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది.  కష్టాల్లో ఉన్నప్పుడు ఈసడించుకున్న వారు ఈటెల్లా పొడిచేస్తుంటారు. తనకు ఏమీ కాని నాన్నపేరుతో గుర్తింపడటమే వారు అవమానంగా భివిస్తారీపసివారు. నన్ను నన్నుగా గుర్తించేందుకు నాకు నాన్నే ఉండాల్సిన పనిలేదంటారు. &lt;br /&gt; ఇంగ్లీషులో గుక్కతిప్పుకోకుండా మాట్లాడుతున్న ఈ అమ్మాయి తల్లి ఓ జోగిని. సాంప్రదాయం పేరుతో ఇక్కడ లైంగిక హింస జరుగుతుంది. ఈమెకు తండ్రిఎవరో తెలియదు. ఇదే ప్రశ్నని తల్లినడిగితే తను చెప్పలేదు. బజార్లో మహారాజులా తిరుగుతున్న నాన్న అనేవాడిని తను గుర్తించే అవకాశం లేదు. అందుకే అవమానాల్ని దిగమింగి సమాజాన్ని చదవడం నేర్చుకుంది. తన కసినంతా చదువుపై కేంద్రీకరించింది, ఎనిమిది వరకు అర కొరగా ఇంగ్లీషు ముక్క రాకుండా చదివిన ఈ మె నగరంలోని ఓ ప్రముఖ కాలేజీలో చదువుతోంది. ఇప్పుడు ఇంటర్‌లో 79శాతం మార్కులతో పాసయ్యింది. ఛీదరించుకునే చేతులు చిన్న సాయాన్ని అందించగలిగితే వారు ఆకాశానికి నిచ్చెనెలేస్తారని నిరూపించింది.&lt;br /&gt;  తనువు పుండై చివరికి శవంగా మారుతున్న అమ్మ జీవితం ఈ బిడ్డలకు చాలా విషయాలు నేర్పించింది. అవమానాలతో అగౌరవంగా బ్రతకడం ఎంతటి నరకమో అనుభవించారు వీరంతా. చీకటికి కృంగి పోకుండా రేపటి వేకువకోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. సమాజాన్ని సవాల్‌గా స్వీకరిస్తున్నారు. ఓ పక్క సమాజంతో మరో పక్క చదువుతో యుద్ధం చేస్తున్నారు. గెలుపు ఇప్పటికిప్పుడే వీరికి సొంతమవ్వకపోవచ్చు . కాని రేపటి విజయం కోసం ఈ రోజు పరాభవాన్ని ఎదుర్కొంటూనే పోరాడుతామని చెబుతున్నారు. వీరి ఆత్మస్థైర్యం ముందు అన్నీ దిగదుడుపే.&lt;br /&gt; అమ్మని అంగడి సరుకుగా మార్చిన సమాజాన్ని ఒకే ప్రశ్నవేస్తారీ చిన్నారులు. తమ జీవితాలకు పుచీనివ్వని నాన్నెవరని అడగొద్దని ఇంట్లో , బళ్ళో, బజారులో ఎక్కడైనా జన్మనిచ్చిన అమ్మపేరుని మరవద్దని కోరుతున్నారు.................&lt;br /&gt;  ఇటువంటి కుటుంబాల్లోని ఎదిగే పిల్లలపై మానసిక వత్తిడి అధికంగా ఉందంటున్నారు డాక్టర్లు. పురుషుల ప్రవర్తనతో వారిపైన వారికే అసహ్యం కలిగి పిల్లలు మానసిక వ్యాధులకు గురయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయంటున్నారు. అంతే కాదు. బలవంతంగానో, మోసపూరితంగానో ఈ వృత్తిలోకి దిగిన వారు ఒక సారి వారి శరీరంపై జరిగే హింసతో హడలిపోయి ఆత్మహత్యలకు సైతం వెనకాడరంటున్నారు. అంతే కాదు ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న తల్లులకు పిల్లలు పుడితే వారి పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుంది. &lt;br /&gt; మహిళలే కాదు రాష్ట్రంలో ఈ రాక్షసమానవహింసకు బలవుతున్న వారిలో పదినుంచి 18 ఏళ్ళ మధ్య వారు 25శాతం మంది ఈ రొంపిలోకి దిగుతున్నారు.  మిస్సింగ్‌ కేసులుగా మిగిలిపోతున్న బాలికల ఆచూకీ అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోతోంది. పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన మిస్సింగ్‌ కేసుల్లో అత్యధిక భాగం అమ్మాయిలే ఆక్రమిస్తున్నారంటే బాలికలు మాయమవడం వెనుక మర్మమేమిటో చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ముంబాయ్ లోని రెడ్ లైట్ ఏరియాలో వున్న వారిలో 45 శాతం మంది కర్నాటక నుంచి వచ్చిన వారేనని ఓ సర్వేలో తేలింది. ధాకాలో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం 20 శాతం మంది వీధి బాలలు ఈ వృత్తిలోకి దిగుతున్నారు. వీళ్ళల్లో 20 ఏళ్ళు నిండకుండానే వివిధ కారణాలతో వీరు చనిపోతున్నారు. &lt;br /&gt; చట్టంలోని లొసుగుల ఆసరాతో మగవాడు అతి తేలికగా తప్పు నుంచి తప్పించుకుంటాడు. మరి అదే అపరాధంతో జైలుకి వెళ్ళిన స్త్రీకి విముక్తి కలిగేదెలా? కేవలం పెనాల్టీతో తప్పుని కప్పిపెట్టుకొని పెద్దమనిషిగా కోర్టు నుంచి బయటపడ్డ మగవాడిని అత్యంత సహజంగా అంగీకరంచే సమాజం స్త్రీలను మాత్రం దోషిగా నిలబెడుతోంది. బాలికల పట్ల, స్త్రీల పట్ల అసమాన భావం, వివక్ష వెరసి వారి మనుగడనే ప్రశ్నార్థకంగా మారుస్తోంది. ఈ రొంపిలోకి దిగకుండా చూసేవిధంగా ప్రభుత్వ విధానాలు లేవు. ఈ వృత్తిలో వున్న వారిని అందులోంచి బయటపడేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అరకొరగానే ఉన్నాయి. ఈ నరకకూపంలోంచి పసిబిడ్డలను కాపాడేందుకు ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలు కాదు కావాల్సింది. పసివారి జన్మహక్కైన జీవించే హక్కే కాదు, గౌరవంతో జీవించే హక్కు వారికి కల్పించడం ప్రభుత్వ ప్రథమ బాధ్యతకావాలని కోరుకుందాం.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2025145603318803586-2843742868813248297?l=janardhanpen.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://janardhanpen.blogspot.com/feeds/2843742868813248297/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2011/11/blog-post_18.html#comment-form' title='16 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/2843742868813248297'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/2843742868813248297'/><link rel='alternate' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2011/11/blog-post_18.html' title='వీరికి... ఆ (సెక్స్) కొన్ని క్షణాలు .. నరకం...'/><author><name>అయితగాని జనార్ధన్</name><uri>http://www.blogger.com/profile/17726349396278618689</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='32' height='31' src='http://4.bp.blogspot.com/-kIWV33C5fgA/Tu3bxeqHLTI/AAAAAAAAAdE/CFzElU-_9eo/s220/janardhan.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://1.bp.blogspot.com/-j_FQXwqdi6Q/TsfSzGwrZqI/AAAAAAAAAY4/vj-LcmZNtJ8/s72-c/eye%2Bblood.jpg' height='72' width='72'/><thr:total>16</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2025145603318803586.post-4854467554730167167</id><published>2011-11-12T22:25:00.000-08:00</published><updated>2011-11-25T14:34:42.498-08:00</updated><title type='text'>ఎందుకో ఈ పాటంటే నాకిష్టం.. నేను క్రిష్టియన్ ని కాదు..</title><content type='html'>ఏసు గొరియ పిల్లను నేను వధకు తేబడిన గొరియ పిల్లను అనే పాట నాకు చాలా ఇష్టం.. ఇది రాగా డాట్ కాం లో ఉంది. నా బ్లాగ్ ఓపెన్ చేయగానే పాట డీ ఫాల్ట్ గా స్టార్ట్ అవుతుంటే.. తొలగించాను..&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2025145603318803586-4854467554730167167?l=janardhanpen.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://janardhanpen.blogspot.com/feeds/4854467554730167167/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2011/11/blog-post_12.html#comment-form' title='7 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/4854467554730167167'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/4854467554730167167'/><link rel='alternate' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2011/11/blog-post_12.html' title='ఎందుకో ఈ పాటంటే నాకిష్టం.. నేను క్రిష్టియన్ ని కాదు..'/><author><name>అయితగాని జనార్ధన్</name><uri>http://www.blogger.com/profile/17726349396278618689</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='32' height='31' src='http://4.bp.blogspot.com/-kIWV33C5fgA/Tu3bxeqHLTI/AAAAAAAAAdE/CFzElU-_9eo/s220/janardhan.jpg'/></author><thr:total>7</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2025145603318803586.post-2403468840261898260</id><published>2011-11-09T06:58:00.000-08:00</published><updated>2011-11-09T07:00:20.573-08:00</updated><title type='text'>వెంకట్ రెడ్డి చేసింది ఏ దీక్ష? ఆమరణ దీక్షా? అలకదీక్షా?</title><content type='html'>&lt;a onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}" href="http://2.bp.blogspot.com/-ePWKowzQm5A/TrqVezZ2xVI/AAAAAAAAAX0/dDFNF5ELQ40/s1600/Komatireddy-Venkatreddy.jpg"&gt;&lt;img style="float:left; margin:0 10px 10px 0;cursor:pointer; cursor:hand;width: 265px; height: 166px;" src="http://2.bp.blogspot.com/-ePWKowzQm5A/TrqVezZ2xVI/AAAAAAAAAX0/dDFNF5ELQ40/s400/Komatireddy-Venkatreddy.jpg" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5673011037053830482" /&gt;&lt;/a&gt;&lt;br /&gt;&lt;br /&gt;రాష్ట్రంలో తెలంగాణ నినాదం మొదలయినప్పటి నుంచి దీక్షా కాలం మొదలయింది. 2011 సంవత్సరానికి నిరాహార దీక్షల సంవత్సరం అనుకుంటే సరిపోతుందేమో..  ఈ ఏడాది కాలంలో ఎవరెన్ని దీక్షలు చేశారో లెక్కబెట్టడం కాస్త కష్టమే.. ఒక్క అన్నా హజారే దీక్షను మించి ఏ ఒక్కదీక్ష కూడా ఫలప్రదం కాలేదంటే నమ్మండి . అయినా అది జాతీయ వార్త. నేను ఆ వాతలు పెట్టుకోదలుచుకోలేదు.  కానీ మన రాష్ట్రం విషయంలోకి వస్తే ఈ మధ్య కాలంలో చాలా మందే దీక్షా దక్షలు బయలుదేరారు. నాల్రోజులు దీక్ష చేసి లేవడం ఓ ఫ్యాషనైపోయింది.  ఈ పార్టీ ఆ పార్టీ అనే భేదం లేకుండా అన్ని పార్టీలు దీక్షలు చేస్తున్నాయి. ఆఖరుకు కమ్యునిస్టు పార్టీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కూడా నిరాహార దీక్ష చేశాడు. ఇక ఎటొచ్చీ ఈ మద్య ఆమరణనిరాహార దీక్ష చేసిన వెంకటరెడ్డి దీక్షే మరీ చర్చనీయాంశంగా మారింది.. &lt;br /&gt; ఈ దీక్ష విధానం చూసిన వాళ్లు ఈ దీక్షలో నిబద్దత ఎంత అని ప్రశ్నిస్తున్నారు. ఇది నా ఒక్కడి అభిప్రాయమైతే.. నేను బ్లాగులో రాసేవాణ్నే కాదు. కానీ ఇది పదిమంది పదిరకాలుగా  అనుకుంటున్న మాటలను ఒడిసి పట్టి మీకు అందిస్తున్నాను. మరో ముఖ్య విషయం ఏంటంటే. ఆమరణదీక్షకు దిగిన వారు లక్ష్యం సాధించడమా లేక మరణించడమా.. ఇదే వాళ్ల ఆశయం. అంటే ఆశయ సాధన కోసం ప్రాణాలను ఫణంగా పెట్టడం అన్నమాట. ఈ విషయంలో పొట్టి శ్రీరాములు అందరికీ ఆదర్శమనే చెప్పుకోవాలి. ఎందుకంటే లక్ష్యం నెరవేరే వరకు ముద్ద ముట్టలేదు. కానీ ఇప్పుడు దేశంలో రాష్ట్రంలో అడిగి అరెస్టు చేయించుకునే నాయకులకు కూడా కొదవలేదని జనం బహాటంగానే చెప్పుకుంటున్నారు. అయితే వెంకటరెడ్డి అలా అరెస్టయ్యాడని మాత్రం చెప్పలేను గానీ... ఆ దీక్షకు ఆమరణ దీక్ష అని పేరు పెట్టడమే బాగాలేదు. గతంలో తెలంగాణ అన్న విద్యార్ధులను.. గతమంటే ఎన్నో సంవత్సరాలు కాదు. కేవలం నెలల క్రితమే మీటింగుల్లో లాఠీలు విరిగిన వరకు కొట్టిచ్చిన కోమటి రెడ్డికి అమాంతంగా తెలంగాణ పై, తెలంగాణ బిడ్డల పై ప్రేమ పుట్టుకు రావడం అసహజమే.. కానీ పుట్టుకొచ్చింది. పుట్టుకొచ్చినా ఇప్పటికే పోరాడుతున్న పార్టీలను కాదని..  తనే సొంతంగా నల్లగొండలో దీక్ష చేయడం వెనుక మతలబు ఏంటి.. ఇంత చేసినా.. కాంగ్రెస్ ప్రభుత్వం చీమకుట్టనట్టు వ్యవహరించకపోవడం వెనుక అసలు రాజకీయం ఏమిటి.? కోమట రెడ్డి ఏ రాజకీయాల కోసం దీక్ష చేశాడో.. కిరణ్ కుమర్ రెడ్డి దాన్ని నిర్వీర్వం చేసేందుకు ఆయన జోలికి కూడా పోలేదు. కానీ పాపం ఆరోగ్య కారణాల రీత్యా.. అరెస్టులు.. ఫ్లూయిడ్‌లు.. దీక్ష విరమణలు.. ఆసుపత్రి నుంచి బయటకు రాగానే రెడ్డిగారు.. బస్సుయాత్ర చేసి ప్రాబల్యం సంతరించుకోబోతున్నారు. దీనికోసం హడావిడిగా ఆడియో సి.డిలు కూడా సిద్ధం చేసుకుంటున్నారట. ఇప్పటి వరకు తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడ్డ కోమటరెడ్డి ఇక తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేయబోయిన ముద్దుబిడ్డ సానుభూతితో ప్రజల్లో బాగా ప్రచారం.. ఇటు టీఆర్ఎస్ నేతల హడావుడి అంతా ఇంతా కాదు.. కోమటరెడ్డి దీక్షకూర్చున్న మరుసటి రోజునుంచే మద్దతులు మొదలయ్యాయి. కానీ ఢిల్లీలో దీక్షకోసం కూర్చున్న కొండాలక్ష్మణ్ బాపూజీ న్యూస్ కవర్ కాదు... టీఆర్ఎస్ మద్దతు తెలుపదు. ఎందుకంటే బాపూజీ ఎమ్మెల్యే కాదు. ఆయనకు మద్దతిచ్చినా ఇవ్వకున్నా పార్టీకి వచ్చే లాభం కానీ నష్టం కానీ లేదు. పైగా సీమాంధ్రతో కుమ్మక్కయ్యాడనే అపవాదొకటి.. దీక్ష ద్వారా  తెలంగాణ ప్రజలకేమోగానీ వెంకటరెడ్డికి మాత్రం పుష్కలంగా లాభం చేకూరిందనే చెప్పాలి. ఇటో కారో.. కమలమో సిద్ధంగా ఉన్నాయి. అదీ ఇదీ కాకుంటే జగన్ ఎలాగూ గురిపెట్టుకున్నాడు.. తెలంగాణ వాదాన్ని ఎంతమంది క్యాష్ చేసుకుంటారో..  కవులు, కళాకారులు, మేథావులు, మీడియా వీళ్లగురించి గంటలు గంటలు బుర్రలు బద్దలు కొట్టికొని విశ్లేషించండి.. పాటలు పాడండి.. వ్యాసాలు రాయండి.. ఈ చరిత్ర ..(ఇంకావుంది..to be contd)&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2025145603318803586-2403468840261898260?l=janardhanpen.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://janardhanpen.blogspot.com/feeds/2403468840261898260/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2011/11/blog-post_09.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/2403468840261898260'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/2403468840261898260'/><link rel='alternate' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2011/11/blog-post_09.html' title='వెంకట్ రెడ్డి చేసింది ఏ దీక్ష? ఆమరణ దీక్షా? అలకదీక్షా?'/><author><name>అయితగాని జనార్ధన్</name><uri>http://www.blogger.com/profile/17726349396278618689</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='32' height='31' src='http://4.bp.blogspot.com/-kIWV33C5fgA/Tu3bxeqHLTI/AAAAAAAAAdE/CFzElU-_9eo/s220/janardhan.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://2.bp.blogspot.com/-ePWKowzQm5A/TrqVezZ2xVI/AAAAAAAAAX0/dDFNF5ELQ40/s72-c/Komatireddy-Venkatreddy.jpg' height='72' width='72'/><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2025145603318803586.post-4623042478294650765</id><published>2011-11-03T11:57:00.001-07:00</published><updated>2011-11-03T11:58:12.870-07:00</updated><title type='text'>ఇది తెలంగాణ సాహిత్యమా.. దళిత, బీసీల సాహిత్యమా..?</title><content type='html'>&lt;a onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}" href="http://2.bp.blogspot.com/-svFHYmq15DI/TrLkE1IKTFI/AAAAAAAAAXg/TiikWsjX5o0/s1600/111.jpg"&gt;&lt;img style="float:left; margin:0 10px 10px 0;cursor:pointer; cursor:hand;width: 400px; height: 266px;" src="http://2.bp.blogspot.com/-svFHYmq15DI/TrLkE1IKTFI/AAAAAAAAAXg/TiikWsjX5o0/s400/111.jpg" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5670845652444793938" /&gt;&lt;/a&gt;&lt;br /&gt;&lt;br /&gt;ఇది తెలంగాణ సాహిత్యమా.. దళిత, బీసీల సాహిత్యమా..?&lt;br /&gt;ఇప్పుడు తెలంగాణలో... ఉద్యమానికి ఊపిరి పోస్తున్న సాహిత్యానికి మూలాలు ఎక్కడివి...? పుట్లకు పుట్లుగా పుట్టుకొస్తున్న కవిత్వాలకు మూలవస్తువేది..? ఇప్పుడు సీమాంధ్ర పై కురిపిస్తున్న తిట్ల వర‌‌్షానికి పదప్రయోగాలన్నీ ఎక్కడ జరిగాయ..ి. ?  ఇప్పుడు సాహిత్యలోకంలో వాడిగా వేడిగా జరుగుతున్న లోపాయికారి చర్చ ఇదే.. నిజానికి తెలంగాణ ఉద్యమం పుట్టకు ముందే ఈ సాహిత్యం ఉంది.. కానీ ఇప్పుడు దాని రూపం మార్చుకుంది.. వాక్యాంతాలు మారాయి.. అదే అవేదన... అదే కష్టం.. అవే కన్నీళ్లు..  అవే తిట్లు.. అవే శాపనార్ధాలు.. కానీ అవి దిశ మార్చుకున్నాయి.. అయితే ఇవి వీటి దిశమార్చుకునే అవసరం ఎందుకొచ్చింది.. ఎటునుంచి ఎటుమారాయి.. రూపం మార్చుకున్నా.. ఈ సాహిత్య లక్ష్యం ఒక్కటేనా.. ఈ విషయం తెలుసుకోవాలంటే... సింధూ నాగరికతను అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు... ఏ దక్కను నాగరికతనో తవ్వుకుంటూ పోవాల్సిన పని లేదు.. గత దశాబ్ద కాలంగా ఉదృతంగా  సాగుతున్న తెలంగాణ ఉద్యమాన్ని,, దానికి తోడుగా ఉండి శ్వాసనందిస్తున్న సాహిత్యాన్ని పరిశీలిస్తే అసలు విషయం అవగతమవుతుంది.. అవును మరి సమాజంలో ధనికుణ్ని- పేదవాడు, పెట్టుబడి దారుణ్ని- శ్రామికుడు, అగ్రవర్ణాల వారిని - నిమ్న వర్ణాల వారు... ఎదిరించి జయం సాధించినట్టు నిత్యం కలలు కంటూనే ఉంటారు.  వీరి మధ్య వర్గపోరు తరాలుగా నడుస్తూనే ఉంది... అయితే ఇప్పటి వరకు వీరు సాధించామనుకున్న విజయాలు కాలక్రమంలో వచ్చాయా లేక పోరాటాల ద్వారా వచ్చాయా అన్న విషయంలో... మేథావుల్లోనే భిన్నాభిప్రాయాలున్నాయి కాబట్టి ఇప్పుడు నేను వాటి జోలికి పోదలుచుకోలేదు.. కానీ గత దశాబ్ద కాలంగా తెలంగాణ సాహిత్యం పేరుతో వస్తున్న వివిధ రకాల రచనలతో భావవ్యాప్తి గురించే నేను నాలుగు ముక్కలు అభిప్రాయంగా పంచుకోవాలనుకుంటున్నాను.. నేను తెలంగాణ టీవీ ఛానల్( టి.న్యూస్)లో ప్రోగ్రామిగ్ డిపార్ట్‌మెంట్‌లో పని చేసిన అనుభవంతో చూసిన పరిశీలించిన కొన్ని విషయాలు.. వివిధ రకాల వ్యక్తుల అభిప్రాయాలను పంచుకున్నాకనే ఈ నాలుగు మాటలు రాయగలుగుతున్నాను. &lt;br /&gt; వాస్తవానికి ఇప్పుడు తెలంగాణ సాహిత్యం పేరుతో వస్తున్న సాహిత్యానికి మూలాలన్నీ దళిత సాహిత్యంలోనే ఉన్నాయని మెజారిటీ మేథావులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే.. తరతరాలుగా అణచబడి.. వేసుకోడానికి చెప్పులు కూడా లేని దుస్థితి ఒకపక్క... ఉన్నా వేసుకోవడానికి  స్వేచ్ఛలేని పరిస్థితి మరోపక్క... ఐణా  చెప్పులు కుట్టే వృత్తినే నమ్ముకొని కాలం గడిపారు.. సహజంగానే ఆవేదనతోనే.. ఆక్రందనతోనో.. తన జాతిని అణిచిన వారిని, దానికి మూల కారణాలైన క్రమాన్ని ఆ వర్గాల నుంచి వచ్చిన రచయితలు తమ రచనల్లో దుమ్ములేపి దునుమాడారు.. అసలు ఉండో లేడో తెలియని మనువును... మునుం పెట్టి తిట్టారు.. దాన్ని వారసత్వంగా అనుభవిస్తున్న వారిని.. మనువుకు వారసులుగా కీర్తింప బడుతున్న ద్విజులను తమ సాహిత్యంలో శిలాశాసనాలు చెక్కారు.. ఎందుకంటే తమ వెనకబాటు తనానికి.. రెండు జన్మల ప్రముఖులు, వారిని పెంచి పోషించిన అగ్రవర్ణాల వారేనని వీరి గట్టి అభిప్రాయం.. ఇప్పటికీ వారి అభివృద్ధిని అడ్డుకునేది వారేనని బ్రాహ్మణులను తిట్టిపోసే వారు లేకపోలేదు.. గత దశాబ్ద కాలంగా తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడంతో ఇక అగ్రవర్ణాలను ఆడిపోసుకోవడం తగ్గి అగ్రవర్ణాల స్థానంలో సీమాంధ్రులు చేరారు.. అవే తిట్లు.. అవే శాపనార్ధాలు... అయితే ఈ సారి కమ్యునిస్టు ఉద్యమ సాహిత్యం, దళిత సాహిత్యం కలిసి తెలంగాణ ఉద్యమ సాహిత్యంగా పురుడు పోసుకున్నాయి.. తెలంగాణ ధూంధాలలో పాడే పాటలన్నీ ఒకప్పుడు నిషిద్ధ కమ్యునిస్టు పార్టీలు పాడుకున్న పాటల బాణీలే.. సాహిత్యం కూడా తొంబై శాతం అదే.. ఉద్యమ రూపం ఏదైనా లక్ష్యం మాత్రం అదే.. రాజ్యాధికారం. విముక్తి కోసం పోరాటం.. అది ఏ రకమైన విముక్తి... విముక్తి తర్వాత ఎవరెవరికి ఏం ఒరుగుతుందనేది చరిత్రలో విముక్తి పొందిన వారినడిగితే చెప్తారు కానీ.. ఇప్పుడు వస్తున్న సమకాలీన రచనలల్లో అత్యధికం.. బి.సి, ఎస్సీల నుంచే వస్తున్నాయనేది ప్రధాన వాదన.. ఇటు అగ్రవర్ణాల వారు, కాస్తో కూస్తో లౌక్యం ఉన్న వారు వీటి జోలికి పోవడం లేదట.. ఇప్పటి వరకు తెలంగాణ పాటలు రాసిన వారిని గమనిద్దాం. ఈ పేర్లు కేవలం ఉదాహరణగా మాత్రమే తీసుకోగలరు. తెలంగాణ జాతీయ గీతంగా పాడుకుంటున్న * జయజయహే తెలంగాణ జననీ పాట రాసిన అందెశ్రీ దగ్గర్నుంచి, పల్లెపాటగాడు గోరటి వెంకన్న, జంగ్ సైరన్ జయరాజ్, ప్రజాయుద్ధనౌక గద్దర్, మిట్టపల్లి సురేందర్, కోదారి శ్రీను, రసమయి బాలకిషన్, నేర్నాల కిషోర్, వెంకన్న, నాగన్న, రవీంధర్, అమర్...లు నాకు సడెన్ గా గుర్తొచ్చిన కవిగాయకులు మాత్రమే.. ఇక గాయకుల విషయానికి వస్తే.. ముందు చెప్పిన వారు కాక, విమలక్క, సంధ్యక్క, స్వర్ణ, విజయక్క, రమాదేవి, పద్మావతి, గంగ, ప్రగతి, మధుప్రియ, సోమన్న, సాయిచంద్, పైలం సంతోష్, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే పేజీ చాలదు. రెగ్యులర్‌గా నాతో టచ్ లో ఉండే వాళ్ల పేర్లే గుర్తుకొచ్చిన వరకు ప్రస్తావించాను. వీళ్లు కాక గద్య రచయితలు, కవితలకే పరిమిత మైన వారు చాలా మందే ఉన్నారు. అయితే వీరందరిలో 95శాతానికి పైగా దళితులు, బీసీలే కావడం యాదృచ్ఛికమో.. కాకతాళీయమో కాదు.. వారికిది చారిత్రక వారసత్వంగానే వచ్చింది.. గతకాలపు సాహిత్యమే. పురాతన జానపద బాణీలే.. కాకుంటే వాటి దశ-దిశ మార్చుకున్నాయి. అయితే ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వారిలో కూడా మెజారిటీ సంఖ్య వీరిదే నన్న వాదన కూడా ఉంది. ఇక్కడ మరో ముఖ్య విషయం కూడా ప్రస్తావించాలి. తెలంగాణ బాషగా పరిగణించ బడుతున్న నేటి బాషను పొదివి పట్టుకొని దాచుకున్నది కూడా దళితులు, బీసీలేనన్న వాదన కూడా లేకపోలేదు. ఎందుకంటే ఈ బాష ఎక్కువగా కట్టెపొయ్యిని, కారం ముద్దను నమ్ముకున్న కడజాతి కడవల్లోనే తొణకుండా పదిలంగా ఉంది. వాళ్లు మాత్రమే తిరిగి బాషకు జీవం పోయగలిగారు. ఇప్పుడు తెలంగాణ బాషగా చెపుతున్న బాషలో చాలా బాష సంకరంగా మారిందే. హలాంతాలు మార్చినంతమాత్రాన మూలబాషను ముందుకు తేలేం..  నలిమెల భాస్కర్ కష్టపడి తెలంగాణ పదకోశాన్ని రూపొందించనైతే రూపొందించాడు కానీ వాటన్నిటీ ఇప్పుడు వాడుక బాషగా వ్యవహారికగా బాషగా మాట్లాడాలంటే మళ్లీ ప్రాక్టీస్ చేయక తప్పదేమో.. మరీ కొన్ని జిల్లాలకైతే ఇంకా ఇబ్బంది. ఖమ్మంలో మెజారిటీ ప్రాంతం, నల్లగొండలో చాలా ప్రాంతం, హైదరాబాద్, రంగారెడ్డి, జిల్లాల్లో అచ్చమైన తెలంగాణ బాష దొరకడం కరువే.. అయితే ఈ బాషను ఈ మాత్రమైనా నిలుపుకుంటూ వస్తుంది.. బహుజన కవిగాయక రచయితలేననేది మెజారిటీ సంఖ్యలో అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే దొరల రాజ్యం వస్తుందని మంద కృష్ణ వ్యాఖ్యల వెనుక మర్మమేంటో తెలియదు కానీ.. తెలంగాణ సాహిత్యంలో మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో బహుజనులే దొరలు.. ఇంతమంది కలం వీరులుండగా వచ్చిన దొరస్వామ్యం నిలబడుతుందా.. అనేది గుర్తుంచుకోవాలి.. అఖరుగా ఒక్కమాట.. అణిచి వేతను ఎదిరించే సాహిత్యమేదైనా దాని రూపాలన్నీ సారూప్యాలే.. భావసారూప్యం గల మేథావులు అర్ధం చేసుకోండి.. అపార్దం చేసుకున్న వారు నిర్మొహమాటంగా అభిప్రాయం చెప్పండి.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2025145603318803586-4623042478294650765?l=janardhanpen.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://janardhanpen.blogspot.com/feeds/4623042478294650765/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2011/11/blog-post.html#comment-form' title='3 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/4623042478294650765'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/4623042478294650765'/><link rel='alternate' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2011/11/blog-post.html' title='ఇది తెలంగాణ సాహిత్యమా.. దళిత, బీసీల సాహిత్యమా..?'/><author><name>అయితగాని జనార్ధన్</name><uri>http://www.blogger.com/profile/17726349396278618689</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='32' height='31' src='http://4.bp.blogspot.com/-kIWV33C5fgA/Tu3bxeqHLTI/AAAAAAAAAdE/CFzElU-_9eo/s220/janardhan.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://2.bp.blogspot.com/-svFHYmq15DI/TrLkE1IKTFI/AAAAAAAAAXg/TiikWsjX5o0/s72-c/111.jpg' height='72' width='72'/><thr:total>3</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2025145603318803586.post-244894426786203608</id><published>2011-10-27T23:58:00.000-07:00</published><updated>2011-10-28T00:00:10.417-07:00</updated><title type='text'>కాసులు రాలుస్తున్న డెంగీ జ్వరం</title><content type='html'>రాష్ట్రానికి జబ్బు చేసింది.. ఏ జిల్లా చూసినా జ్వరంతో మసిలిపోతోంది.. దాన్ని తగ్గించుకునే వైద్య ఖర్చులు విని వణికిపోతోంది.. ప్రభుత్వ ధర్మాసుపత్రులు ఎప్పటిలాగే  చేతులెత్తేస్తున్నాయి.. ఫలితంగా డెంగ్యూ మహమ్మారికి రాష్ట్ర ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న డెంగ్యూ మరణాలు, వైద్య పరిస్థితి పై ఇది వర్షాకాలానికి.. శీతాకాలానికి సంధి కాలం.. వాతావరణ మార్పులతో జ్వరాలు రావడం, వైరస్ విజృంబించడం సహజమే... కాస్త జలుబు చేసినా ఒళ్లు వెచ్చబడటం  కూడా మామూలే.. కానీ ఇప్పుడు మామూలు జ్వరం వచ్చినా గుండె దడదడలాడుతోంది. రక్త పరీక్ష చేసి ఫలితం చెప్పే వరకు టెంపరేచర్ తగ్గనంటోంది.. ఈ మాసంలో  ప్రతి ఏటా డెంగ్యూ, చికెన్ గున్యా, విషజ్వరాలు విజృంబించే విషయం ప్రభుత్వ యంత్రాంగానికి తెలియంది కాదు.. అయినా వ్యాధి సోకకుండా ఫలానా చర్య  తీసుకున్నామని చెప్పడానికి మచ్చుకు కూడా ఒక్క కార్యక్రమం లేదంటే... ప్రజారోగ్యం పై ప్రభుత్వాధికారులకున్న చిత్త శుద్దిని అర్ధం చేసుకోవచ్చు.. ప్రభుత్వ నిర్లక్ష్య ఫలితంగా  వందలాది మంది రోగులు చనిపోతున్నారు. &lt;br /&gt;&lt;br /&gt;డెంగీ జ్వరం... ఇప్పుడీ మాట రాష్ట్రాన్ని వణికిస్తోంది. జ్వరమొచ్చిందంటే గుండె గాబారవుతోంది. ఎందుకంటే రాష్ట్రవ్యాప్తంగా డెంగీ వ్యాధి సోకిన వారి సంఖ్య చూస్తే..  మామూలు జ్వారానికి కూడా ఐసీయు బెడ్ రాసే పరిస్థితి.. రాష్ట్రం మొత్తంగా చూస్తే అధికారిక లెక్కలే 800 పై చిలుకే.. ఆసుపత్రికి రాలేక.. ఆటవిక వైద్యాన్ని నమ్ముకొని,  అడవి తల్లి ఒడిలో రాలిపోయే గిరిజనుల మరణాలు ఇంకా పూర్తిగా గణాంకాల్లోకి ఎక్కలేదనే అనుకోవాలి. &lt;br /&gt;డెంగీ జ్వరం, మలేరియా జ్వరం, టైఫాయిడ్ జ్వరం, చికెన్ గున్యా, ఇవీ ఇప్పుడు రాష్ట్రాన్ని భయపెడుతున్న ఖరీదైన రోగాలు.. అయితే వీటి ప్రాథమిక లక్షణాలన్నీ ఒకే రకంగా  ఉండటంతో వ్యాధి నిర్ధారణకు వైద్యులు వెంటనే ఒక నిర్ణయానికి రాలేక పోతున్నారు. మామూలు జ్వరంతో వచ్చినా ముందు జాగ్రత్తగా అన్ని పరీక్షలు  చేయించుకొమ్మంటున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల లిస్టు చూసే రోగికి సగం నీరసం వస్తోంది. ఆ పరీక్షల్లో ఏ ఒక్కటయినా పాజిటివ్‌గా వస్తుందేమోనన్న భయం రిపోర్టు  వచ్చేవరకు పీడిస్తూనే ఉంటుంది.. గతంలో చలితో కూడిన జ్వరం వచ్చిందంటే క్లోరోక్విన్ మాత్రలతో బాటు జ్వరం గోళీలు, నాలుగు యాంటిబయాటిక్ మాత్రలు  వేసుకుంటే నాలుగు రోజుల్లో ఏ జ్వరమైనా మాయవవ్వాల్సిందే.. కానీ ఇప్పుడు ఆ నాలుగు రోజులు కూడా వేచి  చూసే పరిస్థితి లేదు. ఎందుకంటే డెంగీ వ్యాధి  సోకిందంటే గంటల్లో రక్త కణాల సంఖ్య గణనీయంగా పడిపోయి రోగి తీవ్రంగా నీరసించి పోతాడు. వ్యాధి నిరోధక శక్తి క్షీణించి చర్మం పై దద్దుర్లు, పొక్కులు వస్తాయి.  విపరీతంగా తల, నొసటి, కళ్ల నొప్పి ఉంటుంది..  ఇందులో సగం లక్షణాలు మామూలు జ్వరాలకు కూడా ఉంటాయి. అందుకే ఈ జ్వరాలను రక్త పరీక్షల ద్వారా  నిర్ధారిస్తారు. ఈ జ్వరాలన్నీ దోమ కాటు వల్ల వచ్చేవే.. ప్రభుత్వంముందస్తు జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల.. దోమల నివారణా చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇప్పడు  ప్రజల పీకల మీదకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా డెంగీ మరణాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. &lt;br /&gt;టైఫాయిడ్, మలేరియా జ్వరాలకు జిల్లా ప్రధాన కేంద్రాల్లోనూ, కొన్ని ప్రభుత్వాసు పత్రుల్లో వ్యాధి నిర్ధారణ చేసే అవకాశాలున్నాయి. కానీ డెంగీ జ్వరానికి మాత్రం ప్రైవేట్  ఆసుపత్రులను ఆశ్రయించాల్సిందే. ప్రైవేట్ ఆసుపత్రులు కూడా వ్యాధి నిర్ధారణ కొరకు పెద్ద పెద్ద డయాగ్నసిస్ సెంటర్లకు రాస్తున్నాయి. ఎలీసా టెస్టులో  డెంగీ జ్వరం అని  నిర్ధారణ అయితే తప్ప డెంగీ వైద్యం చేయకూడదు. అయితే ప్రైవేట్ ఆసుపత్రులు ఇదే సీజన్ గా రోగుల వద్ద నుంచి దండిగా పిండుకుంటున్నాయి. కొందరు ప్రైవేట్  వైద్యులు ప్రమాదకరమైన జ్వరం కాదని ముందే గుర్తించినా రోగి ఆర్ధిక పరిస్థితిని బట్టి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. లేని రోగాన్ని అంటగట్టి తగని వైద్యం  చేస్తున్నారు. ఇది ఏ ఒక్క ఊళ్లోనో.. ఏ ఒక్క జిల్లాలోనో కనిపించేది కాదు.. రాష్ట్ర ప్రజానీకాన్ని మొత్తాన్ని ఇబ్బంది పెడుతున్న ప్రధాన సమస్య.. ఇప్పటి వరకు నమోదైన డెంగీ  జ్వరాల గణాంకాలు చూస్తే వెన్నులో వణుకు పుడుతోంది.. డెంగీ జ్వరం భారిన పడి మరణించిన వారి సంఖ్య గత సంవత్సరం కంటే ఈ ఏడాదే ఎక్కువగా ఉంది.  &lt;br /&gt;రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రుల్లో జ్వరపీడితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కేవలం వరంగల్, ఆదిలాబాద్ రెండు జిల్లాల్లోనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో 350 మంది, ప్రైవేట్  ఆసుపత్రుల్లో 700 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. అంటే రెండు జిల్లాల్లోనే డెంగీ లక్షాలున్న రోగులు వేయికి పైగా ఉన్నారు. ఇవి అధికారిక అంచనాలు. ఇవి కాక  వెలుగులోకి రాని గిరిజన, మారుమూల గ్రామాల్లో రోగుల సంఖ్య ఇంతకంటే ఎక్కువే ఉండొచ్చని సమాచారం. అపరిశుభ్రమైన వాతావరణం, కలుషిత తాగునీరు వంటి  కారణాల వల్ల ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. వరంగల్ జిల్లాలో పరిస్థితి తీవ్రంగా ఉండటంతో జిల్లా కలెక్టర్, ప్రభుత్వ వైద్య యంత్రాంగం కదిలింది. నియోజక  వర్గాల వారీగా మండల స్పెషాలాఫీసర్లతో సమావేశాలు నిర్వహించి చర్యలు ప్రారంభించారు. 33 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 140 డెంగీ పాజిటివ్ కేసులు  నమోదయితే కేవలం ఒకరు మాత్రమే మృతి చెందారని అధికారులు చెబుతున్నారు. &lt;br /&gt;వరంగల్ జిల్లాలో యుద్ధ ప్రాతిపదికన పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టి, డెంగీ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అధికారగణం సమాయత్తమవుతోంది.&lt;br /&gt;ప్రజలు డెంగీ జ్వరాల బారిన పడి మరణించటం ఈ ఏడాది కొత్తేం కాదు. ఈ సీజన్ లో దోమ కాటు వల్ల జ్వరాలు విజృంభిస్తాయన్న నిజం ప్రభుత్వ యంత్రాంగానికి  తెలియంది కాదు. దోమల నివారణే సగం వ్యాధి రాకుండా నివారణ అన్న వాస్తవం కూడా ప్రభుత్వం చెబుతున్న జాగ్రత్తలే.. అయినా ముందు జాగ్రత్త తీసుకోక పోవడంలో  ఉన్న మతలబు ఏంటి..  ఈ సీజన్ లో డెంగీ, చికున్ గన్యా, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధి గ్రస్తుల సంఖ్య ఎక్కువే అని తెలిసినా అన్ని గ్రామాలకు సరిపడా మందులు  పంపిణీ చేయకపోవడాన్ని ఎలా అర్దం చేసుకోవాలి.. ప్రభుత్వ నిర్లక్షం నీడన జరిగే తప్పిదాలకు ప్రజలు నిండు ప్రాణాలను మూల్యం చెల్లించుకుంటున్నారు. &lt;br /&gt;ఒంగోలు జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రలు, ప్రైవేట్ ఆసుపత్రులు జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. పరీక్ష చేసిన 91మందిలో 11 మందికి డెంగీ లక్షణాలు  కనిపించడంతో మిగతా రోగుల్లో ఆందోళన మొదలయింది. ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలు లేకపోవడంతో రోగులు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇదే  అదనుగా ప్రైవేట్ ఆసుపత్రులు వైద్య పరీక్షల పేరు చెప్పి వేలల్లో వసూలు చేస్తున్నాయి. &lt;br /&gt;ఆదిలాబాద్ జిల్లాలో గత మూడు నెలలుగా 200 మందికి పైగా డెంగ్యూ, విష జ్వరాలతో మృత్యు వాత పడ్డారు. ప్రభుత్వాధికారులు మాత్రం దీన్ని అంగీకరించడానికి  సిద్ధంగా లేరు. డెంగీ వ్యాధి చికిత్సకు అవసరమైన సౌకర్యాలు జిల్లాలో లేకపోవడంతో జిల్లా వాసులు వైద్యం కోసం మహారాష్ట్రకు వెళుతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం  జిల్లాలో 50 మందికి పైగా డెంగీ కేసులు గుర్తించినట్టు వైద్యాధికారులు చెబుతున్నారు. వీరిలో ముగ్గురు మరణించార. కానీ ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు క్షేత్రస్థాయి  రోగుల సంఖ్యకు పొంతన కుదరడం లేదు. రోగుల సంఖ్య వందల్లో ఉంటే ప్రభుత్వ యంత్రాంగం తక్కువ చేసి చెబుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. &lt;br /&gt;నిర్మల్, మంచిర్యాల, బైంసా కేంద్రాలలో డెంగీ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.  ప్రభుత్వ వైద్యులు మాత్రం అసలు డెంగీ లేదని చెబుతుంటే.. ప్రైవేట్  వైద్యులు మాత్రం డెంగీ తీవ్రత ఎక్కువయిందనే పొంతనలేని సమాధానాలతో ప్రజలు అయోమయంలో పడ్డారు.&lt;br /&gt;&lt;br /&gt;దీనికి తోడు గ్రామీణ వైద్యులు కమిషన్లకు కక్కుర్తిపడి నమ్మిన రోగులను కార్పోరేట్ ఆసుపత్రులకు తరలించుకుపోతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులతో  గ్రామీణ వైద్యులు   కుమ్మక్కై కమిషన్లకోసం కక్కుర్తి పడటంతో సాదారణ రోగులకు కూడా డెంగీ అంటగట్టి అవే మందులు అంటగడుతున్నారు. తాజాగా హైదరాబాద్ కార్పోరేట్ ఆసుపత్రుల్లో  వైద్య, ఆరోగ్య శాఖ జరిపిన తనిఖీల్లో ఈ విషయం వెల్లడైంది. కార్పోరేట్ ఆసుపత్రుల్లో డెంగీ వ్యాధికి చికిత్స చేయించుకుంటున్న వారి రక్త నమూనాలు సేకరించి  ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటీవ్ మెడిసిన్‌కు పంపించి పరీక్షించగా... 65 మందిలో 31 మందికి మాత్రమే డెంగీ ఉన్నట్టు వెల్లడయింది. అయినా సదరు కార్పోరేట్ ఆసుపత్రుల  నిర్వాకాన్ని ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. హైదరాబాద్ కార్పోరేట్ ఆసుపత్రుల నిండా నల్లగొండ, మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం,  నిజాబాబాద్, కరీంనగర్, గుంటూరు వాసులు డెంగీ భయంతో చికిత్స చేయించుకుంటున్నారు. &lt;br /&gt;కరీంనగర్‌లో  కూడా 57 మండలాల్లో 190 గ్రామాల్లో పారిశుధ్య లోపంతో రోగాలకు నిలయంగా మారాయి. జిల్లాలో మంథని, హుస్నాబాద్, సిరిసిల్ల,ధర్మపురి, పెద్దపల్లి,  కరీంనగర్, వేములవాడ మండలాల్లో విషజ్వారాల తీవ్రత అధికంగా ఉంది. ప్రభుత్వాసుపత్రిలో తగిన వైద్యం లభించకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు.  ప్రైవేట్ ఖర్చు భరించలేని వారిని ఆరోగ్ర శ్రీ ఫథకం ఆదుకోలేకపోతోందని ఆవేదన చెందుతున్నారు.  డెంగీ వంటి జ్వరాలు ఆరోగ్య శ్రీ పథకం పరిధిలోకి రాకపోవడంతో  సామాన్యుడికి ఎదుయ్యే అనుకోని ఖర్చుతో సతమతమవుతున్నారు. &lt;br /&gt;రాష్ట్రంలో ఇప్పటికే డెంగీ రోగుల సంఖ్య, మృతుల సంఖ్య గణనీయంగా పెరిగింది.. ఏటికేటికీ ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. అయినా ప్రభుత్వం మాత్రం... వచ్చాక  చూద్దాం అన్న ధోరణిలో ఉండటం వల్ల సామాన్య ప్రజల ప్రాణాల మీదకు వస్తోంది. ప్రభుత్వం ప్రకటనలతో పొద్దుపుచ్చకుండా ఆచరణలో చిత్తశుద్ధితో వ్యవహరించాలని  రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. &lt;br /&gt;ఇదీ రాష్ట్రానికి కుట్టిన నిర్లక్ష్య దోమ ఫలితం.. సకాలంలో వైద్యం అందక, ప్రజల ప్రాణాలను, ఆస్థులను ఫణంగా పెట్టాల్సిన దుస్థితి.. ఈ పరిస్థితిలో మార్పు రాకుంటే తగిన  మూల్యం చెల్లించక తప్పదు.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2025145603318803586-244894426786203608?l=janardhanpen.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://janardhanpen.blogspot.com/feeds/244894426786203608/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2011/10/blog-post_3286.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/244894426786203608'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/244894426786203608'/><link rel='alternate' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2011/10/blog-post_3286.html' title='కాసులు రాలుస్తున్న డెంగీ జ్వరం'/><author><name>అయితగాని జనార్ధన్</name><uri>http://www.blogger.com/profile/17726349396278618689</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='32' height='31' src='http://4.bp.blogspot.com/-kIWV33C5fgA/Tu3bxeqHLTI/AAAAAAAAAdE/CFzElU-_9eo/s220/janardhan.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2025145603318803586.post-1654723203525763761</id><published>2011-10-27T01:16:00.000-07:00</published><updated>2011-10-27T01:28:57.825-07:00</updated><title type='text'>కార్తీక మాసంలో పూజలెందుకు చేస్తారు</title><content type='html'>ఒక్కమాట... ఈ వ్యాసంలో ఉన్నవి నా అభిప్రాయాలు కావు.. ఇవి నేను కూడా వేరే దగ్గర సేకరించినవేనని గమనించగలరు&lt;br /&gt;మన భారతీయ సంసృ్కతిలో కార్తీకమాసం వచ్చింది అంటే ఆ నెల రోజులు పండుగదినాలే! అందులోను కార్తీకమాసం ఈశ్వరారాధనకు చాలా ముఖ్యమైనది. దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి లక్షకుంకుమార్చనలు, విశేషంగా జరుపుతూ ఉంటారు. అలా విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగుబంగారంలా సంతోషం కలిగిస్తాడు. కావున ఆ స్వామికి ��ఆశుతోషుడు�� అను బిరుదు కలిగింది.&lt;br /&gt;��హరిః ఓం నమస్తే అస్తు భగవన్విశ్వేశ్వరాయ మహాదేవాయ త్య్రంబకాయ&lt;br /&gt;త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ&lt;br /&gt;మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అంటూ! ప్రతి ఈశ్వ రాలయంలో ఆ రుద్ర నమకం మంత్ర భాగము మారుమోగిపోతూ, ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. హిందు వుల గృహాలలో ��ఆదిత్యమంబికా విష్ణూగణనాథం మహేశ్వరం�� అనే పంచాయతన దేవతలను విశ ేషంగా ఆరాధిస్తారు.&lt;br /&gt;ఈ కార్తీక మాసమహాత్మ్యమును గూర్చి పూర్వం నైమిశారణ్య ఆశ్రమములో శౌనకాది మహామునులకందరకు సూతమహాముని ఎన్నో విష్ణు భక్తుల చరిత్రములు, విష్ణు మహిమలను వినిపించు సమయాన, ఓ సూతముని శ్రేష్ఠా! కలియుగముందు ప్రజలు సంసార సాగరమునుండి తరింపలేక, అరిషడ్వర్గములకు దాసులై! సుఖమగు మోక్షమార్గము తెలియక ఎన్నో ఈతిబాధలు అనుభవిస్తున్న ఈ మానవులకు ధర్మములన్నింటిలో ఉత్తమ ధర్మమేది? దేవతలు అందరిలోనూ ముక్తి నొసంగు ఉత్తమదైవమెవరు? మానవునికి ఆవరించియున్న ఈ అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫల మిచ్చు కార్యమేది? ప్రతిక్షణము మృత్యువుచే వెంబడించబడు ఈ మాన వులకు మోక్షము కలిగించు చక్కని ఉపాయము చెప్పమని కోరినారు.&lt;br /&gt;ఆ ప్రశ్నలను ఆలకించిన సూతముని, ఓ ముని పుంగవులారా! క్షణికకమైన సుఖభోగాల కోసం పరితపించుచూ! మందబుద్ధులగుచున్న మానవులకు ��ఈ కార్తీకమాస వ్రతము�� హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైనది. దీనిని ఆచరించుట వల్ల సకల పాపాములు హరింపబడి మరు జన్మలేక పరంధామము పొందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ కార్తీకమాస వ్రతమాచరించాలని కోరికను కలుగచేస్తాడు ఆ పరమాత్మ! దుష్టులకు దుర్మా ర్గులకు వారి కర్మలు పరిపక్వమయ్యేవరకు ఏవగింపు కలిగిస్తాడు. &lt;br /&gt;ఈ మాసమందు వచ్చు సోమవారములు చవితి ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి, అత్యంత పుణ్యప్రదమైనవి. నెల అంతా సాధ్యపడని భక్తులు కనీసం ఆయా దినములలో పవిత్రపుణ్య నదీ స్నానమాచరించి, ఉపవాస దీక్షలు చేస్తూ మహాన్యాస పూర్వక మహా రుద్రాభిషేకములు, లక్ష బిల్వార్చనలు, లక్ష కుంకుమార్చనలు, లలిత, విష్ణు సహస్రనామ పారాయణలు, ప్రతి నిత్యము ఉభయ సంధ్యలలో దీపారాధన చేయువార్కి విశేష పుణ్య ఫలం లభిస్తుంది. ఈ కార్తీకమాస ముప్పది దినములు ఆచరించిన వార్కి అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని చెప్పబడినది.&lt;br /&gt;ఇందు అత్యంత మహిమాన్వితమైన కాలం ప్రదోషకాలం. సూర్యాస్తమయమయ్యాక మూడు గడియలు (ఒక గంట) ప్రదోషోరజనీముఖమ్‌. రాత్రికి ఆరంభ కాలమే ఈ ప్రదోష సమయం. ఇలా ప్రతి నిత్యము వచ్చు ప్రదోషాన్ని నిత్య ప్రదోషంగా చెప్తారు. ఈ ప్రదోషం నాలుగు విధాలుగా మహాత్ములు వివరిస్తూ ఉంటారు. 1. నిత్య ప్రదోషం. 2. పక్ష ప్రదోషం 3. మాస ప్రదోషం 4. మహాప్రదోషం అని చెప్తారు.&lt;br /&gt;కొందరు నిష్టాపరులు ఈ కార్తీకమాసమంతా పుణ్యనదీస్నానమాచరిస్తూ ప్రతి నిత్యము హరిహరాదులను పూజిస్తూ పగలు అపక్వాహారం అంటే వండని ఆహారం. పాలు, పండ్లు స్వీకరించి సాయంత్రం భక్తితో కార్తీక దీపారా ధనలు, పూజలు కావించి, నివేదించిన అన్నాన్ని రా త్రి భుజిస్తూ ఉంటారు. ఇలా ఈ కార్తీక నక్తవ్రతాన్ని నిత్యం ఆచరిస్తారు.ఇక ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏక కాలంలో రెండు రూపాల్ని ప్రదర్శిస్తూ ఎడమ భాగాన పార్వతి, రెండవ భాగమున పరమేశ్వరరూపంగా ��అర్థనారీశ్వ రుడుగా�� దర్శనమిచ్చే కాలం ఈ ప్రదోషకాలం అని చెప్పబడినది. ఆ ప్రదోష సమయాల్లో ఆ తల్లి ��అధ్యక్షురాలు��గా అధిరోహించియుండగా! పరమే శ్వరుడు పరవశించి తాండవం చేస్తూ ఉంటాడు. ఆ నృత్యాన్ని దర్శించటానికి దేవతలందరూ అక్కడ కొలువుతీరి ఉంటారుట! ఆ సమయంలో ఆ తాండవ నృత్యానికి అనుగుణంగా సరస్వతి దేవి వీణవాయి స్తూ ఉంటే బ్రహ్మ తాళం వేస్తాడట. శ్రీ మహాలక్ష్మీ గానం చేస్తూ ఉంటే! శ్రీ హరి మృదంగం వాయిస్తా డుట. ఇంద్రుడు వేణునాదంతో పులకింపచేస్తూ ఉంటాడు! అట్టి ప్రదోష సమయాల్లో దేవగంధర్వ మహర్షి సిద్ధులందరూ పరమాత్మ స్వరూపాన్ని కొలుస్తూ ఉంటారుట.&lt;br /&gt;కనుక ప్రదోష సమయాల్లో శివుని ఆరాధిస్తే! శివుని ఆశీస్సులతోపాటు మిగతా దేవతల ఆశీస్సులు కూడా ఏకకాలంలో మనం పొందగలుగుతామని చెప్పబడినది. ఇంకా మనకు ఆ అర్థనారీశ్వర స్వరూపాన్ని ధ్యానిస్తే! రెండు ప్రయోజనాలు లభిస్తాయట. కామం! అంటే కోర్కెలను నియంత్రించే శక్తి మరియు కాలాన్ని అంటే మరణాన్ని జయించే శక్తిని ప్రసా దిస్తాడుట! ఇంకా ఈ ప్రదోష దర్శనం సర్వశుభాలను కలుగచేసి, సర్వదారిద్య్ర బాధలను తొలగించి సర్వసంపత్తులు అనుగ్రిహ స్తుంది అని చెప్పబడినది.&lt;br /&gt;ఈ కార్తీకమాసంలో అత్యంత విశేషమైనది. ఉత్థానైకాదశి అంటే శ్రీ మహావిష్ణూవు పాలకడలిలో ఆదిశేషుని పాన్పుపైన ఆషాడ శుద్ధ ఏకాదశినాడు తనయోగనిద్రను ప్రారంభించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు కనులు విప్పియోగ నిద్ర నుండి మేల్కొన్న రోజుకే ఉత్థాన ఏకాదశి అను పేరు. ఆ మరుసటి రోజు ద్వాదశినాడు ముప్పది ముగ్గురు దేవతలలో శ్రీ మహాలక్ష్మీ సమేతుడై తులసీ ధాత్రివనమందు ఉంటాడని చెప్తారు.&lt;br /&gt;ఈ ద్వాదశిని క్షీరాబ్ధి ద్వాదశి అంటారు అంటే, పూర్వం కృతయుగంలో దేవదానవులు పాలసముద్ర మధనము చేసిన రోజు. కనుక దీనికి క్షీరాబ్ధి ద్వాదశి అను పేరు వచ్చినది. పాల సముద్రమును చిలికారు కనుక చిల్కు ద్వాదశి అని కూడా అంటారు. కనుక స్త్రీలు ఈ రోజు వారి సౌభాగ్య సంపదల కోసం తులసీ ధాత్రి (తులసికోట) వద్ద విశేష దీపారాధ నలు గావించి షోడశోపచారములతో తులసీధాత్రి లక్ష్మీనారాయణులను పూజిస్తారు. ఆ రోజు దేశము నలుమూలలా గల ఆలయాలలోని లక్ష్మీనారాయణ మూర్తులను మిరుమి ట్లు గొలిపే విద్యుత్‌ దీపకాంతితో, బాణసంచాలతో సమీప నదీజాలలో తెప్సోత్సవం నిర్వ హిస్తూ ఉంటారు. కార్తీక పూర్ణిమనాడు వరిగడ్డిని వెంటిగా చుట్టి దానిని రెండు స్తంభము లకు కట్టి ఆ వెంటిని మూడుమార్లు కాగడాలతో వెలిగిస్తూ వాటి క్రింది పార్వతీ పరమే శ్వరుల ప్రతిమలను పల్లకిలో ఉంచి ముమ్మారు త్రిప్పి జ్వాలాతోరణ వేడుకను నిర్వహి స్తారు. అలా హరి హరాదులకు ప్రత్యేక ఉత్సవ వేడుకలు నిర్వహిస్తారు. ఇలా ఈ కార్తీక మాస విశేషాలను కొనియాడి చెప్పుటకు సహస్రముఖములు కలిగిన ఆదిశేషుడు, చతు ర్ముఖుడైన బ్రహ్మకే సాధ్యం కాదని చెప్పగా, ఇక మానవ మాత్రులమైన మనమెంత? అని సూతమహాముని చెప్పియున్నారు.&lt;br /&gt;మన సంసృ్కతిలో ఈ దీపారాధన అనేది ప్రధానాంశం. ఈ దీపదానమందు ఆవునెయ్యి ఉత్తమోత్తమమైనది. మంచి నూనె మధ్యమము, ఇప్పనూనె అధమము, ఇతరములైన అడవియందు పుట్టిన నూనెలు అధమాతి అధమములు. గేదె నేతితో దీపము, వెలిగించిన పూర్వ పుణ్యము కూడా నశించి పోతుంది. అదే స్వల్పముగా ఆవునేయి కలిపి వెలిగించిన దోషములేదని, అలా! ఒకటి మొదలు వేయి వరకు దీపములు వెలిగించుట ఎంతో శుభ ప్రదమని వాటి సంఖ్యనుబట్టి వివిధ ఫలితాలు అందిస్తుందని, దీపదాన మహాత్యములో చెప్పియున్నారు. అట్టి దీపారాధన పూజామందిరమందు, దేవాలయములో గృహప్రాం గణములలో, తులసీ బృందావనమందు, మారేడు, రావి వంటి దేవతా వృక్షాల వద్ద, పుణ్య నదీతీరములందు వెలిగించుట అత్యంత పుణ్యప్రదమని పురాణాలు వర్ణించి చెబుతున్నాయి.&lt;br /&gt;ఈ మాసమందు సోదరి చేతివంట భగనీ హస్తభోజనము చేసి యధాశక్తి వార్కి కాను కలు సమర్పించుటతోపాటు, సమీప వన మందు బంధువులు, స్నేహితులతోకూడి ఉసి రిచెట్టును పూజించి, సాత్విక ఆహారముతో వన భోజనములు చేస్తూ ఉండుట మంచిది. అం దువల్ల మన జీవన గమనంలో మంచి ఆహ్లాదము తోపాటు అన్నదాన ఫలితము కూడా లభిస్తుంది.&lt;br /&gt;అట్టి మహిమాన్వితమైన ఈ కార్తీకమాసమందు నియమనిష్టలతో హరిహరాదులను అనునిత్యము ఆరాధిస్తూ ��కార్తీకపురాణ�� పఠనము గావించిన ఎడల అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని, ఈ పవిత్ర పుణ్యదినములందు అలసత్వం వహించకుండా యథాశక్తి దీపదానము, వస్త్ర, ఫల, పుష్ప, సువర్ణ దానములు మొదలైనవి చేయుటవల్ల ఇహమందు సర్వసుఖములు అనుభవించుటయే కాకుండా, జన్మాంతరమందు జన్మరాహిత్యాన్ని పొందగలరని ఈ కార్తీకమాస వ్రతమహాత్య్యమును గూర్చి సూతమహాముని శౌనకాది మునులకు వివరించినాడు.&lt;br /&gt;విశిష్టత&lt;br /&gt;ఆయా మాసాలలో చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం వేరే ఆ మాసానికి వస్తుంది. కృత్తికా నక్షత్రంపై చంద్రుడు పూర్ణుడై ఉండటంవల్ల ఈ మాసానికి కార్తీకమాసమని పేరు. ఈ మాసంలో కృత్తిక నక్షత్రానికి, దీపారాధనకు, సోమవారాలకు ప్రాధాన్యత ఉంది. ఈ విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.&lt;br /&gt;కృత్తికా నక్షత్రం:&lt;br /&gt;కృత్తికానక్షత్రానికి నక్షత్రాలలో మంచి ప్రాముఖ్యత ఉంది. దేవతలలో ప్రథముడైన అగ్నిదేవుడు ఈ నక్షత్రానికి అధి పతి. అగ్ని నక్షత్రాలైన కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాడలలో మొదటిది కృత్తికయే. వేదకాలంలో సంవత్సరం కృత్తికా నక్షత్రం తోనే ఆరంభమయ్యేది. ఈ నక్షత్రాన్ని అగ్ని నక్షత్రమని అంటారు. అగ్ని ఆరు ముఖాలు కలవాడు. కృత్తికలు కూడా ఆరు నక్షత్రాలు. ఈ కృత్తికలు ఒక విశిష్టత ఉంది. అదేమిటంటే కుమారస్వామిని షణ్ముఖుడు అంటారు. అంటే ఆరు ముఖములు కలవాడని అర్థం. ఆకాశంలోని ఆరు కృత్తికా నక్షత్రములు మాతృమూర్తులై పాలు యివ్వగా కుమార స్వామి ఆరు ముఖాలతోపాలు త్రాగాడు. ఈ విధంగా కృత్తికలచే పెంచబడుటచే కుమరస్వామికి కార్తీకేయుడని పేరు వచ్చినది. ఈ కారణాల వల్ల కృత్తికలకు ప్రాముఖ్యం కలిగినది.&lt;br /&gt;కార్తీక దీపాలు&lt;br /&gt;ఈ మాసంలో చెప్పుకోదగ్గ మరో అంశం దీపారాధన. ఈ మాస ప్రారంభం నుండి సూర్యోదయానికి పూర్వమే లేచి నదీస్నానమాచరించి శుచియై, పొడిబట్టలు ధరించి దీపారాధన చేయవలెను. ఈ మాసంలోనే జ్వాలా తోరణాన్ని కొన్ని చోట్ల వెలిగిస్తారు. ఈ కాలమంతా దేవాలయాలన్నీ దీపాలచే అలంకరించబడి ప్రజలను ఉత్తేజపరుస్తూ శోభాయమా నంగా ఉంటాయి. ప్రతి ఇంటి ముంగిట ఈ మాసాంతం వరకు దీపం వెలుగుతూ ఉంటుంది. కార్తీకమాసంలో స్త్రీలు నదులలో, కోనేటిలలో దీపాలు వదలుతారు. ఈ దీపాలు ఆకాశంలోని చుక్కలవలె ప్రకాశవంతంగా వెలుగుతూ కన్ను లపండుగను కలుగచేస్తాయి. ఈ మాసంలో స్త్రీలు దీపాన్ని దానంగా ఇస్తారు. దీని వల్ల వారికి ఎనలేని కీర్తిసౌ భాగ్యాలు కలు గుతాయని భావిస్తారు. ఈ దీపాలు మనిషిలోని అజ్ఞానమునే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును నింపుతాయి.&lt;br /&gt;కార్తీక సోమవారాలు:ఈ మాసవారాలలో సోమవారానికి ప్రత్యేకత ఉంది. సోమవారానికి చంద్రుడు అధిపతి. దేవతలలో ప్రథముడైన అగ్ని నక్షత్రాలలో మొదటిదైన కృత్తికను అధిపతిగా ఉండటం, చంద్రుడు పూర్ణుడై ఈ నక్షత్రం మీద ఉండటం చేత మాసం లోని సోమవారాలకు విశిష్టత కలిగినది. చంద్రుని వారమైన ఈ సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది. శైవభకు ్తలు ఈ మాసంలో ముఖ్యంగా సోమవారాలలో భక్తిశ్రద్ధలతో నియమనిష్టలతో శివుణ్ణి ఆరాధిస్తారు. ఈ మాస కాలంలో సూర్యోదయ పూర్వమే బ్రహ్మ ముహూర్తమున నదీ స్నానమాచరించి హరహరశంభో అంటూ శివుణ్ణి స్తుతి స్తూ భక్తి ప్రపంచంలో మునిగిపోతారు. ముఖ్యంగా శైవభక్తులు ఈ మాసమంతా ఉపవాసముండి శివుడిని పూజిస్తారు. శివప్రీతి కరమైన సోమవారమున భానోదయం ముందు లేచి స్నానాదికార్యాక్రమాలు ముగించుకుని, పొడి బట్టలు ధరించి మొ దటగా దీపారాధన చేయాలి. అనంతరం శివుడికి రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియమాలను పాటించాలి. ఈ విధంగా చేయడం వల్ల నిత్యమూ సిరిసంపదలతో, సుఖసౌఖ్యాలతో వర్థిల్లుతారని ప్రజల నమ్మకం. సూర్యుడు తులారా శి యందు ప్రవేశించిన నాటి నుండిగాని, కార్తీక మాసారంభదినమగు శుద్ధపాడ్యమి మొదలు కొనిగాని వ్రతారంభము ను చేయవలెను. అట్లు ప్రారంభించు సమయంలో ఓ కార్తీక దామోదార! నీకు వందనములు. నాచే నారంభింపబడు కార్తీక వ్రతంబును విఘ్నము లేకుండ చేయుము అనిపిమ్మట స్నానముచేయవలెను.&lt;br /&gt;ఆ విధముగ జీవనదికి బోయి గంగకును, శ్రీ మన్నారాయణునకును, భైరవు నకు ను నమస్కరించి భైరవాజ్ఞను తలదాల్చి మొలలోతు నీటిలో నిలువబడి మొ దట సంకల్పము జెప్పికొని సూక్తములను జదివి, మార్జన మంత్రముతోడను, అఘమ ర్షణ మంత్రముతోడను, గంగోదకమును శిరస్సున జల్లుకొని అఘమర్ష స్నానమా చరింపవలెను. పిదప సూర్యున కర్ఘ్య ప్రదానమొసంగి దేవతలకును, ఋషూలకు ను, పితృదేవతలకును క్రమ ప్రకారముగ తర్పణంబు లొనర్పవలెను. అప్పుడది సుస్నామగును. స్నానము చేసిన పిమ్మట నదీతీరము జేరి మూడుదోసిళ్ళ నీరు గట్టుపైన పోయవలెను.&lt;br /&gt;కార్తీకమాసంబున గంగా గోదావరి కావేరీ తుంగభద్రాదిన దులందు స్నానమొనర్చిన నత్యుత్తమము, గంగానది కార్తీకమాసమునందు నదుల న్నిటియందు ద్రవరూప సన్నిహితయై యుండును. శ్రీ ఆదినారాయణుండు గోష్పా ద మాత్ర ప్రదేశమందున్న జలము నందు సన్నిహితుడై ఉండునని వేదములు, శ్రుతీసృ్మతులు చెప్పుచున్నవి కావున సముద్రకామియగు నదీ స్నానము మిగుల పవిత్రమైనది. నదీ స్నానావకాశము లభింపనిచో! కులువయందుగాని, చెరువునం దుగాని, కూపము కడగాని సూర్యోదయము స్నానము చేయవలెను. పిదప మడిబ ట్టలను ధరించి ముందుగ భగవంతుని స్మరింపవలెను. తదుపరి భస్మమును త్రిపుండ్రముగా నుదుట ధరింపవలెను. లేక గోపీచందనముపైన నుదుట నూర్ద్వ పుండ్రముగా నుంచుకొనవలెను. అనంతరం సంధ్యావందనము, బ్రహ్మ యజ్ఞము ను ముగించి, నిత్యాగ్నిహోత్రమును గావించుకుని దేవతార్చనమును చేయవలె ను. స్నానతీర్థమునందే కార్తీక పురాణ శ్రవణమును చేయాలి. &lt;br /&gt;సూర్యుడస్తమించు కాలమున సాయంసంధ్యను పూర్తి చేసికొని శివాలయముగాని, విష్ణ్వాలయమున గాని దీపారాధన చేయవలెను. షోడశోపచార పూజావిధానమున హరిహరులను బూజించి షడ్రసోపేతమై, భక్ష్యభోజ్యాదులతోగూడిన నైవేద్యము నిడవలయును. ఈ రీతిగా కార్తీకశుద్ధ ప్రతిపత్తు మొదలు అమావాశ్య తుదివరకు నక్త వ్రతము చేసినచో కార్తీక మాస వ్రతము పూర్తగును. మరునాడు శక్తిననుసరించి మృష్టాన్నముతో భూత తృప్తి గావించవలెను. కార్తీక మాసమున సోమవారమున శివప్రీతికై సోమవారవ్రతము నొనర్చినవారికి కైలాసమున శివుని సన్నిధానమున నుండుట ప్రాప్తించును. సోమ వా రవ్రత విధానమెట్టిదన - సోమవారమున నదీ స్నాన మొనర్చి సంపూర్ణముగ నుపవ సించి శివునకభిషేకమొనర్చి రాత్రి మొదటి యామమున భుజింపవలెను.&lt;br /&gt;ఆ దినమున నితరుల వలననే పదార్థమును గ్రహింపరాదు. తిలదాన మొనర్చినందువలన పాపము లన్నియు నశించును. ఇంకనునత్యంత నిష్ఠతోను, భక్తితోను నాచరింపనవ కాశ మున్నవారు ఆ దినమున రాత్రిగూడ నిద్రింపక పురాణాది పఠనంబువలన జాగరణ మొనర్చి, మరునాడు శక్తి కొలదిగ బ్రాహ్మణులకు సంతర్పణమును చేసి పిదప భుజిం పవలెను. ఈ పై రెండును జేయలేనివారు సోమవారమున నపరాహ్ణము వరకుండి భుజించవలెను.ఇందేది చేయుటకు శక్తిలేనిచో నదీస్నానమును గావించుకుని భగవంతుని ధ్యానించవలెను సోమవారమునస్త్రీగాని, పురుషుడుగాని నక్షత్ర దర్శ నమగువరకుపవసించి పిమ్మట భుజించినవారి పాపములు అగ్నిలోబడిన దూదివలె నాశనమగును.ఆ దినమున శివునికభిషేకమొనర్చి బిల్వదళంబులచే సహస్రనామార్చ నము నొనర్చినను, ఇతరులచే చేయించినను, శివపంచాక్షరీ మంత్రమును జపించి నను, వారిని శివుడనుగ్రహించి సర్వసంపదలను, సమస్త శుభంబులను చేకూర్చును.&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2025145603318803586-1654723203525763761?l=janardhanpen.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://janardhanpen.blogspot.com/feeds/1654723203525763761/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2011/10/blog-post_27.html#comment-form' title='0 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/1654723203525763761'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/1654723203525763761'/><link rel='alternate' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2011/10/blog-post_27.html' title='కార్తీక మాసంలో పూజలెందుకు చేస్తారు'/><author><name>అయితగాని జనార్ధన్</name><uri>http://www.blogger.com/profile/17726349396278618689</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='32' height='31' src='http://4.bp.blogspot.com/-kIWV33C5fgA/Tu3bxeqHLTI/AAAAAAAAAdE/CFzElU-_9eo/s220/janardhan.jpg'/></author><thr:total>0</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2025145603318803586.post-1283770817948056150</id><published>2011-10-26T18:15:00.000-07:00</published><updated>2011-10-26T18:23:50.830-07:00</updated><title type='text'>తెలంగాణను వ్యతిరేకిస్తున్న వారి అసలు గుట్టు ఇదే..?</title><content type='html'>&lt;a onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}" href="http://2.bp.blogspot.com/-F20dI3UJ--w/Tqiyn_QQEjI/AAAAAAAAAWs/wiQbcbQDP9A/s1600/123.jpg"&gt;&lt;img style="float:left; margin:0 10px 10px 0;cursor:pointer; cursor:hand;width: 318px; height: 380px;" src="http://2.bp.blogspot.com/-F20dI3UJ--w/Tqiyn_QQEjI/AAAAAAAAAWs/wiQbcbQDP9A/s400/123.jpg" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5667976531110007346" /&gt;&lt;/a&gt;&lt;br /&gt;&lt;a onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}" href="http://1.bp.blogspot.com/-L3pvOiHncD0/TqiylV_d5OI/AAAAAAAAAWg/vB3fugxOvlE/s1600/1273279778-rayapati.jpg"&gt;&lt;img style="float:left; margin:0 10px 10px 0;cursor:pointer; cursor:hand;width: 200px; height: 213px;" src="http://1.bp.blogspot.com/-L3pvOiHncD0/TqiylV_d5OI/AAAAAAAAAWg/vB3fugxOvlE/s400/1273279778-rayapati.jpg" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5667976485674018018" /&gt;&lt;/a&gt;&lt;br /&gt;&lt;br /&gt;భాగ్యనగరం వెలుగుల ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్ళు.....ప్రత్యేక, సమైక్య సెగలలో కూడా అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది మహానగరం..... అయితే ఈ అభివృద్ధికి రాజకీయ నేతలకు చాలా  దగ్గరి సంబంధం ఉంది. భాగ్యనగర  ముఖచిత్రాన్ని మార్చే ప్రాజెక్టులు..... వాటిని నిర్వహిస్తోన్న యాజమాన్యాల్లో చాలా వరకు వివిధ పార్టీల నేతలు వారి కుటుంబాలకు అనుబంధంగా ఉన్న  సంస్థలే.... రాజకీయ నేతలుగా మారిన పారిశ్రామికవేత్తలు, వారి కుటుంబాలు  రాష్ట్ర రాజధానిలో నిర్వహిస్తోన్న  ప్రాజెక్టుల్ని  ఓసారి పరిశీలిస్తే...&lt;br /&gt;గాయత్రీ కన్‌స్ట్రక్షన్స్‌.....&lt;br /&gt;కాంగ్రెస్‌ పార్టీకి  చెెందిన టి.సుబ్బిరామిరెడ్డికి చెందిన  ఈ సంస్థ తెలంగాణలో 2769కోట్ల రూపాయల విలువైన పనుల్ని నిర్వహిస్తోంది. 1088కోట్లతో నాగార్జున సాగర్‌ టెయిల్‌ పాండ్‌ కాల్వ  పనుల్ని ఈ సంస్థ చేపట్టింది. దీంతో పాటు హైదరాబాద్-కరీం నగర్‌-రామగుండంల మధ్య 1358కోట్ల వ్యయంతో నిర్మితమవుతోన్న   8 లేన్ల రహదారి పనుల్ని కూడా గాయత్రీ సంస్థే నిర్వహిస్తోంది. ఇక నగరంలోని పటాన్‌ చెరు-షామీర్‌పేట్‌ల మధ్య  323.75కోట్లతో నిర్మిస్తోన్న ఔటర్‌ రింగ్‌ నిర్మాణం కూడా గాయత్రీ సంస్థ ఆధ్వర్యంలోనే జరుగుతోంది.  ప్రస్తుతం టిఎస్సార్ సతీమణి ఇందిరా గాయత్రీ సంస్థకు ఛైర్ పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. &lt;br /&gt;ట్రాన్స్‌ట్రాయ్‌ ఇండియా లిమిటెడ్&lt;br /&gt;గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఏలూరు ఎంపీ కావూరి కుటుంబాలకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్ సంస్థకు చెరుకూరి శ్రీధర్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.   గచ్చిబౌలి-శంషాబాద్‌ల మధ్య  699కోట్ల వ్యయంతో నిర్మిస్తోన్న 8 లేన్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణ పనుల్ని దక్కించుకుంది.  దీంతో పాటు  ఆదిలాబాద్ జిల్లాలో  48.69కోట్లతో  కొమరం భీం సాగునీటి ప్రాజెక్టును కూడా ఈ సంస్థ నిర్మిస్తోంది. దీంతో పాటు నిజామాబాద్‌ జిల్లాలో 1189 కోట్లతో చేపట్టిన  డాక్టర్ బిఆర్‌ అంబేడ్కర్ ప్రాణహిత లిఫ్ట్‌ ఇరిగేషన్‌  పనుల్ని కూడా ట్రాన్స్‌ట్రాయ్ సంస్థ చేపట్టింది. జగత్యాల-పెద్దపల్లి మధ్య 58కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పనులు ఈ సంస్థ చేపట్టింది. &lt;br /&gt;&lt;a onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}" href="http://3.bp.blogspot.com/-8SoboTkkX_4/TqiycSJ7STI/AAAAAAAAAWU/EFDM_E6oAhw/s1600/Lagadapati-Comments-on-14F.jpg"&gt;&lt;img style="float:left; margin:0 10px 10px 0;cursor:pointer; cursor:hand;width: 391px; height: 331px;" src="http://3.bp.blogspot.com/-8SoboTkkX_4/TqiycSJ7STI/AAAAAAAAAWU/EFDM_E6oAhw/s400/Lagadapati-Comments-on-14F.jpg" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5667976330025322802" /&gt;&lt;/a&gt;&lt;br /&gt;లాంకో గ్రూప్..&lt;br /&gt;హైదరాబాద్‌లో 5500కోట్ల విలువైన లాంకో హిల్స్‌ ప్రాజెక్టును  ఈ సంస్థ చేపట్టింది. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ కుటుంబానికి చెందిన ఈ సంస్థకు దేశ వ్యాప్తంగా ల్యాంకో గ్రూపుకు మౌలిక సదుపాయాలు, రియల్ ఎస్టేట్, పవర్ జనరేషన్‌ పరిశ్రమలు ఉన్నాయి.  దేశంలోని 21 రాష్ట్రాల్లో లాంకో గ్రూపు పరిశ్రమల్ని నిర్వహిస్తోంది. జాతీయ రహదారుల నిర్మాణం, బొగ్గు గనులు, రైల్వే కాంట్రాక్టులు, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి వంటి కీలక పరిశ్రమల్ని లాంకో గ్రూపు నిర్వహిస్తోంది. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, చైనా, ఇండోనేషియా, నేపాల్, సింగపూర్, యూఎస్, యుకెలలో లాంకో గ్రూప్‌ నిర్వహిస్తోన్న సంస్థ వార్షిక  ఆదాయం 12వేల కోట్ల పైమాటే.&lt;br /&gt;కేఎంసీ కన్‌స్ట్రక్షన్స్&lt;br /&gt;నెల్లూరు జిల్లా ఎంపీ మేకపాటి రాజమోహన రెడ్డికి  చెందిన కేఎంసీ సంస్థ మౌలిక సదుపాయాలు, రైల్వే కాంట్రాక్టులు, ఇరిగేషన్‌ ప్రాజెక్టుల నిర్వహణలో అపార అనుభవం ఉంది . హైదరాబాద్‌లో  చేపట్టిన  ఎనిమిది లేన్ల ఎక్స్‌ప్రెస్‌ మార్గంలో 427.82 కోట్ల విలువైన పనుల్ని కేఎంసీ సంస్థ నిర్వహిస్తోంది. ఇదే సంస్థ అంబర్‌పేట్‌ వద్ద జరుగుతున్న ఎక్స్‌ప్రెస్‌ రోడ్డు నిర్మాణ పనుల్ని 376కోట్లతో చేపట్టింది. 1970లో ఎంపీ మేకపాటి  స్థాపించిన ఈ సంస్థకు మేకపాటి గౌతమ్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. &lt;br /&gt;రాంకీ గ్రూప్&lt;br /&gt;తెలుగుదేశం పార్టీ ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి కుటుంబానికి చెందిన ఈ గ్రూప్  హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణంలో 400కోట్ల విలువైన పనుల్ని దక్కించుకుంది. దీంతో పాటు భాగ్యనగరంలో 400కోట్ల విలువైన గృహసముదాయాల్ని కూడా రాంకీ గ్రూప్‌ నిర్మిస్తోంది. హైదరాబాద్‌లో  500కోట్ల రూపాయలతో  బహుళ ప్రయోజక సముదాయ నిర్మాణం, రంగారెడ్డి జిల్లాలో 5వేల కోట్ల విలువైన డిస్కవరీ సిటీ ప్రాజెక్టు, పటాన్‌ చెరు-షామీర్ పేటల మధ్య 400కోట్ల విలువైన ఔటర్‌ రింగ్ పనుల్ని రాంకీ గ్రూప్‌ నిర్వహిస్తోంది.  ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి రాంకీ గ్రూపుకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. &lt;br /&gt;పారిశ్రామిక దిగ్గజం గ్రంథిమల్లికార్జున రావుకు చెందిన జిఎంఆర్‌ గ్రూప్ హైదరాబాద్‌‌తో విడదీయలేని బంధం ఉంది. శంషాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు రాష్ట్రంలో పలు కీలక ప్రాజెక్టులకు జిఎంఆర్‌ గ్రూప్ నిర్వహిస్తోంది. హైదరాబాద్-విజయవాడల మధ్య 181 కిలోమీటర్ల  నేషనల‌్‌ హైవే నిర్మాణాన్ని జిఎంఆర్‌ గ్రూప్‌ దక్కించుకుంది.  దీంతో పాటు ఫారూక్‌నగర్‌-జడ్చర్ల మధ్య కూడా జిఎంఆర్‌ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది. వీటితో పాటు విద్యుత్, ఎయిర్‌ పోర్టుల నిర్మాణంలో జిఎంఆర్‌ గ్రూపు అగ్రగామిగా ఉంది. &lt;br /&gt;నేతల కాంట్రాక్టులు అభివృద్ధికి మలుపులు&lt;br /&gt;సీమాంధ్ర ఎంపీలు, కాంట్రాక్టర్లు తెలంగాణ ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణలో వారికున్న కాంట్రాక్టులేంటి.. తెలంగాణ వస్తే నష్టపోయేది.. సీమాంధ్ర ప్రజలా.. సీమాంధ్ర పొలిటికల్ కాంట్రాక్టర్లా ... ఇన్ని వేలకోట్ల లావాదేవీలు ఉండబట్టే రెండు ప్రాంతాల ప్రజలను ఉద్యమాల పేరుతో చెడుగుడు ఆడుతున్నారు.... ఎవరి ప్రాజెక్టులు.. ఎన్ని కోట్ల లావాదేవీలో ఒకసారి చూద్దామా... &lt;br /&gt;తెలంగాణ స్వరూపాన్ని మార్చిన నిర్మాణాలు&lt;br /&gt;భాగ్యనగరం వెలుగుల ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్ళు.....ప్రత్యేక, సమైక్య సెగలలో కూడా అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది మహానగరం..... అయితే ఈ అభివృద్ధికి రాజకీయ నేతలకు చాలా  దగ్గరి సంబంధం ఉంది. భాగ్యనగర  ముఖచిత్రాన్ని మార్చే ప్రాజెక్టులు..... వాటిని నిర్వహిస్తోన్న యాజమాన్యాల్లో చాలా వరకు వివిధ పార్టీల నేతలు వారి కుటుంబాలకు అనుబంధంగా ఉన్న  సంస్థలే.... రాజకీయ నేతలుగా మారిన పారిశ్రామికవేత్తలు, వారి కుటుంబాలు  రాష్ట్ర రాజధానిలో నిర్వహిస్తోన్న  ప్రాజెక్టుల్ని  ఓసారి పరిశీలిస్తే...&lt;br /&gt;గాయత్రీ కన్‌స్ట్రక్షన్స్‌.....&lt;br /&gt;కాంగ్రెస్‌ పార్టీకి  చెెందిన టి.సుబ్బిరామిరెడ్డికి చెందిన  ఈ సంస్థ తెలంగాణలో 2769కోట్ల రూపాయల విలువైన పనుల్ని నిర్వహిస్తోంది. 1088కోట్లతో నాగార్జున సాగర్‌ టెయిల్‌ పాండ్‌ కాల్వ  పనుల్ని ఈ సంస్థ చేపట్టింది. దీంతో పాటు హైదరాబాద్-కరీం నగర్‌-రామగుండంల మధ్య 1358కోట్ల వ్యయంతో నిర్మితమవుతోన్న   8 లేన్ల రహదారి పనుల్ని కూడా గాయత్రీ సంస్థే నిర్వహిస్తోంది. ఇక నగరంలోని పటాన్‌ చెరు-షామీర్‌పేట్‌ల మధ్య  323.75కోట్లతో నిర్మిస్తోన్న ఔటర్‌ రింగ్‌ నిర్మాణం కూడా గాయత్రీ సంస్థ ఆధ్వర్యంలోనే జరుగుతోంది.  ప్రస్తుతం టిఎస్సార్ సతీమణి ఇందిరా గాయత్రీ సంస్థకు ఛైర్ పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. &lt;br /&gt;&lt;br /&gt;ట్రాన్స్‌ట్రాయ్‌ ఇండియా లిమిటెడ్&lt;br /&gt;గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఏలూరు ఎంపీ కావూరి కుటుంబాలకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్ సంస్థకు చెరుకూరి శ్రీధర్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.   గచ్చిబౌలి-శంషాబాద్‌ల మధ్య  699కోట్ల వ్యయంతో నిర్మిస్తోన్న 8 లేన్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణ పనుల్ని దక్కించుకుంది.  దీంతో పాటు  ఆదిలాబాద్ జిల్లాలో  48.69కోట్లతో  కొమరం భీం సాగునీటి ప్రాజెక్టును కూడా ఈ సంస్థ నిర్మిస్తోంది. దీంతో పాటు నిజామాబాద్‌ జిల్లాలో 1189 కోట్లతో చేపట్టిన  డాక్టర్ బిఆర్‌ అంబేడ్కర్ ప్రాణహిత లిఫ్ట్‌ ఇరిగేషన్‌  పనుల్ని కూడా ట్రాన్స్‌ట్రాయ్ సంస్థ చేపట్టింది. జగత్యాల-పెద్దపల్లి మధ్య 58కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పనులు ఈ సంస్థ చేపట్టింది. &lt;br /&gt;లాంకో గ్రూప్..&lt;br /&gt;హైదరాబాద్‌లో 5500కోట్ల విలువైన లాంకో హిల్స్‌ ప్రాజెక్టును  ఈ సంస్థ చేపట్టింది. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ కుటుంబానికి చెందిన ఈ సంస్థకు దేశ వ్యాప్తంగా ల్యాంకో గ్రూపుకు మౌలిక సదుపాయాలు, రియల్ ఎస్టేట్, పవర్ జనరేషన్‌ పరిశ్రమలు ఉన్నాయి.  దేశంలోని 21 రాష్ట్రాల్లో లాంకో గ్రూపు పరిశ్రమల్ని నిర్వహిస్తోంది. జాతీయ రహదారుల నిర్మాణం, బొగ్గు గనులు, రైల్వే కాంట్రాక్టులు, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి వంటి కీలక పరిశ్రమల్ని లాంకో గ్రూపు నిర్వహిస్తోంది. భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, చైనా, ఇండోనేషియా, నేపాల్, సింగపూర్, యూఎస్, యుకెలలో లాంకో గ్రూప్‌ నిర్వహిస్తోన్న సంస్థ వార్షిక  ఆదాయం 12వేల కోట్ల పైమాటే.&lt;br /&gt;కేఎంసీ కన్‌స్ట్రక్షన్స్&lt;br /&gt;నెల్లూరు జిల్లా ఎంపీ మేకపాటి రాజమోహన రెడ్డికి  చెందిన కేఎంసీ సంస్థ మౌలిక సదుపాయాలు, రైల్వే కాంట్రాక్టులు, ఇరిగేషన్‌ ప్రాజెక్టుల నిర్వహణలో అపార అనుభవం ఉంది . హైదరాబాద్‌లో  చేపట్టిన  ఎనిమిది లేన్ల ఎక్స్‌ప్రెస్‌ మార్గంలో 427.82 కోట్ల విలువైన పనుల్ని కేఎంసీ సంస్థ నిర్వహిస్తోంది. ఇదే సంస్థ అంబర్‌పేట్‌ వద్ద జరుగుతున్న ఎక్స్‌ప్రెస్‌ రోడ్డు నిర్మాణ పనుల్ని 376కోట్లతో చేపట్టింది. 1970లో ఎంపీ మేకపాటి  స్థాపించిన ఈ సంస్థకు మేకపాటి గౌతమ్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. &lt;br /&gt;రాంకీ గ్రూప్&lt;br /&gt;తెలుగుదేశం పార్టీ ఎంపీ మోదుగుల వేణుగోపాల రెడ్డి కుటుంబానికి చెందిన ఈ గ్రూప్  హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణంలో 400కోట్ల విలువైన పనుల్ని దక్కించుకుంది. దీంతో పాటు భాగ్యనగరంలో 400కోట్ల విలువైన గృహసముదాయాల్ని కూడా రాంకీ గ్రూప్‌ నిర్మిస్తోంది. హైదరాబాద్‌లో  500కోట్ల రూపాయలతో  బహుళ ప్రయోజక సముదాయ నిర్మాణం, రంగారెడ్డి జిల్లాలో 5వేల కోట్ల విలువైన డిస్కవరీ సిటీ ప్రాజెక్టు, పటాన్‌ చెరు-షామీర్ పేటల మధ్య 400కోట్ల విలువైన ఔటర్‌ రింగ్ పనుల్ని రాంకీ గ్రూప్‌ నిర్వహిస్తోంది.  ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి రాంకీ గ్రూపుకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. &lt;br /&gt;పారిశ్రామిక దిగ్గజం గ్రంథిమల్లికార్జున రావుకు చెందిన జిఎంఆర్‌ గ్రూప్ హైదరాబాద్‌‌తో విడదీయలేని బంధం ఉంది. శంషాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు రాష్ట్రంలో పలు కీలక ప్రాజెక్టులకు జిఎంఆర్‌ గ్రూప్ నిర్వహిస్తోంది. హైదరాబాద్-విజయవాడల మధ్య 181 కిలోమీటర్ల  నేషనల‌్‌ హైవే నిర్మాణాన్ని జిఎంఆర్‌ గ్రూప్‌ దక్కించుకుంది.  దీంతో పాటు ఫారూక్‌నగర్‌-జడ్చర్ల మధ్య కూడా జిఎంఆర్‌ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది. వీటితో పాటు విద్యుత్, ఎయిర్‌ పోర్టుల నిర్మాణంలో జిఎంఆర్‌ గ్రూపు అగ్రగామిగా ఉంది. &lt;br /&gt;నేతల కాంట్రాక్టులు అభివృద్ధికి మలుపులు&lt;div class="blogger-post-footer"&gt;&lt;img width='1' height='1' src='https://blogger.googleusercontent.com/tracker/2025145603318803586-1283770817948056150?l=janardhanpen.blogspot.com' alt='' /&gt;&lt;/div&gt;</content><link rel='replies' type='application/atom+xml' href='http://janardhanpen.blogspot.com/feeds/1283770817948056150/comments/default' title='Post Comments'/><link rel='replies' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2011/10/blog-post_26.html#comment-form' title='13 Comments'/><link rel='edit' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/1283770817948056150'/><link rel='self' type='application/atom+xml' href='http://www.blogger.com/feeds/2025145603318803586/posts/default/1283770817948056150'/><link rel='alternate' type='text/html' href='http://janardhanpen.blogspot.com/2011/10/blog-post_26.html' title='తెలంగాణను వ్యతిరేకిస్తున్న వారి అసలు గుట్టు ఇదే..?'/><author><name>అయితగాని జనార్ధన్</name><uri>http://www.blogger.com/profile/17726349396278618689</uri><email>noreply@blogger.com</email><gd:image rel='http://schemas.google.com/g/2005#thumbnail' width='32' height='31' src='http://4.bp.blogspot.com/-kIWV33C5fgA/Tu3bxeqHLTI/AAAAAAAAAdE/CFzElU-_9eo/s220/janardhan.jpg'/></author><media:thumbnail xmlns:media='http://search.yahoo.com/mrss/' url='http://2.bp.blogspot.com/-F20dI3UJ--w/Tqiyn_QQEjI/AAAAAAAAAWs/wiQbcbQDP9A/s72-c/123.jpg' height='72' width='72'/><thr:total>13</thr:total></entry><entry><id>tag:blogger.com,1999:blog-2025145603318803586.post-621040244318769833</id><published>2011-10-25T01:46:00.000-07:00</published><updated>2011-10-25T01:53:51.277-07:00</updated><title type='text'>దీపావళి పండుగ వెనుక అసలు కథ</title><content type='html'>లోక కంఠకుడు నరకాసురుడు మరణించిన రోజును ప్రజలు దీపావళి పండుగ జరుపుకుంటారు. జగతి యావత్తు వెలుగులు పంచుకునేలా మతాబులు కాలుస్తారు. ఇంతకీ నరకుడు ఎవరు..? అతడి జన్మ వృత్తాంతం ఏంటి..? &lt;br /&gt;&lt;br /&gt;నరకాసురుడు భూదేవికి, వరాహమూర్తికి కలిగిన సంతానం అన్నది పురాణ కథనం. పూర్వం,  దానవ చక్రవర్తి హిరణ్యకశిపుడి సోదరుడు... హిరణ్యాక్షుడు, భూదేవిని ఎత్తుకెళ్లి సముద్రంలో దాక్కుంటాడు. దీంతో శ్రీహరి... వరాహావతారంలో వచ్చి హిరణ్యాక్షుని హతమార్చి భూదేవిని రక్షిస్తాడు. తనను కాపాడిన వరాహ రూప శ్రీహరిని భూదేవి మోహిస్తుంది. వరాహమూర్తి కారణంగా భూదేవి గర్భం ధరిస్తుంది. భూదేవి-విష్ణుమూర్తి  తనయుడి వల్ల తన త్రిలోకాధిపత్యానికి ముప్పు వస్తుందని భావించిన ఇంద్రుడు.. భూదేవి ప్రసవించకుండా  ఆమె గర్భాన్ని గడ్డలాగ చేశాడట. ఫలితంగా నరకాసురుడు రమారమి 27 యుగాల పాటు భూదేవి గర్భంలోనే ఉండి పోయాడట. దీంతో తనకు కానుపవ్వాలని భూదేవివిష్ణుమూర్తిని కోరిందట. తాను త్రేతాయుగాన రామావతారంలో రావణ సంహారం జరిపాక శిశువును ప్రసవించగలవని... విష్ణువు, భూదేవికి చెప్పాడట. &lt;br /&gt;2:  27 యుగాల పాటు గర్భంలో ఉన్న నరకుడు... త్రేతాయుగంలో.. రావణుడు హతమైన రోజున జన్మించాడు. విష్ణువు, భూదేవిల తనయుడు రాక్షసుడిలా మారడం విశేషం. నరకుడు ఎందుకిలా లోక కంఠకుడయ్యాడు..? &lt;br /&gt;: త్రేతాయుగంలో శ్రీరాముడు, రావణాసురుడిని హతమార్చాక.. భూదేవి నరకుడికి జన్మనిచ్చింది. అయితే... రాక్షసులు మేలుకొని విజృంభించే అసుర సంధ్య వేళ నరకుడు పుట్టాడు. దాంతో తన తనయుడికి రాక్షస లక్షణాలు వస్తాయని ముందే ఊహించిన భూదేవి, నరకుడిని వధించవద్దంటూ విష్ణువును కోరుతుంది. తన చేతిలో తప్ప ఎవరి చేతుల్లోనూ తనయుడికి చావు లేకుండా వరం కోరుతుంది. &lt;br /&gt;: నరకుడికి జన్మనివ్వడానికి ముందే... భూదేవి... సీతను పెంచి పోషించిన జనక మహారాజును ఓ ఉపకారం కోరుతుంది.   రావణ వధానంతరం,  నరకాసురుని కూడా పెంచి పోషించి విద్యాబుద్ధులు నేర్పాలని అడుగుతుంది. ఆమెకు ఇచ్చిన మాట ప్రకారం జనకుడు రావణ వధానంతరము జన్మించిన భూదేవి కుమారునికి నరకుడని పేరు పెట్టి, విద్యా బుద్ధులు నేర్పుతాడు. నరకునికి పదహారు సంవత్సరాల వయసు రాగానే.. భూదేవి వచ్చి అతణ్ణి గంగాతీరానికి తీసుకు వెళ్లి... అతని జన్మ వృత్తాంతాన్ని చెబుతుంది. అదే తరుణంలో..  విష్ణుమూర్తి ప్రత్యక్షమై నరకునికి శక్తి అయుధాన్ని, దివ్య రథాన్ని అనుగ్రహించి, ప్రాగ్జ్యోతిష నగరం రాజధానిగా చేసుకొని కామరూప దేశాన్ని  ఏలుకొమ్మని చెప్పి  భూదేవితో సహా అదృశ్యమవుతాడు. ఆ విధంగా నరకాసురుడు ప్రాగ్జ్యోతిషపురాన్ని రాజధానిగా చేసుకొని రాజ్య పరిపాలన చేసేవాడు.&lt;br /&gt;3: కామరూప దేశాధినేత అయ్యాక కొంత కాలానికే నరకుడు లోక కంఠకుడిగా మారిపోతాడు. అసుర సంధ్యా సమయాన జన్మించడం.. దుష్టుల సహవాస దోషం కారణంగా..  రాక్షస లక్షణాలను పుణికి పుచ్చుకుంటాడు. నరకుడు.. సాధు సత్పురుషులతో పాటు, దేవతలనూ వేధించడం మొదలు పెడతాడు. &lt;br /&gt;  భూదేవి భయపడ్డట్లుగానే, నరకుడు జనన కాల దోషం కారణంగా.. రాక్షస లక్షణాలు పొందాడు. పైగా బాణాసురుడు, జరాసంధుడు, కంసుడు, శిశుపాలుడు, దంతవక్రుడు, పౌండ్రక వాసుదేవుడు, కాలయవనుడు లాంటి దుష్టుల సహవాస దోషంతో దేవతలకు జన్మించినప్పటికీ లోకకంఠకుడైన రాక్షసుడిగా మారాడు.  అతడు దేవతలపై అకారణ ద్వేషాన్ని పెంచుకుని వారిపై దాడి చేసి దేవతలను జయించాడు. వరుణుడి ఛత్రాన్ని లాక్కున్నాడు. మేరుపర్వతానికి పోయి దానిలోని మణి పర్వతాన్ని తీసుకున్నాడు. అంతటితో ఆగకుండా.. దేవేంద్రుని తల్లి అదితి కుండలాలను బలవంతంగా లాక్కు వెళ్లాడు. &lt;br /&gt; : నరకుడు సాధు సత్పురుషులను కూడా అతి కిరాతకంగా హింసించాడు. ఒకనాడు వశిష్ఠ మహర్షి ప్రాగ్జ్యోతిష పురములోని కామాఖ్యాదేవి ఆరాధనకు వెళ్లగా... నరకుడు ఆలయ తలుపులు మూయించాడట. దీంతో కోపించిన వశిష్టుడు జన్మదాత చేతుల్లోనే మరణిస్తావని శపిస్తాడు. ముని శాపానికి భయపడ్డ నరకుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకుని..  దేవతలు, రాక్షసుల నుంచి మరణము లేకుండా వరాన్ని పొందాడు. ఆ వర గర్వంతో మరింత రెచ్చిపోయాడు. ఋషులను మరింతగా బాధించాడు. 16 వేల మంది రాజకన్యలను బంధించాడు. &lt;br /&gt;: నరకుని బాధలను సహింపలేక ఇంద్రాది దేవతలు, రుషులు శ్రీకృష్ణునితో మొరపెట్టుకుంటారు.  విష్ణ్వంశతో అవతరించిన శ్రీకృష్ణుడు.. దేవతల ప్రార్థనలతో కరిగి..  నరకుని స
